ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి పవిత్రమైనది. విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది.
అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం|
హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం||
అట్టి సుమధుర మూర్తిని ఈ 'ఏకాదశి' రోజున వేయికనులతో వీక్షించి సేవించి తరంచి పోవాలని మూడు కోట్లమంది దేవతలు వైకుంఠమునకు చేరుకునే పుణ్యప్రదమైన రోజు కనుక ఇది వైకుంఠ ఏకాదశిగా "ముక్కోటి ఏకాదశి" గా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఇట్టి పర్వదినం ప్రతిసంవత్సరం ధనుర్మాసములో పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి అవుతుంది.
ప్రముఖ దేవాలయాలలో (తిరుపతి, భద్రాచలం మున్నగు వైష్ణవ) పుణ్యక్షేత్రాలలో మామూలు రోజులలో అయితే, ఉత్తర ద్వారాలను మూసి ఉంచుతారు. ఈ "ముక్కోటి ఏకాదశి" రోజున మాత్రం వాటిని తెరచి ఉంచుతారు. ఆ రోజు భక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యములు, స్నానసంధ్యాదులు ముగించుకొని అట్టి ప్రముఖ ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ప్రదక్షిణలు ముగించుకుని దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా ప్రదక్షిణ క్రమాన్నే "ముక్కోటి ప్రదక్షిణ" అని పిలుస్తూ ఉంటారు.
ఈ వైకుంఠ ఏకాదశినే "పుత్రద" ఏకాదశి అని కూడా అంటారు. దీని విశిష్ఠతను తెలిపే ఒక కథ ఉన్నది. పూర్వం "సుకేతుడు" అను మహారాజు 'భద్రావతి' అను రాజ్యాన్ని ప్రజాభీష్టాలను తరచు గమనిస్తూ వాని పరిపాలన ఎల్లప్పుడు జ్ఞప్తికి ఉండేలా ప్రజలకు సర్వసౌఖ్యాలను కలిగిస్తూ ప్రజల మన్నలను పొందుతూ ఉండేవాడుట! అట్టి మహారాజు భార్య పేరు 'చంపక' ఆమె అంతటి మహరాణి అయినా, గృహస్ధు ధర్మాన్ని స్వయంగా చక్కగా నిర్వహిస్తూ అతిధి అభ్యాగతులను గౌరవిస్తూ, అటువంటి ఉత్తమమైన భర్త తనకు లభ్యమవటం పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. తదనుగుణంగా మహారాజు కూడా ఆమెను ప్రోత్సహించేవాడు. అట్టి అన్యోన్య పుణ్యదంపతులకు మాత్రం, 'పుత్రసౌభాగ్యం' కరువై, అది వారి జీవితంలో తీరని లోటుగా మారింది.
ఆ మహారాజు కూడా పుత్రకాంక్షతో ఎన్నో తీర్ధాలను సేవిస్తూ ఉండగా! ఒక పుణ్యతీర్ధం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే 'వార్త' తెలుసుకుంటాడు. ఆ దివ్యమూర్తులను సందర్శించి వారిని సేవించి తనకు పుత్ర భిక్ష పెట్టమని ప్రార్ధిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి రాజా! మేము 'విశ్వదేవులము' మీకు పుత్రసంతాన భాగ్యము తప్పకలుగుతుందని ఆ దివ్యతేజోమూర్తులు దీవిస్తూ, నేడు సరిగా 'పుత్రద ఏకాదశి' నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీ మనోభీష్టము తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంత, ఆ వ్రత విధానాన్ని ఆ మహర్షుల ద్వారా ఉపదేశము పొంది, ఆ పుణ్యమూర్తులకు మరోమారు కృతజ్ఞతా పూర్వకముగా ప్రణమిల్లి శెలవు తీసుకుంటాడు.
వెను వెంటనే అమితోత్సాహముతో నగరానికి చేరుకుని నదీ తీరాన జరిగిన వృతాంతమంతా 'చంపక' దేవితో చెప్తాడు. ఆమె కడు సంతోషించి ఆ దంపతులు యిరువురు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి, ఉపవాస, జాగరణలతో, భగవన్నామసంకీర్తనలతో మహర్షులు ఉపదేశించిన విధంగా 'ఏకాదశీ వ్రతాన్ని' పూర్తిచేస్తారు.
అనంతరం కొద్దికాలానికి హరి హరాదుల కృపాకటాక్షముతో కులవర్ధనుడైన కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు శుక్ల పక్షచంద్రునిలా దినదిన ప్రవర్ధమాన మగుచూ, సత్శీలముతో విద్యాబుద్ధులు నేర్చుకుని యౌవ్వనము రాగానే, తల్లితండ్రుల అభీష్టముపై యువరాజై! ప్రజారంజకముగా పాలిస్తూ ఏకాదశ వ్రత విశిష్టతను రాజ్యమంతటా వివరిస్తూ! ప్రజల అందరిచేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు. అది ఈ 'పుత్రద ఏకాదశి' లోని మహత్యం.
పండుగలు లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
పండుగలు లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
మకర సంక్రాంతికి - మకరజ్యోతి రూపంలో అయ్యప్పస్వామి
ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను క్రమబద్దమైన రీతిలో నల్లని బట్టలు ధరింపజేసి, విలక్షణమైన రీతిలో కఠోరమైన దీక్షలు చేయించి, "స్వామియే శరణం అయ్యప్ప" అని శరణం చెప్పించుకుంటూ! భక్తులను కఠినశిలలపై బాధ తెలియని అఖిలాండ కోటి భక్తజనావళికి సదా ఆశీస్సులు అందించే ఆ అయ్యప్పస్వామి వారి జన్మ వృత్తాంతగాధ ఏమిటి? వారిని దర్శించుకోవటమెలా? అనే కుతూహలం మీకు ఉన్నదా?అసలు ఆ స్వామి చిన్ముద్రతో పట్టబంధాసనం లో తపస్సులో ఆసీనులైన తీరే! ముందు మనకు కలిగే మొదటి సందేహమవుతుంది.
మానవుల భవబంధాలను త్రెంచి వారిని ముక్తి మార్గంలోకి మళ్ళించే సంకేతమే! ఈ చిన్ముద్రరూపంలోని భావం. ఇక మీరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న స్వామివారి జన్మవృత్తంతగాధను పరిశీలిద్ధాం! దీనిపై కూడా విభిన్న రీతులలోగాధలు కానవస్తున్నాయి. భూత నాధోపాఖ్యానంలోనూ, బ్రహ్మండపురాణమందు అయ్యప్పస్వామివారి ప్రస్తావన ఉన్నట్లు భక్తులు చెప్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు భూలోకంలో ధర్మసంస్థాపన కావించాలి అని సంకల్పించి "దత్తాత్రేయుని" సృష్టిస్తారు. వానికి తోడుగా ఉండేందుకు ముగ్గురమ్మలు లక్ష్మీ, సరస్వతి, పార్వతీమాతలు వారి శక్తితో "యోగమాయను" "లీలావతిగా" సృష్టిస్తారు. అలా లీలావతి - దత్తస్వామి గృహస్ధాశ్రమాన్ని గడుపుచుండగా వారి అన్యోన్య దాంపత్యం మధ్య ఒక అపశృతి దొర్లుతుంది.
అది దత్తస్వామికి తన కర్తవ్యమేమిటో జ్ఞానోదయమై సంసారంపట్ల విముఖతకల్గి వైరాగ్యాన్ని అవలంబించుట, దానితో మిక్కిలి ఆగ్రహించిన లీలావతి దత్తస్వామిని 'మహిషాసురుడనే' రాక్షసుడు కమ్మని శపిస్తుంది. అందులకు ప్రతిగా దత్తస్వామి లీలావతిని 'మహిషిగా' మారిపొమ్మని ప్రతిశాపమిస్తాడు. అలా వారు ఇరువురు వారి రాక్షస ప్రవర్తనతో! లోక కంటకులౌతారు. వారిలో మహిషాసురుని దుర్గాదేవి సంహరిస్తుంది. అందులకు మహిషి తన ప్రాణ సఖుని వధించినందులకు ప్రతీకారం తీర్చుకోవాలని బ్రహ్మను గూర్చి (ఘో)రమైన తపస్సుచేసి; తనకు హరి హరాదులకు కలిగిన బాలుడు తప్ప వేరెవరు తనను వధించకుండా వరమిమ్మని ప్రార్ధిస్తుంది. బ్రహ్మ 'తధాస్తు' అని అంతర్ధానమౌతాడు.
పాపం ఇక్కడ మహిషి భావన! "హరి హరాదులు ఆలింగనం చేసుకున్నంత మాత్రాన బాలుడు కలుగడని, పోని కలిగినా! తన భయంకర రూపాన్ని చూచి బాలుడు తనను ఏమి చేయలేడని, భావించి ఉండవచ్చు నేమో! మరి.
ఆ వర గర్వంతో, మహిషి దేవలోకాన్ని కొల్లగొట్టి దేవుళ్ళందరిని పలు ఇక్కట్లకు గురి చేస్తుంది. దానితో దేవేంద్రాది దేవతలు "శ్రీహరిని" ప్రార్ధిస్తారు. అప్పుడు శ్రీహరికి ఒక ఉపాయము తోచుతుంది. తాను లోగడ దేవ - దానవులు అమృతం కొరకు "క్షీరసాగరాన్ని" మధించినప్పుడు అందుండి లభ్యమైన అమృతాన్ని వారికి పంచే సమయాల్లో తాను ధరించిన "మోహిని అవతారాన్ని" పరమేశ్వరుడు మోహంతో చూచాడు. నేను తిరిగి ఆ అవతారము మరోమారు దాల్చితే పరమేశ్వరుడు తప్పకవచ్చి నన్ను ఆలింగనం చేసుకుంటాడు అని తలచి తిరిగి జగన్మోహినిగా అవతారముదాల్చి పరమేశ్వరుని దృష్టిపడు విధంగా! వనమందు సంచరించసాగాడు. తాను లోగడ చూచిన మోహిని తిరిగి కనిపించు సరికి శ్రీహరి ఆశించిన విధంగా! 'పరమేశ్వరుడూ వచ్చి ఆలింగనం చేసుకుంటాడు శ్రీమహావిష్ణువును. అలా వారి ఆలింగనలో ఇచ్చామాత్రంగానే అయొనిజుడైన బాలుడు కలుగుతాడు. ఆ బాలునకు సకల భూతాలపై ఆధిపత్యం వహించి భూతనాధుడు కమ్మని పరమేశ్వరుడు ఆశీర్వదించగా, శ్రీమహావిష్ణువు తన కౌస్తుభమణి సంకేతంగా ఒక మణిహారాన్ని ఆ బాలుని మెడలో వేస్తాడు. బ్రహ్మ ఆ బాలుని 'హరిహర పుత్రుడుగా ' ఆశీర్వదించి అంతర్ధానమవుతారు.
ఇక్కడ ఒక విషయం గమనించండి, "జగద్తక్షకుడైన ఆ పరమేశ్వరునకు ఇంతటి మోహదృష్టి ఏమిటి? అని శంకించకండి, జగన్నాటక సూత్రధారులైన వారి లీలలు కేవలం లోకకళ్యాణార్ధమే తప్ప మనబోటి సామాన్యులకు అవి అర్ధంకావు. ముఖ్యంగా వారు ఇరువురు ఆశించేది మొదటిది 'మహిషి' మదమణచడంతో దేవతలకు మానవులకు ఆనందాన్ని ఇవ్వడం. రెండవది అభేదస్వరూపులమైన హరి హరాదుల మధ్య బేధభావంతో చూడకూడదు అని! భక్తులకు తెలియజేయుటయే వారి ఆత్మీయ ఆలింగనలోని భావంగా గ్రహించుకోవాలి.
ఇలా ఉండగా! కేరళ దేశంలో 'పందళరాజ్యము' పాలించే భూపాలుడు రాజశేఖర పాండ్యునికి సంతానప్రాప్తి కరువైంది. అందులకై ఆతడు ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ, ఒకసారి వేటకై తన పరివారాన్ని వెంటబెట్టుకుని పంపానదీతీరాన సర్పపడగ నీడన, కేరింతలు కొడుతూ చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఆ బాలుని, కేరింతలు విన్న ఆ మహారాజు! ఆ బిడ్డను చూచి సాక్షాత్తు ఇది మా నోముల పంటగా! భగవంతుడు వరప్రసాదంగా ఇచ్చిన బిడ్డ అని అక్కున చేర్చుకొని రాజ్యానికి చేరుకుని ఎంతో ఆనందంతో 'మహారాణికి ' అందిస్తాడు. వెంటనే పురోహితులను రప్పించి మణిమాలతో దొరకిన ఆ బాలునకు "మణికంఠుడని" నామకరణంచేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగినారు. అలా మన మణికంఠుని రాక (బిడ్డవచ్చిన వేళ మంచిది) అన్నట్లుగా! మహారాణికి పుత్రసౌభాగ్యం కలుగుతుంది.
అనంతరం మహారాజు మణికంఠుని - సోదరుని గురుకులంలో చేర్పించి విద్యాబుద్దులు చెప్పిస్తారు. 'మణికంఠుడు' అచిరకాలంలోనే సర్వవిద్యా పారంగతుడౌతాడు. గురుదక్షిణగా, వికలాంగుడైన ఆ గురుపుత్రునికి కంటి చూపును మాటను ప్రసాదించి, తన మహిమను చాటుకుంటాడు. అలా గురు ఋణం తీర్చుకున్న ఆ బాలుని చూచి తోటి విద్యార్ధులు నిచ్చేష్టులై ఆ మణికంఠుని "గురువిన్ -గురువే" అని స్తుతించసాగేరు. అంటే గురువుకే గురువయ్యావు అని కీర్తించినారు. అలా విద్యాభ్యాసము పూర్తిచేసుకుని వచ్చిన బాలుడు అనంతరం అస్త్రవిద్యలలోను పారంగతుడౌతాడు. అట్టి బాలుని చూచుకున్న మహరాజుకు 'మణికంఠుని' యువరాజుగా పట్టాభిషేకం చెయ్యాలి అని సంకల్పించి పండితులను రప్పిస్తాడు. అది విన్న దుష్టబుద్ధి గల మంత్రి, మహారాణి బుద్ధిని వక్రీకరించి తనకు శిరోవేదన వచ్చిందని దానికి పులిపాలు తప్ప వేరే వైద్యము లేదని రాజవైద్యులచే చెప్పించి, మహారాణి స్వంతకొడుకును 'యువరాజు' చేసేందుకు కుట్రపన్నుతాడు మహామంత్రి. పాపం మహారాజు ఆ విషయం గమనించడు. తల్లిదండ్రుల ఋణం తీర్చుకొనుటకు ఇది చక్కని అవకాశముగా బావించి మణికంఠుడు మహారాజు అనుమతి తీసుకుంటాడు.
పందళరాజు యెత్తిన 'ఇరుముడి' తలదాల్చి చేతిలో విల్లమ్ములను ధరించి అడవుల వెంట తిరుగుతూ అప్పుడే "ఈనియున్న" పులికై అన్వేషిస్తూ ఉన్న మణికంఠుని ఇంద్రుడు చూచి! ఆ బాలుని జన్మ రహస్యాన్ని, కర్తవ్యాన్ని బోధిస్తాడు. అది విన్న మణికంఠుడు తన అవతార ధర్మాన్ని తలచుకుని 'మహిషి' అన్వేషణ ప్రారంభిస్తాడు. మహిషి జాడ తెలుసుకొనుటకై కరిమల శిఖారాగ్రం చేరి పరాశక్తిని ప్రార్ధిస్తాడు. పరాశక్తి ప్రత్యక్షమయ్యి మణికంఠునికి మాయావి అయిన 'మహిషి' ని సంహరించాలి అంటే నల్లని వస్త్రాలు ధరించాలి అని, భూతసంహారానికి అవి మంచివని సూచించి, వానిచే ధరింపచేసి తనవెంట మహిషి సంహారం పూర్తి అయ్యేవరకు అండగా ఉంటానని అభయమిస్తుంది. అనంతరం 'అళుదానది' తీరంలో తారసపడిన మహిషితో ఘొరమైన యుద్ధము చేసి వధిస్తాడు. దానితో శాపవిముక్తి చెందిన "లీలావతి" జగన్మోహనా కారుడైన స్వామిని చూచి ఆతని సౌందర్యానికి ముగ్ధురాలై తనను వివాహమాడమని ప్రార్ధిస్తుంది. అందులకు స్వామి నిరాకరించి తాను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటూ, సర్వమానవాళికి ఎల్లప్పుడు రక్షకుడై వుంటానని, ఆమెను "మాళికాపురత్తమ్మ"గా వెలుగొంది తన ప్రక్కనే వుండి జనుల పూజలందుకొమ్మని సెలవిస్తాడు.
అనంతరం 'ఇంద్రుడు' తన స్వామికార్యం తీర్చవలసిన బాధ్యత తనకు ఉన్నది కావున! తాను 'పులి' గా మారి స్వామిని తనపై స్వారి చేస్తునందుకు ఇంద్రుడు లోలోన తన జన్మ సాఫల్యమైనందుకు మిక్కిలి సంతోషిస్తాడు. అలా పులిపాలు తెమ్మని పంపిన స్వామి! పులిపై స్వారీ చేస్తూ పులి పిల్లలతో కలసి 'పందళరాజ్యము' చేరుసరికి రాజదంపతులు, ప్రజలు నిశ్చేష్టులవుతారు. అలావస్తున్న మణికంఠునిలో సాక్షాత్తు దైవస్వరూపమ గాంచిన "మహారాణి" తన కుతంత్రాలను మన్నించమని కోరుతుంది. మహారాజు ఆస్వామిని ప్రేమతో కౌగలించుకుని ఇకపై రాజ్యభారం స్వీకరించవలసిందిగా కోరతాడు. అందులకు స్వామి నిరాకరిస్తాడు.
దేవతల అనుమతితో మణికంఠుడు తన నిజరూప దర్శనమిచ్చి మహారాజు కోరిక తీర్చలేకపోతున్నందుకు మన్నించమని, తన తమ్మునికి రాజ్యపట్టాభిషేకం చేయమని తాను తపస్సుకై వెడలిపోతున్నానని తల్లిదండ్రుల వద్ద తాను అంతవరకు ధరించిన రాజాభరణములు, వారివద్దనే వదలివైచి సెలవు తీసుకుంటున్న స్వామిని చూచి నాయనా! నీ వాత్సల్యాన్ని మేము ఆజన్మాంతము మరువలేము. నీవుండే ప్రదేశాన్ని సెలవిమ్ము, అచ్చట గుడికట్టిస్తాను. తిరిగి మాకు నీ దర్శనభాగ్యం ఎలా? ఎప్పుడు లభిస్తుందో చెప్పమని వేడుకుంటారు. అందులకు స్వామి అచ్చటనుండే ఒక బాణాన్ని సంధించి దాని మార్గాన్ని వీక్షించేందుకు 'దివ్యదృష్టిని' ప్రసాదించి నా బాణం గుచ్చుకున్న ప్రదేశంలో నేను ఉంటాను. నా దర్శనం మీకు ప్రతి సంవత్సరం "మకర సంక్రాంతికి మకరజ్యోతి" రూపంలో మీకు, భక్తులకు లభ్యమవుతుంది. తల్లిదండ్రులైన మీరైన, భక్తులైనా సరే నన్ను దర్శించుటకు. 41 రోజుల పాటు కఠోరదీక్షలు బూనిన వారికే నా దర్శనభాగ్యం లభిస్తుందని సెలవుతీసుకుని, అదృశ్యమయి స్వామి తపోదీక్షకు వెడలిపోతారు. ఇదంతా పౌరాణికగాధ.
అలా వెడలిన స్వామి మీకు ముందుగా చెప్పిన రీతిలో "చిన్ముద్రతో పట్టబంధాసనం"తో తపస్సులో ఆసీనులౌతారు. మహిషి సంహరానికి అయ్యప్ప స్వామి నల్లని వస్త్రాలు ధరిస్తారు. అట్టి భక్తులకు నేను ఎటువంటి బాధలు, హాని కలుగజేయనని శనీశ్వరుడు స్వామివారి ఆజ్ఞమేరకు అభయమిస్తాడు. అందువల్ల అయ్యప్ప దీక్షవహించువారికి శనిపీడ, బాధలు ఉండవని విశ్వసిస్తారు.
ఇక దీక్షావిధానం గూర్చి కొద్దిగా ముచ్చటించుకుందాం! మనదేశంలో భక్తులు వివిధ రకాల దీక్షలు వహిస్తూ ఉంటారు. శ్రీ షిరిడిసాయి దీక్షలని, శివదీక్ష, శ్రీరామదీక్ష, హనుమదీక్ష, భవానిదీక్ష ఇలా ఎన్నో దీక్షలు ఆచరిస్తూ ఉంటారు. అలాగే శబరిమలై స్వామివారిది రాత్రి పొద్దుపండుగ, దీపావళి నుంచి సంక్రాంతి వరకు పగటి పొద్దుపండుగ. మకరసంక్రాంతి నాడు జ్యోతిదర్శనం వరకు ఒక విధంగా చెప్పాలంటే ఇది అయ్యప్పస్వాముల సీజనుగా చెప్పుకోవచ్చు. కొత్తగా దీక్షను ప్రారంభించే 'కన్నెస్వాములు' వారు దీక్ష తీసుకొనుటకు 18సం|| శబరిమలయాత్ర చేసిన శ్రేష్టమైన "గురుస్వాములను" ఎంపికచేసుకుని వారి ఆధ్వర్యంలో ఏదైనా ఆలయంలో "ముద్రమాల" ధరిస్తారు. అందు ఒకటి తులసిమాల విష్ణుప్రీతికి, రుద్రాక్షమాల శివుని ప్రీతికి రెండు రకాలమాలలు హరిహర పుత్రుడైన అయ్యప్పస్వామి దీక్షలో తప్పక ధరిస్తారు. నాటి నుండి దీక్షావస్త్రాలుగా నల్లని వస్త్రాలను ధరించి శరణు(ఘొ)ష ప్రియుడైన అయ్యప్పస్వామిని "స్వామియే శరణం అయ్యప్ప" అంటూ దీక్షావిధులను 'శబరిమలై' యాత్ర పూర్తి అయ్యేవరకు ఎంతో నిష్ఠగా ఆచరిస్తారు. మలై అంటే పర్వతం మలయాళభాషలో అయ్యప్ప వెలసిన శబరికొండను 'శబరిమలై' అంటారు. మహిషిని మట్టు పెట్టిన అనంతరం శాపవిముక్తి చెందిన 'లీలావతి' కోర్కెమేరకు స్వామి ఆకొండపై కొలువు తీరుతాడు. అయ్యప్పస్వామి దర్శనార్ధం వెళ్ళే భక్తులు కనీసం 'మండలకాలం' అంటే (41రోజులు) దీక్ష తీసుకోవటం తప్పనిసరి. మాలధారణ వహించిన భక్తుడు నాటి నుండి 'అయ్యప్పస్వామిగానే' వ్యవహరింపబడతాడు. దేహమే దేవాలయంగా "మానవుడ్ని మాధవుడుగా" మార్చే ఇంతకంటే గొప్ప ప్రక్రియ మరేముటుందో చెప్పండి!?
ఈ దీక్షాకాలంలో చన్నీటిస్నానం లేదా నదీస్నానం తప్పనిసరిగా చెయ్యాలి. పాదరక్షలు లేకుండా నడవాలి. నేల లేక చాపమీద శయనించాలి. పడిపూజలు, భిక్షలు, కఠిన బ్రహ్మచర్యం వహించాలి. ఆధ్యాత్మిక చింతనే ధ్యేయంగా సుఖభోగాలను దరిచేరనీయకుండా సాధుభరితమైన జీవనం గడపాలి. పడి అంటే! పద్దెనిమిదిమెట్లు. స్వామికొండ యెక్కగానే స్వామిని దర్శించటానికి పద్దెనిమిదిమెట్లు వుంటాయి. అవి ' సోపానాధిదేవతల' పేరుమీద ప్రాచుర్యంలో ఉన్నాయి. చండిక, అన్నపూర్ణ, భద్రకాళి, భైరవి, సుబ్రహ్మణ్యేశ్వర, గంధర్వ, కార్తవీర్య, తృషనాభాయ, శృతిభేదక, కటుశబ్దక, యుడుంబు, భేతాళ, హరిప్రియ, కర్ణపిశాచి, పుళిందిని, రేణుక, ప్రదీపిక, ప్రత్యంగిరా అని వ్యవహరిస్తారు. వాటి పేర్లతో 18 మెట్లను పూలు - పళ్ళతో అలంకరించి కర్పూరాధి పాలతో స్వామికి పెట్టే మహాహరతే! 'పడి వెలిగించడం'. ఆ కాంతి ధారలో స్వాములే కాదు భక్తులంతా తడిసి తరిస్తారు. అదే 'పడిపూజ' ప్రక్రియా విశేషం.
భిక్ష అంటే! భోజనం - ఉపాహారం - రొఖం దీనిని భక్తులు; బంధువులు మున్నగు పవిత్రమైన చోట్లనే ఈ భిక్షలు స్వీకరిస్తారు. ఇలా కఠోరమైన దీక్షలతో మండలదీక్షను పూర్తి అయిన చివరిగా "మకరసంక్రాంతికి - మకరజ్యోతి రూపంలో అయ్యప్పస్వామి" దర్శనానికి 'గురుస్వామి' ఆశీస్సులతో 'ఇరుముడి' ధరించి శబరిమలై యాత్రకు బయలుదేరుతారు స్వాములు సామూహికంగా.
ఆ మకర సంక్రాంతి దినమందు "స్వామివారు లోగడ వారి తల్లిదండ్రులవద్ద వదలిన "తిరువాభరణాలు" వారి వంశీయులు పందళ రాజధాని నుండి ఊరేగింపుగా రధ, గజ, తురగాది సైన్యములతో మేళతాళాలతో తెచ్చి ఆ రోజు దీపాల వేళకే ఆ నగలను స్వామికి అలంకరిస్తారు. ఆనాటి నుండి ఈ నాటి వరకు అంతుపట్టని చిత్రమేమిటంటే ఆ పెట్టెలు స్వామి సన్నిధానానికి చేరే వరకు ఆకాశమున 'గరుడపక్షులు' ఎగురుతుంటాయి. శ్రీహరిని సేవించే గరుత్మంతుడే ఈ రూపంలో వచ్చినట్టు భ్రమ కలుగుతుంది భక్తులకు. ఆభరణాలు స్వామి సన్నిధికే చేరిన పిదప! ఆలయంచుట్టూ ప్రదక్షణలు చేసి అదృశ్యమవుతాయి.
ఇక ఆభరణాలు అలంకరించి, దీపారాధన సమయంలో గర్భగుడి తలుపులు తెరువగానే శబరి కొండకు ఎదురుగా ఉన్న "కాంతిమలై" కొండపై సాక్షాత్తు స్వామి లోగడ తన తల్లిదండ్రలకు, భక్తులకు ఇచ్చిన మాటప్రకారం ఈనాటి వరకు శ్రీ జ్యోతిస్వరూపుడైన ఆ అయ్యప్పస్వామి "మకరసంక్రాంతికి - మకరజ్యోతి రూపంలో భక్తులందరకు దర్శనమిస్తూ! ఆశీస్సులు అందజేస్తాడు. ఒక్కక్షణం మెరిసే మెరుపు నక్షత్ర కాంతిలోని ఆ స్వామిని! దర్శించే వందలవేల సంఖ్యలోని భక్తులు తన్మయత్వంతో "స్వామియే శరణమయ్యప్ప" అనే ఘొష శ్రావ్యంగా నింగినంటేలా చెప్తారు. అది! కొందరు భక్తాగ్రేశ్వరులైన గురుస్వాములు అందించిన సమీక్ష గాధ.
అఖిలాండ కోటి భక్త జనావళికి అడుగడుగునా ఆదుకునే "అయ్యప్ప స్వామి" వారు వారి అభయ హస్తముతో సర్వులకు వారి ఆశీస్సులు అందించాలని ప్రార్ధిస్తున్నాము.
మానవుల భవబంధాలను త్రెంచి వారిని ముక్తి మార్గంలోకి మళ్ళించే సంకేతమే! ఈ చిన్ముద్రరూపంలోని భావం. ఇక మీరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న స్వామివారి జన్మవృత్తంతగాధను పరిశీలిద్ధాం! దీనిపై కూడా విభిన్న రీతులలోగాధలు కానవస్తున్నాయి. భూత నాధోపాఖ్యానంలోనూ, బ్రహ్మండపురాణమందు అయ్యప్పస్వామివారి ప్రస్తావన ఉన్నట్లు భక్తులు చెప్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు భూలోకంలో ధర్మసంస్థాపన కావించాలి అని సంకల్పించి "దత్తాత్రేయుని" సృష్టిస్తారు. వానికి తోడుగా ఉండేందుకు ముగ్గురమ్మలు లక్ష్మీ, సరస్వతి, పార్వతీమాతలు వారి శక్తితో "యోగమాయను" "లీలావతిగా" సృష్టిస్తారు. అలా లీలావతి - దత్తస్వామి గృహస్ధాశ్రమాన్ని గడుపుచుండగా వారి అన్యోన్య దాంపత్యం మధ్య ఒక అపశృతి దొర్లుతుంది.
అది దత్తస్వామికి తన కర్తవ్యమేమిటో జ్ఞానోదయమై సంసారంపట్ల విముఖతకల్గి వైరాగ్యాన్ని అవలంబించుట, దానితో మిక్కిలి ఆగ్రహించిన లీలావతి దత్తస్వామిని 'మహిషాసురుడనే' రాక్షసుడు కమ్మని శపిస్తుంది. అందులకు ప్రతిగా దత్తస్వామి లీలావతిని 'మహిషిగా' మారిపొమ్మని ప్రతిశాపమిస్తాడు. అలా వారు ఇరువురు వారి రాక్షస ప్రవర్తనతో! లోక కంటకులౌతారు. వారిలో మహిషాసురుని దుర్గాదేవి సంహరిస్తుంది. అందులకు మహిషి తన ప్రాణ సఖుని వధించినందులకు ప్రతీకారం తీర్చుకోవాలని బ్రహ్మను గూర్చి (ఘో)రమైన తపస్సుచేసి; తనకు హరి హరాదులకు కలిగిన బాలుడు తప్ప వేరెవరు తనను వధించకుండా వరమిమ్మని ప్రార్ధిస్తుంది. బ్రహ్మ 'తధాస్తు' అని అంతర్ధానమౌతాడు.
పాపం ఇక్కడ మహిషి భావన! "హరి హరాదులు ఆలింగనం చేసుకున్నంత మాత్రాన బాలుడు కలుగడని, పోని కలిగినా! తన భయంకర రూపాన్ని చూచి బాలుడు తనను ఏమి చేయలేడని, భావించి ఉండవచ్చు నేమో! మరి.
ఆ వర గర్వంతో, మహిషి దేవలోకాన్ని కొల్లగొట్టి దేవుళ్ళందరిని పలు ఇక్కట్లకు గురి చేస్తుంది. దానితో దేవేంద్రాది దేవతలు "శ్రీహరిని" ప్రార్ధిస్తారు. అప్పుడు శ్రీహరికి ఒక ఉపాయము తోచుతుంది. తాను లోగడ దేవ - దానవులు అమృతం కొరకు "క్షీరసాగరాన్ని" మధించినప్పుడు అందుండి లభ్యమైన అమృతాన్ని వారికి పంచే సమయాల్లో తాను ధరించిన "మోహిని అవతారాన్ని" పరమేశ్వరుడు మోహంతో చూచాడు. నేను తిరిగి ఆ అవతారము మరోమారు దాల్చితే పరమేశ్వరుడు తప్పకవచ్చి నన్ను ఆలింగనం చేసుకుంటాడు అని తలచి తిరిగి జగన్మోహినిగా అవతారముదాల్చి పరమేశ్వరుని దృష్టిపడు విధంగా! వనమందు సంచరించసాగాడు. తాను లోగడ చూచిన మోహిని తిరిగి కనిపించు సరికి శ్రీహరి ఆశించిన విధంగా! 'పరమేశ్వరుడూ వచ్చి ఆలింగనం చేసుకుంటాడు శ్రీమహావిష్ణువును. అలా వారి ఆలింగనలో ఇచ్చామాత్రంగానే అయొనిజుడైన బాలుడు కలుగుతాడు. ఆ బాలునకు సకల భూతాలపై ఆధిపత్యం వహించి భూతనాధుడు కమ్మని పరమేశ్వరుడు ఆశీర్వదించగా, శ్రీమహావిష్ణువు తన కౌస్తుభమణి సంకేతంగా ఒక మణిహారాన్ని ఆ బాలుని మెడలో వేస్తాడు. బ్రహ్మ ఆ బాలుని 'హరిహర పుత్రుడుగా ' ఆశీర్వదించి అంతర్ధానమవుతారు.
ఇక్కడ ఒక విషయం గమనించండి, "జగద్తక్షకుడైన ఆ పరమేశ్వరునకు ఇంతటి మోహదృష్టి ఏమిటి? అని శంకించకండి, జగన్నాటక సూత్రధారులైన వారి లీలలు కేవలం లోకకళ్యాణార్ధమే తప్ప మనబోటి సామాన్యులకు అవి అర్ధంకావు. ముఖ్యంగా వారు ఇరువురు ఆశించేది మొదటిది 'మహిషి' మదమణచడంతో దేవతలకు మానవులకు ఆనందాన్ని ఇవ్వడం. రెండవది అభేదస్వరూపులమైన హరి హరాదుల మధ్య బేధభావంతో చూడకూడదు అని! భక్తులకు తెలియజేయుటయే వారి ఆత్మీయ ఆలింగనలోని భావంగా గ్రహించుకోవాలి.
ఇలా ఉండగా! కేరళ దేశంలో 'పందళరాజ్యము' పాలించే భూపాలుడు రాజశేఖర పాండ్యునికి సంతానప్రాప్తి కరువైంది. అందులకై ఆతడు ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ, ఒకసారి వేటకై తన పరివారాన్ని వెంటబెట్టుకుని పంపానదీతీరాన సర్పపడగ నీడన, కేరింతలు కొడుతూ చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఆ బాలుని, కేరింతలు విన్న ఆ మహారాజు! ఆ బిడ్డను చూచి సాక్షాత్తు ఇది మా నోముల పంటగా! భగవంతుడు వరప్రసాదంగా ఇచ్చిన బిడ్డ అని అక్కున చేర్చుకొని రాజ్యానికి చేరుకుని ఎంతో ఆనందంతో 'మహారాణికి ' అందిస్తాడు. వెంటనే పురోహితులను రప్పించి మణిమాలతో దొరకిన ఆ బాలునకు "మణికంఠుడని" నామకరణంచేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగినారు. అలా మన మణికంఠుని రాక (బిడ్డవచ్చిన వేళ మంచిది) అన్నట్లుగా! మహారాణికి పుత్రసౌభాగ్యం కలుగుతుంది.
అనంతరం మహారాజు మణికంఠుని - సోదరుని గురుకులంలో చేర్పించి విద్యాబుద్దులు చెప్పిస్తారు. 'మణికంఠుడు' అచిరకాలంలోనే సర్వవిద్యా పారంగతుడౌతాడు. గురుదక్షిణగా, వికలాంగుడైన ఆ గురుపుత్రునికి కంటి చూపును మాటను ప్రసాదించి, తన మహిమను చాటుకుంటాడు. అలా గురు ఋణం తీర్చుకున్న ఆ బాలుని చూచి తోటి విద్యార్ధులు నిచ్చేష్టులై ఆ మణికంఠుని "గురువిన్ -గురువే" అని స్తుతించసాగేరు. అంటే గురువుకే గురువయ్యావు అని కీర్తించినారు. అలా విద్యాభ్యాసము పూర్తిచేసుకుని వచ్చిన బాలుడు అనంతరం అస్త్రవిద్యలలోను పారంగతుడౌతాడు. అట్టి బాలుని చూచుకున్న మహరాజుకు 'మణికంఠుని' యువరాజుగా పట్టాభిషేకం చెయ్యాలి అని సంకల్పించి పండితులను రప్పిస్తాడు. అది విన్న దుష్టబుద్ధి గల మంత్రి, మహారాణి బుద్ధిని వక్రీకరించి తనకు శిరోవేదన వచ్చిందని దానికి పులిపాలు తప్ప వేరే వైద్యము లేదని రాజవైద్యులచే చెప్పించి, మహారాణి స్వంతకొడుకును 'యువరాజు' చేసేందుకు కుట్రపన్నుతాడు మహామంత్రి. పాపం మహారాజు ఆ విషయం గమనించడు. తల్లిదండ్రుల ఋణం తీర్చుకొనుటకు ఇది చక్కని అవకాశముగా బావించి మణికంఠుడు మహారాజు అనుమతి తీసుకుంటాడు.
పందళరాజు యెత్తిన 'ఇరుముడి' తలదాల్చి చేతిలో విల్లమ్ములను ధరించి అడవుల వెంట తిరుగుతూ అప్పుడే "ఈనియున్న" పులికై అన్వేషిస్తూ ఉన్న మణికంఠుని ఇంద్రుడు చూచి! ఆ బాలుని జన్మ రహస్యాన్ని, కర్తవ్యాన్ని బోధిస్తాడు. అది విన్న మణికంఠుడు తన అవతార ధర్మాన్ని తలచుకుని 'మహిషి' అన్వేషణ ప్రారంభిస్తాడు. మహిషి జాడ తెలుసుకొనుటకై కరిమల శిఖారాగ్రం చేరి పరాశక్తిని ప్రార్ధిస్తాడు. పరాశక్తి ప్రత్యక్షమయ్యి మణికంఠునికి మాయావి అయిన 'మహిషి' ని సంహరించాలి అంటే నల్లని వస్త్రాలు ధరించాలి అని, భూతసంహారానికి అవి మంచివని సూచించి, వానిచే ధరింపచేసి తనవెంట మహిషి సంహారం పూర్తి అయ్యేవరకు అండగా ఉంటానని అభయమిస్తుంది. అనంతరం 'అళుదానది' తీరంలో తారసపడిన మహిషితో ఘొరమైన యుద్ధము చేసి వధిస్తాడు. దానితో శాపవిముక్తి చెందిన "లీలావతి" జగన్మోహనా కారుడైన స్వామిని చూచి ఆతని సౌందర్యానికి ముగ్ధురాలై తనను వివాహమాడమని ప్రార్ధిస్తుంది. అందులకు స్వామి నిరాకరించి తాను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటూ, సర్వమానవాళికి ఎల్లప్పుడు రక్షకుడై వుంటానని, ఆమెను "మాళికాపురత్తమ్మ"గా వెలుగొంది తన ప్రక్కనే వుండి జనుల పూజలందుకొమ్మని సెలవిస్తాడు.
అనంతరం 'ఇంద్రుడు' తన స్వామికార్యం తీర్చవలసిన బాధ్యత తనకు ఉన్నది కావున! తాను 'పులి' గా మారి స్వామిని తనపై స్వారి చేస్తునందుకు ఇంద్రుడు లోలోన తన జన్మ సాఫల్యమైనందుకు మిక్కిలి సంతోషిస్తాడు. అలా పులిపాలు తెమ్మని పంపిన స్వామి! పులిపై స్వారీ చేస్తూ పులి పిల్లలతో కలసి 'పందళరాజ్యము' చేరుసరికి రాజదంపతులు, ప్రజలు నిశ్చేష్టులవుతారు. అలావస్తున్న మణికంఠునిలో సాక్షాత్తు దైవస్వరూపమ గాంచిన "మహారాణి" తన కుతంత్రాలను మన్నించమని కోరుతుంది. మహారాజు ఆస్వామిని ప్రేమతో కౌగలించుకుని ఇకపై రాజ్యభారం స్వీకరించవలసిందిగా కోరతాడు. అందులకు స్వామి నిరాకరిస్తాడు.
దేవతల అనుమతితో మణికంఠుడు తన నిజరూప దర్శనమిచ్చి మహారాజు కోరిక తీర్చలేకపోతున్నందుకు మన్నించమని, తన తమ్మునికి రాజ్యపట్టాభిషేకం చేయమని తాను తపస్సుకై వెడలిపోతున్నానని తల్లిదండ్రుల వద్ద తాను అంతవరకు ధరించిన రాజాభరణములు, వారివద్దనే వదలివైచి సెలవు తీసుకుంటున్న స్వామిని చూచి నాయనా! నీ వాత్సల్యాన్ని మేము ఆజన్మాంతము మరువలేము. నీవుండే ప్రదేశాన్ని సెలవిమ్ము, అచ్చట గుడికట్టిస్తాను. తిరిగి మాకు నీ దర్శనభాగ్యం ఎలా? ఎప్పుడు లభిస్తుందో చెప్పమని వేడుకుంటారు. అందులకు స్వామి అచ్చటనుండే ఒక బాణాన్ని సంధించి దాని మార్గాన్ని వీక్షించేందుకు 'దివ్యదృష్టిని' ప్రసాదించి నా బాణం గుచ్చుకున్న ప్రదేశంలో నేను ఉంటాను. నా దర్శనం మీకు ప్రతి సంవత్సరం "మకర సంక్రాంతికి మకరజ్యోతి" రూపంలో మీకు, భక్తులకు లభ్యమవుతుంది. తల్లిదండ్రులైన మీరైన, భక్తులైనా సరే నన్ను దర్శించుటకు. 41 రోజుల పాటు కఠోరదీక్షలు బూనిన వారికే నా దర్శనభాగ్యం లభిస్తుందని సెలవుతీసుకుని, అదృశ్యమయి స్వామి తపోదీక్షకు వెడలిపోతారు. ఇదంతా పౌరాణికగాధ.
అలా వెడలిన స్వామి మీకు ముందుగా చెప్పిన రీతిలో "చిన్ముద్రతో పట్టబంధాసనం"తో తపస్సులో ఆసీనులౌతారు. మహిషి సంహరానికి అయ్యప్ప స్వామి నల్లని వస్త్రాలు ధరిస్తారు. అట్టి భక్తులకు నేను ఎటువంటి బాధలు, హాని కలుగజేయనని శనీశ్వరుడు స్వామివారి ఆజ్ఞమేరకు అభయమిస్తాడు. అందువల్ల అయ్యప్ప దీక్షవహించువారికి శనిపీడ, బాధలు ఉండవని విశ్వసిస్తారు.
ఇక దీక్షావిధానం గూర్చి కొద్దిగా ముచ్చటించుకుందాం! మనదేశంలో భక్తులు వివిధ రకాల దీక్షలు వహిస్తూ ఉంటారు. శ్రీ షిరిడిసాయి దీక్షలని, శివదీక్ష, శ్రీరామదీక్ష, హనుమదీక్ష, భవానిదీక్ష ఇలా ఎన్నో దీక్షలు ఆచరిస్తూ ఉంటారు. అలాగే శబరిమలై స్వామివారిది రాత్రి పొద్దుపండుగ, దీపావళి నుంచి సంక్రాంతి వరకు పగటి పొద్దుపండుగ. మకరసంక్రాంతి నాడు జ్యోతిదర్శనం వరకు ఒక విధంగా చెప్పాలంటే ఇది అయ్యప్పస్వాముల సీజనుగా చెప్పుకోవచ్చు. కొత్తగా దీక్షను ప్రారంభించే 'కన్నెస్వాములు' వారు దీక్ష తీసుకొనుటకు 18సం|| శబరిమలయాత్ర చేసిన శ్రేష్టమైన "గురుస్వాములను" ఎంపికచేసుకుని వారి ఆధ్వర్యంలో ఏదైనా ఆలయంలో "ముద్రమాల" ధరిస్తారు. అందు ఒకటి తులసిమాల విష్ణుప్రీతికి, రుద్రాక్షమాల శివుని ప్రీతికి రెండు రకాలమాలలు హరిహర పుత్రుడైన అయ్యప్పస్వామి దీక్షలో తప్పక ధరిస్తారు. నాటి నుండి దీక్షావస్త్రాలుగా నల్లని వస్త్రాలను ధరించి శరణు(ఘొ)ష ప్రియుడైన అయ్యప్పస్వామిని "స్వామియే శరణం అయ్యప్ప" అంటూ దీక్షావిధులను 'శబరిమలై' యాత్ర పూర్తి అయ్యేవరకు ఎంతో నిష్ఠగా ఆచరిస్తారు. మలై అంటే పర్వతం మలయాళభాషలో అయ్యప్ప వెలసిన శబరికొండను 'శబరిమలై' అంటారు. మహిషిని మట్టు పెట్టిన అనంతరం శాపవిముక్తి చెందిన 'లీలావతి' కోర్కెమేరకు స్వామి ఆకొండపై కొలువు తీరుతాడు. అయ్యప్పస్వామి దర్శనార్ధం వెళ్ళే భక్తులు కనీసం 'మండలకాలం' అంటే (41రోజులు) దీక్ష తీసుకోవటం తప్పనిసరి. మాలధారణ వహించిన భక్తుడు నాటి నుండి 'అయ్యప్పస్వామిగానే' వ్యవహరింపబడతాడు. దేహమే దేవాలయంగా "మానవుడ్ని మాధవుడుగా" మార్చే ఇంతకంటే గొప్ప ప్రక్రియ మరేముటుందో చెప్పండి!?
ఈ దీక్షాకాలంలో చన్నీటిస్నానం లేదా నదీస్నానం తప్పనిసరిగా చెయ్యాలి. పాదరక్షలు లేకుండా నడవాలి. నేల లేక చాపమీద శయనించాలి. పడిపూజలు, భిక్షలు, కఠిన బ్రహ్మచర్యం వహించాలి. ఆధ్యాత్మిక చింతనే ధ్యేయంగా సుఖభోగాలను దరిచేరనీయకుండా సాధుభరితమైన జీవనం గడపాలి. పడి అంటే! పద్దెనిమిదిమెట్లు. స్వామికొండ యెక్కగానే స్వామిని దర్శించటానికి పద్దెనిమిదిమెట్లు వుంటాయి. అవి ' సోపానాధిదేవతల' పేరుమీద ప్రాచుర్యంలో ఉన్నాయి. చండిక, అన్నపూర్ణ, భద్రకాళి, భైరవి, సుబ్రహ్మణ్యేశ్వర, గంధర్వ, కార్తవీర్య, తృషనాభాయ, శృతిభేదక, కటుశబ్దక, యుడుంబు, భేతాళ, హరిప్రియ, కర్ణపిశాచి, పుళిందిని, రేణుక, ప్రదీపిక, ప్రత్యంగిరా అని వ్యవహరిస్తారు. వాటి పేర్లతో 18 మెట్లను పూలు - పళ్ళతో అలంకరించి కర్పూరాధి పాలతో స్వామికి పెట్టే మహాహరతే! 'పడి వెలిగించడం'. ఆ కాంతి ధారలో స్వాములే కాదు భక్తులంతా తడిసి తరిస్తారు. అదే 'పడిపూజ' ప్రక్రియా విశేషం.
భిక్ష అంటే! భోజనం - ఉపాహారం - రొఖం దీనిని భక్తులు; బంధువులు మున్నగు పవిత్రమైన చోట్లనే ఈ భిక్షలు స్వీకరిస్తారు. ఇలా కఠోరమైన దీక్షలతో మండలదీక్షను పూర్తి అయిన చివరిగా "మకరసంక్రాంతికి - మకరజ్యోతి రూపంలో అయ్యప్పస్వామి" దర్శనానికి 'గురుస్వామి' ఆశీస్సులతో 'ఇరుముడి' ధరించి శబరిమలై యాత్రకు బయలుదేరుతారు స్వాములు సామూహికంగా.
ఆ మకర సంక్రాంతి దినమందు "స్వామివారు లోగడ వారి తల్లిదండ్రులవద్ద వదలిన "తిరువాభరణాలు" వారి వంశీయులు పందళ రాజధాని నుండి ఊరేగింపుగా రధ, గజ, తురగాది సైన్యములతో మేళతాళాలతో తెచ్చి ఆ రోజు దీపాల వేళకే ఆ నగలను స్వామికి అలంకరిస్తారు. ఆనాటి నుండి ఈ నాటి వరకు అంతుపట్టని చిత్రమేమిటంటే ఆ పెట్టెలు స్వామి సన్నిధానానికి చేరే వరకు ఆకాశమున 'గరుడపక్షులు' ఎగురుతుంటాయి. శ్రీహరిని సేవించే గరుత్మంతుడే ఈ రూపంలో వచ్చినట్టు భ్రమ కలుగుతుంది భక్తులకు. ఆభరణాలు స్వామి సన్నిధికే చేరిన పిదప! ఆలయంచుట్టూ ప్రదక్షణలు చేసి అదృశ్యమవుతాయి.
ఇక ఆభరణాలు అలంకరించి, దీపారాధన సమయంలో గర్భగుడి తలుపులు తెరువగానే శబరి కొండకు ఎదురుగా ఉన్న "కాంతిమలై" కొండపై సాక్షాత్తు స్వామి లోగడ తన తల్లిదండ్రలకు, భక్తులకు ఇచ్చిన మాటప్రకారం ఈనాటి వరకు శ్రీ జ్యోతిస్వరూపుడైన ఆ అయ్యప్పస్వామి "మకరసంక్రాంతికి - మకరజ్యోతి రూపంలో భక్తులందరకు దర్శనమిస్తూ! ఆశీస్సులు అందజేస్తాడు. ఒక్కక్షణం మెరిసే మెరుపు నక్షత్ర కాంతిలోని ఆ స్వామిని! దర్శించే వందలవేల సంఖ్యలోని భక్తులు తన్మయత్వంతో "స్వామియే శరణమయ్యప్ప" అనే ఘొష శ్రావ్యంగా నింగినంటేలా చెప్తారు. అది! కొందరు భక్తాగ్రేశ్వరులైన గురుస్వాములు అందించిన సమీక్ష గాధ.
అఖిలాండ కోటి భక్త జనావళికి అడుగడుగునా ఆదుకునే "అయ్యప్ప స్వామి" వారు వారి అభయ హస్తముతో సర్వులకు వారి ఆశీస్సులు అందించాలని ప్రార్ధిస్తున్నాము.
భోగి, సంక్రాంతి, కనుమ
సంక్రాంతి అభ్యుధయ కాముకులను కూడా సంప్రదాయం వైపు మళ్ళిస్తుంది. పండుగలు, పర్వాలు వచ్చినప్పుడల్లా అభ్యుదయ కవులు సైతం సంప్రదాయం వైపు మొగ్గుచూపుతారు. అసలు అదే ఈ పండుగల లక్ష్యంగా కనబడుతుంది. సంక్రాంతికి ముందే నెల పెట్టడం అని ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలతో అలంకరించడం నెలరోజులపాటు సాగుతుంది. చివరి రోజున రధం ముగ్గును వేస్తారు. జానపదుల కళలు ఈ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా బహిర్గతమవడమే కాకుండా ప్రదర్శింపబడతాయి. వీటిలో చెప్పుకోతగ్గది "గంగిరెద్దుల" ఆట. కొన్ని గ్రామాలలో ఐతే 'కోడి పందాల ఆట' కూడా ఆడుతారు.
ఇంకా సంక్రాంతి ప్రత్యేకత శాస్త్రపరంగా చాలా ఉంది. నక్షత్రాల ఇరువది ఏడు. మళ్ళీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాల్నీ 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొకరాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరింపబడుతుంది. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని 'మకర సంక్రాంతి' అని అంటారు.
హిందువులు అంతా పెద్దల నుండి పిన్నల వరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగలలో "సంక్రాంతి" ప్రముఖస్ధానం సంపాదించుకుంది. ఇది పుష్యమాసంలో సూర్యుడు "మకరరాశిలో" ప్రవేశించిన పుణ్యదినం.
ఈ సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని "సంక్రాంతి" గా పెద్దలు వివరణ చెబుతూ "మకరం" అంటే! మొసలి. ఇది పట్టుకుంటే వదలదు అని మనకు తెలుసు. కాని మానవుని యొక్క ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డుతగులుతూ, మొక్షమార్గానికి అనర్హుని చేయుటలో ఇది అందవేసినచేయి! అందువల్ల ఈ "మకర సంక్రమణం" పుణ్యదినాలలో దీని బారినుండి తప్పించుకునేందుకు ఒకటేమార్గం అది ఎవరికి వారు యధాశక్తి 'లేదు' అనకుండా దానధర్మాలు చేయుటయే మంచిదని, శాస్త్రకోవిదులు చెబుతూ ఉంటారు. అలా! కేవలం అప్పుడే కాకుండా! నిత్య జీవనంలో కూడా దాని బారిని పడకుండా చూచుకుంటూ ఉండాలికదా! మరి. ఇక ఈ పండుగల లోని విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.
తెలుగువారికి అత్యంత ప్రియమైన పండుగలు, వరుసగా మూడు రోజులు వచ్చే పండుగలు ఇవే! ముఖ్యంగా 'సంక్రాంతి' అని పిలుచుకుంటాం. దీనిని పెద్ద పండుగ అని కూడా అంటారు. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు చేరతాయి. పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహ ప్రాంగణాలతో, ఇల్లిల్లూ ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. ఇంకా ఈ పండుగ వస్తుందంటే పిండి వంటలతో ముఖ్యంగా అరిసెలు, చక్రాలలతో అందరి ఇళ్ళు ఘుమ ఘుమ లాడుతూ ఉంటాయి.
మొదటి రోజు 'భోగి'. మూల మూలల చెత్తా, పనికిరాని కర్ర దుంగలూ ఓచోట చేర్చి, భోగి మంటలు వేసి, ఎముకలు కొరికే చలిని తరిమి కొడతారు. ఇళ్ళలో బొమ్మల కొలువులు, చిన్న పిల్లలకి భోగి పళ్ళు దిష్టి తీయడం వంటి ఆచారాలు సంబరాన్ని తెస్తాయి. పంట చేతికొచ్చిన ఆనందలో ఇళ్ళకు అల్లుళ్ళని, కూతుళ్ళని ఆహ్వానిస్తారు.
రెండో రోజు 'సంక్రాంతి'. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే శుభదినం. ఈ పండుగకు కొత్తశోభ తీసుకురావడానికి, వారం, పది రోజుల ముందే ఇళ్ళకు సున్నాలు, రంగులు వేయడం ఆనవాయితీ. చనిపోయిన పెద్దలను తలచుకుని మొక్కుతారు. పిండివంటలు చేస్తారు. నలుగురికీ పంచిపెట్టి, తాము తిని సంబరంగా గడుపుతారు.
మూడో రోజు 'కనుమ'. దీన్నే పశువుల పండుగ అని అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. గొబ్బెమ్మల పూజ, గంగిరెద్దుల హడావుడి, హరిదాసుల రాకడ, కోడిపందాలు, ఎడ్లపందాలు, బంతిపూల తోరణాలు, కొత్త జంటల విహారాలు, ఎంతో ఆహ్లదకరంగా కనిపిస్తాయి.
ఇంతటి విశిష్టమైన పండుగ వింతశోభలు తిలకించాలి అంటే గ్రామసీమలే పట్టుగొమ్మలు. ప్రతి ఇల్లు నూతనంగా ముత్యాల ముగ్గులతో పచ్చని తోరణాలతో, కళకళలాడుతూ! "సంక్రాంతి" లక్ష్మీని ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇక ధనుర్మాసము ప్రారంభమైన నాటినుండి వివిధ ఆలయాలలోని అర్చకస్వాములు "సంక్రాంతి" నెలపట్టి సూర్యోదయానికి పూర్వమే మంగళవాయిద్యాలతో నదీజలాలను "తీర్ధంబిందులలో" తోడ్కొని వచ్చి విశేషార్చనలు నిర్వహిస్తారు. ఇంటిముందు కన్నెపిల్లలు కళ్ళాపులు చల్లుతూ! ప్రతిరొజు వివిధ రకాల ముగ్గులతో! సప్తవర్ణాల రంగవల్లికలను తీర్చిదిద్ది "ఇంద్రధనుస్సులను" ముంగిట చూస్తున్నట్లు భ్రమింపచేస్తారు.
ఇంత చక్కని ఆనందాన్నీ మనకు అందించే "సంక్రాంతి" పండుగలు మనం జరుపుకుని మహారాణిలావచ్చే ఆ సంక్రాంతి లక్ష్మీని మన ముంగిటలోనికి ఆహ్వానం పలుకుదాం.
ఈ పండుగకు ప్రత్యేకంగా చేసుకుంటారు.
ఇంకా సంక్రాంతి ప్రత్యేకత శాస్త్రపరంగా చాలా ఉంది. నక్షత్రాల ఇరువది ఏడు. మళ్ళీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాల్నీ 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొకరాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరింపబడుతుంది. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని 'మకర సంక్రాంతి' అని అంటారు.
హిందువులు అంతా పెద్దల నుండి పిన్నల వరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగలలో "సంక్రాంతి" ప్రముఖస్ధానం సంపాదించుకుంది. ఇది పుష్యమాసంలో సూర్యుడు "మకరరాశిలో" ప్రవేశించిన పుణ్యదినం.

తెలుగువారికి అత్యంత ప్రియమైన పండుగలు, వరుసగా మూడు రోజులు వచ్చే పండుగలు ఇవే! ముఖ్యంగా 'సంక్రాంతి' అని పిలుచుకుంటాం. దీనిని పెద్ద పండుగ అని కూడా అంటారు. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు చేరతాయి. పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహ ప్రాంగణాలతో, ఇల్లిల్లూ ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. ఇంకా ఈ పండుగ వస్తుందంటే పిండి వంటలతో ముఖ్యంగా అరిసెలు, చక్రాలలతో అందరి ఇళ్ళు ఘుమ ఘుమ లాడుతూ ఉంటాయి.
మొదటి రోజు 'భోగి'. మూల మూలల చెత్తా, పనికిరాని కర్ర దుంగలూ ఓచోట చేర్చి, భోగి మంటలు వేసి, ఎముకలు కొరికే చలిని తరిమి కొడతారు. ఇళ్ళలో బొమ్మల కొలువులు, చిన్న పిల్లలకి భోగి పళ్ళు దిష్టి తీయడం వంటి ఆచారాలు సంబరాన్ని తెస్తాయి. పంట చేతికొచ్చిన ఆనందలో ఇళ్ళకు అల్లుళ్ళని, కూతుళ్ళని ఆహ్వానిస్తారు.
రెండో రోజు 'సంక్రాంతి'. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే శుభదినం. ఈ పండుగకు కొత్తశోభ తీసుకురావడానికి, వారం, పది రోజుల ముందే ఇళ్ళకు సున్నాలు, రంగులు వేయడం ఆనవాయితీ. చనిపోయిన పెద్దలను తలచుకుని మొక్కుతారు. పిండివంటలు చేస్తారు. నలుగురికీ పంచిపెట్టి, తాము తిని సంబరంగా గడుపుతారు.
మూడో రోజు 'కనుమ'. దీన్నే పశువుల పండుగ అని అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. గొబ్బెమ్మల పూజ, గంగిరెద్దుల హడావుడి, హరిదాసుల రాకడ, కోడిపందాలు, ఎడ్లపందాలు, బంతిపూల తోరణాలు, కొత్త జంటల విహారాలు, ఎంతో ఆహ్లదకరంగా కనిపిస్తాయి.
ఇంతటి విశిష్టమైన పండుగ వింతశోభలు తిలకించాలి అంటే గ్రామసీమలే పట్టుగొమ్మలు. ప్రతి ఇల్లు నూతనంగా ముత్యాల ముగ్గులతో పచ్చని తోరణాలతో, కళకళలాడుతూ! "సంక్రాంతి" లక్ష్మీని ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇక ధనుర్మాసము ప్రారంభమైన నాటినుండి వివిధ ఆలయాలలోని అర్చకస్వాములు "సంక్రాంతి" నెలపట్టి సూర్యోదయానికి పూర్వమే మంగళవాయిద్యాలతో నదీజలాలను "తీర్ధంబిందులలో" తోడ్కొని వచ్చి విశేషార్చనలు నిర్వహిస్తారు. ఇంటిముందు కన్నెపిల్లలు కళ్ళాపులు చల్లుతూ! ప్రతిరొజు వివిధ రకాల ముగ్గులతో! సప్తవర్ణాల రంగవల్లికలను తీర్చిదిద్ది "ఇంద్రధనుస్సులను" ముంగిట చూస్తున్నట్లు భ్రమింపచేస్తారు.
ఇంత చక్కని ఆనందాన్నీ మనకు అందించే "సంక్రాంతి" పండుగలు మనం జరుపుకుని మహారాణిలావచ్చే ఆ సంక్రాంతి లక్ష్మీని మన ముంగిటలోనికి ఆహ్వానం పలుకుదాం.
ఈ పండుగకు ప్రత్యేకంగా చేసుకుంటారు.
శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి
దత్తాత్రేయ శివం శాంత మింద్రనీల నిభం ప్రభుమ్ |
ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరమ్ ||
భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటం ధరం విభుమ్ |
చతుర్భాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహమ్ ||
ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరమ్ ||
భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటం ధరం విభుమ్ |
చతుర్భాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహమ్ ||
ఒకసారి లోకకళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికిలోనైన లక్ష్మీ, సర్వస్వతి, పార్వతిమాతలు, మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుతున్నారు. ఈ ఈర్ష్య అసూయ ద్వేషమనే దుర్గుణలకు లోనయితే! దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని స్వరులకు తెలియచెప్పుటకో: లేక శ్రీదత్తుని అవతారానికి నాంది పలుకుటకో! మరి నారదుని ఆంతర్యమేమిటో?
ఏది అయితేనేమి! ఈ గుణాలూ వారి మనస్సునిండా దావానలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు భగ్గుమన్నాయి. వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తూలు ఎంతవారించినా, పెడచెవిని పెట్టారు ససేమిరా! అన్నారు. దానికి తోడు ఆ ముగ్గురమ్మలకు ఇంద్రాది దేవతల భార్యలు కూడా వంతపాడారు. ఇక చేయునది లేక సన్యాస వేషములు ధరించి అత్రి ఆనసూయ ఆశ్రమ ప్రాంతమందు భూమిపై పాదంమోపారు. వారి పాదస్పర్శకు భూదేవి పులకించింది, వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదలచెంత పుష్పాలు పండ్లు నేలకురాల్చాయి. నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది. లేడిపిల్లలు చెంగు చెంగున గంతులువేస్తూ వారి వద్దకు వస్తున్నాయి. కుందేటి పిల్లలు వారి పాదాలు స్పృశించి పునీతమవ్వాలని ఏమిటో? అడుగడుగునా పాదాలకు అడ్డుపడుతున్నాయి. వన్య ప్రాణులకేరింతలతో అ ఆశ్రమ వాతవరణం అంతా ఆహ్లాదమవుతోంది. ఈ ఆకస్మిక పరిణామ మేమిటో? అని వారిని చూచిన పక్షులు కిలకిలా రావలు చేయసాగాయి. ఇవికాక ఒక ప్రక్క పవిత్ర జలపాతాల సోయగాలు, మరోప్రక్క ఆశ్రమ బాలకుల వేదమంత్రోచ్చారణ కర్నామృతంగా వినిపిస్తున్నాయి. ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఈ రమనీయ వాతావరణమందు తేలియాడుతున్న ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో మరి! మనం నుగ్గురం కూడ చిన్నారి బాలురవలె ఈ ముని బాలకులతో లలిసి ఆడుకుంతే! ఎంతబాగుండునో! అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు. అలా మైమరపిస్తున్న ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకీ మానం వచ్చిన మాటాను మరచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించాం; అని తలచి ఆశ్రమం ముంగిటవైపునకు పయనమయినారు.
మహాతపోబలసంపున్నుడైన కర్దమ మహర్షికి, దేవహూతికి జన్మించిన అనసూయాదేవిని, ముని శ్రేష్ఠౌడైన అత్రిమహర్షికి ఇచ్చి వివాహంచేసారు. అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రిమహర్షికి సేవలు చేస్తూ, అతిధి అభ్యాగతులను అదరిస్తూ తన "పతి సేవతత్ పరతచే" పొందిన పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరస్తూ; పంచభూతాలు, అష్టదిక్పాలకులు సహితం అణకువుగా వుండేలా చేస్తున్న ఆ పతివ్రతామతల్లిని, దివ్యతపోతేజోమూర్తి అయిన అత్రిమహర్షిని చూచినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. ఆ సాధుపుంగవుల మువ్వురను చూచిన ఆ పుణ్య దంపతులు, సాదరంగా ఆశ్రమంలోనికి అహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి, అనంతరం మీరు మువ్వురు బ్రహ్మ, విష్ణు, మహేస్వరులవలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు, భోజనాలు సిద్ధంచేశాను రండి అంటూ! అనసూయమ్మ ఆహ్వానం పలికింది. అత్రిమహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సమాయత్తమవుతున్న అనసూయతో.... చెవుల వెంట వినరాని అభ్యంతరకరమైన నియమాన్ని వారు ప్రకటించి వడ్డించమని కోరతారు. వరి పలుకులు అ పతివ్రతామతల్లికి శిరస్సున పిడుగు పడినట్లు అయింది.
ఒక్కసారి తన ప్రత్యక్షదైవమైన "భర్త"ను మనసారా నమస్కరించుకుంది. "పాతివ్రత్యజ్యోతి" వెలిగింది. ఆమె జ్!నాననేత్రం తెరుచుకుంది. కపట సన్యాసరూపంలో ఉన్నత్రిమూర్తుల గుట్టు రట్టు ఐంది. వారి అంతర్యమేమిటో గ్రహించింది. పెదవుల వెంటా చిరునవ్వు చెక్కు చెదరకుండా! ఏమినా భాగ్యము! ముల్లోకాలను ఏలే సృష్టి, స్థితి, లయకారకులైన వీరు నాముంగిట ముందుకు యాచకులవలె వచ్చినారా? వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింపచేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా; అని ఆలోచిస్తూ! ఒక ప్రక్క పాతివ్రత్యం! మరోవైపు అతిథిసేవ! ఈ రెండు ధర్మాలను ఏకకాలంల్లో సాధించడమెలా? అనుకుంటూ పతికి నమస్కరించి "ఓం శ్రీపతి దేవయనమః" అంటూ కమండలోదకమున ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది. వెంటనే అ ముగ్గురు పసిబాలురయ్యారు! వెనువెంటనే అనసూయలో మాత్ర్త్వం పొంగిస్తన్యం పొంగింది. కొంగుచాతున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఇంతలో ఋషి కన్యలు, ౠషిబాలురు కలిసి మెత్తన్ పూల పాంపుతో ఊయలవేయగా! వారిని జోలపాడుతూ నిదురపుచ్చింది. "ఇ "ఇంతటి మహద్భాగ్యం" సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి....! ఆ వింత దృశ్యాన్ని చూచిన అత్రి మహర్షి ఒకసారి త్ట్రుపడి మరలాతేరుకుని, తన దివ్య దృష్టితో జరిగినది, జరగబోతున్నది గ్రహించుకున్నాడు. ఈ త్రిమూర్తులు "ఈ ఆశ్రమ ప్రవేశ సమయమందే" ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికిన పలుకులే! కార్యరూపందాల్చడం బ్రహ్మవాక్కుగా తలచి! ఆ చిన్నారులు బుడి బుడి నడకలతో, ఆడుతూ గెంతుతూ అ ముని బాలకులతో, కలిసి వారి కలలను పండించుకోసాగారు. మానవులకు బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాలలో ఆనందముగా సాగేది ఈ బాల్యదశే కదా మధురాను భూతిని మిగిల్చిది అని మురిసిపోయారు. కనని తల్లి దండ్రులైన అత్రి అనసూయల పుత్ర వాత్సల్య బాంధవ్య అయౌనిజులైన వారికి చాలాకాలం కొనసాగుతుంది.
ఇలా ఉండగా! లక్ష్మీ, సరస్వతి, పార్వతి మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. అంతలో దేవర్షి నారదునివల్ల అత్రిమహర్షి ఆశ్రమమందు జరిగిన వింత తెల్లుసుకున్నారు. దానితో అనసూయపై ఏర్పడిన "ఈర్ష అసూయ - ద్వేషాలు" పటాపంచలు అయ్యాయి. వెంటనే వారి స్వస్వరూపాలతోనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని ముని కన్యలు స్వాగతించారు. అ సమయాన అనసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలు ఇచ్చి, ఊయలలో పరుండబెట్టి జోలపాడుతూ ఉంది! అంతలో ఆ ముగ్గురమ్మలను చూచి సాదరంగా ఆహ్వానించి, స్వాగత సత్కారములతో సుఖాసీనులను చేసింది.
పసిబాలుర రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూచుకొని పతిబిక్ష పెట్టమని కన్నీళ్ళతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే! మీ మీ భర్తలను గుర్తించి! తీసుకోని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సుతో, ఒకేరూపుతో, అమాయకంగా నోట్లో వేలువేసుకోని, నిద్రిస్తున్న అ జగన్నాటక సూత్రధారులను ఎవరు? ఎవరో? గుర్తించుకోలేక పోయారు. తల్లీ! నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయ్యాలని "ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో!" మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని ప్రాధేపడతారు. అంత ఆ అనసూయమాత తిరిగి పతిని తలచుకుని కమండలోదకము తీయు సమయాన! త్రిమూర్తులు సాక్షాత్కరించి, ఈ ఆశ్రమవాస సమయమందు, మీరు కన్న తల్లి దండ్రులకంటే మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టరు. మీకు ఏమి వరంకావాలో కోరుకోమన్నారు. నాయనలారా! ఈ పుత్ర వాత్సల్యభాగ్యాన్ని మాకు! మీరు మీరుగా ఇచ్చినారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. పుణ్య దంపతుల్లారా! మీ పుత్ర వాత్సల్యానికి, మీకు మేము మువ్వురము దత్తమవుతున్నాము. మీకీర్తి ఆ చంద్రతారార్కం కాగలదని వరమిచ్చి అంతర్థానమయ్యారు. ఊయలలోని ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డాలై కొంతకాలం పెరిగిన తరువాత! బ్రహ్మ, శివుడు వారి వారి అంశలను "దత్తనారాయణు"నికి ఇచ్చినారు. అప్పటి నుండి ఆ స్వామివారు "శ్రీ దత్తాత్రేయ" స్వామిగా అవతార లీలలు ఆరంభించినారు.
ఇట్టి అత్యంత పుణ్యప్రదమైన "శ్రీదత్తజయంతి"నాడు ఆ స్వామికి షోడషోపచార ములతో విశేష పూజలు భక్తులు జరిపి తమ జన్మలు చరితార్థం చేసుకున్నారు.
ఏది అయితేనేమి! ఈ గుణాలూ వారి మనస్సునిండా దావానలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు భగ్గుమన్నాయి. వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తూలు ఎంతవారించినా, పెడచెవిని పెట్టారు ససేమిరా! అన్నారు. దానికి తోడు ఆ ముగ్గురమ్మలకు ఇంద్రాది దేవతల భార్యలు కూడా వంతపాడారు. ఇక చేయునది లేక సన్యాస వేషములు ధరించి అత్రి ఆనసూయ ఆశ్రమ ప్రాంతమందు భూమిపై పాదంమోపారు. వారి పాదస్పర్శకు భూదేవి పులకించింది, వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదలచెంత పుష్పాలు పండ్లు నేలకురాల్చాయి. నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది. లేడిపిల్లలు చెంగు చెంగున గంతులువేస్తూ వారి వద్దకు వస్తున్నాయి. కుందేటి పిల్లలు వారి పాదాలు స్పృశించి పునీతమవ్వాలని ఏమిటో? అడుగడుగునా పాదాలకు అడ్డుపడుతున్నాయి. వన్య ప్రాణులకేరింతలతో అ ఆశ్రమ వాతవరణం అంతా ఆహ్లాదమవుతోంది. ఈ ఆకస్మిక పరిణామ మేమిటో? అని వారిని చూచిన పక్షులు కిలకిలా రావలు చేయసాగాయి. ఇవికాక ఒక ప్రక్క పవిత్ర జలపాతాల సోయగాలు, మరోప్రక్క ఆశ్రమ బాలకుల వేదమంత్రోచ్చారణ కర్నామృతంగా వినిపిస్తున్నాయి. ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఈ రమనీయ వాతావరణమందు తేలియాడుతున్న ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో మరి! మనం నుగ్గురం కూడ చిన్నారి బాలురవలె ఈ ముని బాలకులతో లలిసి ఆడుకుంతే! ఎంతబాగుండునో! అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు. అలా మైమరపిస్తున్న ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకీ మానం వచ్చిన మాటాను మరచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించాం; అని తలచి ఆశ్రమం ముంగిటవైపునకు పయనమయినారు.
మహాతపోబలసంపున్నుడైన కర్దమ మహర్షికి, దేవహూతికి జన్మించిన అనసూయాదేవిని, ముని శ్రేష్ఠౌడైన అత్రిమహర్షికి ఇచ్చి వివాహంచేసారు. అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రిమహర్షికి సేవలు చేస్తూ, అతిధి అభ్యాగతులను అదరిస్తూ తన "పతి సేవతత్ పరతచే" పొందిన పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరస్తూ; పంచభూతాలు, అష్టదిక్పాలకులు సహితం అణకువుగా వుండేలా చేస్తున్న ఆ పతివ్రతామతల్లిని, దివ్యతపోతేజోమూర్తి అయిన అత్రిమహర్షిని చూచినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. ఆ సాధుపుంగవుల మువ్వురను చూచిన ఆ పుణ్య దంపతులు, సాదరంగా ఆశ్రమంలోనికి అహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి, అనంతరం మీరు మువ్వురు బ్రహ్మ, విష్ణు, మహేస్వరులవలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు, భోజనాలు సిద్ధంచేశాను రండి అంటూ! అనసూయమ్మ ఆహ్వానం పలికింది. అత్రిమహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సమాయత్తమవుతున్న అనసూయతో.... చెవుల వెంట వినరాని అభ్యంతరకరమైన నియమాన్ని వారు ప్రకటించి వడ్డించమని కోరతారు. వరి పలుకులు అ పతివ్రతామతల్లికి శిరస్సున పిడుగు పడినట్లు అయింది.
ఒక్కసారి తన ప్రత్యక్షదైవమైన "భర్త"ను మనసారా నమస్కరించుకుంది. "పాతివ్రత్యజ్యోతి" వెలిగింది. ఆమె జ్!నాననేత్రం తెరుచుకుంది. కపట సన్యాసరూపంలో ఉన్నత్రిమూర్తుల గుట్టు రట్టు ఐంది. వారి అంతర్యమేమిటో గ్రహించింది. పెదవుల వెంటా చిరునవ్వు చెక్కు చెదరకుండా! ఏమినా భాగ్యము! ముల్లోకాలను ఏలే సృష్టి, స్థితి, లయకారకులైన వీరు నాముంగిట ముందుకు యాచకులవలె వచ్చినారా? వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింపచేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా; అని ఆలోచిస్తూ! ఒక ప్రక్క పాతివ్రత్యం! మరోవైపు అతిథిసేవ! ఈ రెండు ధర్మాలను ఏకకాలంల్లో సాధించడమెలా? అనుకుంటూ పతికి నమస్కరించి "ఓం శ్రీపతి దేవయనమః" అంటూ కమండలోదకమున ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది. వెంటనే అ ముగ్గురు పసిబాలురయ్యారు! వెనువెంటనే అనసూయలో మాత్ర్త్వం పొంగిస్తన్యం పొంగింది. కొంగుచాతున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఇంతలో ఋషి కన్యలు, ౠషిబాలురు కలిసి మెత్తన్ పూల పాంపుతో ఊయలవేయగా! వారిని జోలపాడుతూ నిదురపుచ్చింది. "ఇ "ఇంతటి మహద్భాగ్యం" సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి....! ఆ వింత దృశ్యాన్ని చూచిన అత్రి మహర్షి ఒకసారి త్ట్రుపడి మరలాతేరుకుని, తన దివ్య దృష్టితో జరిగినది, జరగబోతున్నది గ్రహించుకున్నాడు. ఈ త్రిమూర్తులు "ఈ ఆశ్రమ ప్రవేశ సమయమందే" ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికిన పలుకులే! కార్యరూపందాల్చడం బ్రహ్మవాక్కుగా తలచి! ఆ చిన్నారులు బుడి బుడి నడకలతో, ఆడుతూ గెంతుతూ అ ముని బాలకులతో, కలిసి వారి కలలను పండించుకోసాగారు. మానవులకు బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాలలో ఆనందముగా సాగేది ఈ బాల్యదశే కదా మధురాను భూతిని మిగిల్చిది అని మురిసిపోయారు. కనని తల్లి దండ్రులైన అత్రి అనసూయల పుత్ర వాత్సల్య బాంధవ్య అయౌనిజులైన వారికి చాలాకాలం కొనసాగుతుంది.
ఇలా ఉండగా! లక్ష్మీ, సరస్వతి, పార్వతి మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. అంతలో దేవర్షి నారదునివల్ల అత్రిమహర్షి ఆశ్రమమందు జరిగిన వింత తెల్లుసుకున్నారు. దానితో అనసూయపై ఏర్పడిన "ఈర్ష అసూయ - ద్వేషాలు" పటాపంచలు అయ్యాయి. వెంటనే వారి స్వస్వరూపాలతోనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని ముని కన్యలు స్వాగతించారు. అ సమయాన అనసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలు ఇచ్చి, ఊయలలో పరుండబెట్టి జోలపాడుతూ ఉంది! అంతలో ఆ ముగ్గురమ్మలను చూచి సాదరంగా ఆహ్వానించి, స్వాగత సత్కారములతో సుఖాసీనులను చేసింది.
పసిబాలుర రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూచుకొని పతిబిక్ష పెట్టమని కన్నీళ్ళతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే! మీ మీ భర్తలను గుర్తించి! తీసుకోని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సుతో, ఒకేరూపుతో, అమాయకంగా నోట్లో వేలువేసుకోని, నిద్రిస్తున్న అ జగన్నాటక సూత్రధారులను ఎవరు? ఎవరో? గుర్తించుకోలేక పోయారు. తల్లీ! నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయ్యాలని "ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో!" మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని ప్రాధేపడతారు. అంత ఆ అనసూయమాత తిరిగి పతిని తలచుకుని కమండలోదకము తీయు సమయాన! త్రిమూర్తులు సాక్షాత్కరించి, ఈ ఆశ్రమవాస సమయమందు, మీరు కన్న తల్లి దండ్రులకంటే మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టరు. మీకు ఏమి వరంకావాలో కోరుకోమన్నారు. నాయనలారా! ఈ పుత్ర వాత్సల్యభాగ్యాన్ని మాకు! మీరు మీరుగా ఇచ్చినారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. పుణ్య దంపతుల్లారా! మీ పుత్ర వాత్సల్యానికి, మీకు మేము మువ్వురము దత్తమవుతున్నాము. మీకీర్తి ఆ చంద్రతారార్కం కాగలదని వరమిచ్చి అంతర్థానమయ్యారు. ఊయలలోని ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డాలై కొంతకాలం పెరిగిన తరువాత! బ్రహ్మ, శివుడు వారి వారి అంశలను "దత్తనారాయణు"నికి ఇచ్చినారు. అప్పటి నుండి ఆ స్వామివారు "శ్రీ దత్తాత్రేయ" స్వామిగా అవతార లీలలు ఆరంభించినారు.
ఇట్టి అత్యంత పుణ్యప్రదమైన "శ్రీదత్తజయంతి"నాడు ఆ స్వామికి షోడషోపచార ములతో విశేష పూజలు భక్తులు జరిపి తమ జన్మలు చరితార్థం చేసుకున్నారు.
శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి
దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము!
పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి, వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు.
అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి, శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు. మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయినా! పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతాడు.
ఇలా ఉండగా! పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందసమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆ ఆరుతేజస్సులు కలసి ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.
ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు, సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలువసాగిరి.
కారణజన్ముడైన ఈ స్వామి పార్వతి పరమేశ్వరులు, దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంత ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపందాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు.
సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"గా పరిగణిస్తారని, సర్వులకు పూజ్యనీయులైన శ్రీ వేదవ్యాసులవారు దీని విశిష్టతను వివరిస్తారు.
ఈ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్కి గ్రామాలు, పట్టణాలు అనుబేధము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు. ఈ రోజున "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు తీర్ధములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.
ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని; పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు, వెండి, పూలు పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.
ఇటువంటి పుణ్యప్రదమైన "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి" నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము.
పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి, వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు.
అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి, శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు. మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయినా! పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతాడు.
ఇలా ఉండగా! పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందసమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆ ఆరుతేజస్సులు కలసి ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.
ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు, సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలువసాగిరి.
కారణజన్ముడైన ఈ స్వామి పార్వతి పరమేశ్వరులు, దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంత ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపందాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు.
సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"గా పరిగణిస్తారని, సర్వులకు పూజ్యనీయులైన శ్రీ వేదవ్యాసులవారు దీని విశిష్టతను వివరిస్తారు.
ఈ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్కి గ్రామాలు, పట్టణాలు అనుబేధము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు. ఈ రోజున "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు తీర్ధములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.
ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని; పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు, వెండి, పూలు పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.
ఇటువంటి పుణ్యప్రదమైన "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి" నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము.
కేదారేశ్వర వ్రతము
కార్తీకమాసంలో కొన్ని ప్రాంతాలలో నవగ్రహ దీపాల నోమును కూడా నోస్తారు. ఈ నోములో నవగ్రహాలదే ప్రధాన తాంబూలం. కార్తీక మాసంలో మూడు రోజులపాటు ఈ నోమును యజ్ఞభావనతో చేస్తారు. ముందుగా గణపతి ఆరాధన చేసి, తరువాయి శివలింగార్చనచేసి, నవధాన్యాలను కొద్దికొద్దిగా తీసి వాటిపై దీప ప్రమిదలనుంచి ఓం నమ:శ్శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్మరిస్తారు. తరువాత అమ్మవారికి సంభంధించిన స్తోత్ర పారాయణ చేసి తొమ్మండుగురు బ్రాహ్మణులకు ఆ దీపాలను దానం ఇస్తారు. దానం చేసేటప్పుడు యధాశక్తి దక్షిణను మాత్రం నిండు మనసుతో సమర్పించాలి. ఈ నోము శుభతిధులలో సాయం వేళలలో మాత్రమే జరగాలి. నోము అనంతరం అక్షతలను గృహం ఈశాన్య భాగంలో కొద్దిగాచల్లి, కుటుంబంలో అందరూ శిరస్సుపై చల్లుకోవాలి.....ఈనోము తరతరాలుగా అనేక ప్రాంతాలలో జరుగుతోంది. ఇది సర్వ రక్షాకరంగా కుటుంబాన్ని కాపాడుతుందని భారతీయుల ప్రగాఢ విశ్వాసం. ఈ నోము ఫలితాలు కార్తీక మహాపురాణంలలో వివరంగా కన్పిస్తాయి.
మరో ముఖ్య విశేషమేమంటే....కార్తీక మాసంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి పుణ్య వ్రతాన్ని లక్షలాది కుటుంబాల్లో తప్పనిసరిగా జరిపిస్తారు. ఈ పుణ్యదినాలలో ఈ వ్రతం ఆచరించడంవల్ల సర్వ భోగభాగ్యాలు శ్రీ సత్యనారాయణ స్వామి కటాక్షంగా లభిస్తాయని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఆంధ్ర ప్రాంతీయులకంటే తెలంగాణా ప్రాంతాలలో ఈ వ్రతాచరణ ఒక విధి విధానమవ్వడం, ఆచరించే విధానంలో వుండే పద్ధతులు ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని ప్రాంతాలలో శ్రీ కేదారశ్వరస్వామి వారి వ్రతాన్ని ఈ మాసంలోనే జరపడం మరో విశేషం.ఉత్తర భారతదేశంలో ఈ మాసంలో బిల్వపత్ర వ్రతాన్ని జరిపిస్తారు. ఇంటింటా లక్షలాది మారేడు దళాలతో ఈ మాసం పవిత్రమౌతుంది. శక్తి ఉన్నవారు స్వర్ణ బిల్వపత్రాలను చేయించి తొమ్మిది రోజులు శివసన్నిధిలో ఉంచి బ్రాహ్మణోత్తములకు లేదా వృద్ధ ముత్తయిదువులకు దానమిచ్చి బిల్వాష్టకమును పారాయణ చేస్తారు.
ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ దానాలు చేసినా, వ్రతాలు చేసినా కార్తీక వైభోగం కార్తీక వైభోగమే ! 'ఒక్క బిల్వాన్ని శివుడికి అర్పి స్తే చాలు!జన్మ ధన్యమౌతుంది' ఒక్క పొద్దు ఉపవాసముంటే చాలు! కైలాసవాసం ప్రాప్తిస్తుంది. ఒక్క దీపాన్ని దానమిస్తే చాలు ! జీవితం ఐశ్వర్యమయమౌతుంది'.... ఇలా అనేక నమ్మకాలతో మనస్సు పవిత్రమయంగా పరమేశ్వ్ర సేవలో లగ్నమౌతుంది.
కొరతలేని జీవనానికి కార్తీక మాసంలో మహేశ్వరుణ్ణి మనసారా ఆరాధించండి. కార్తీకమాస పుణ్యవ్రతాలను మంగళప్రదంగా ఆచరించండి. శివతత్త్వాన్ని గృహంలో ప్రతిష్టించండి. కార్తీక పురాణ కధలను పదిమంది ముందు పఠించండి. భక్తికి ప్రాధాన్యత ఇస్తూ అర్ధనారీశ్వర చైతనాన్ని హృదయంలో నింపుకోండి. ఆ ప్రార్ధనాశక్తి ఆవిర్భవింపచేసే మహాతేజస్సు శివం...శివం....అంటూ హృదయాన్ని ప్రకాశింపచేస్తుంది. ఆ వెలుగును వర్ణించడానికి మాటలు అందవు. అది అఖండం...అపూర్వం...అమోఘం....
ఇదే వ్రతం ఫలం....జన్మజన్మాల పుణ్యఫలం...
మరో ముఖ్య విశేషమేమంటే....కార్తీక మాసంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి పుణ్య వ్రతాన్ని లక్షలాది కుటుంబాల్లో తప్పనిసరిగా జరిపిస్తారు. ఈ పుణ్యదినాలలో ఈ వ్రతం ఆచరించడంవల్ల సర్వ భోగభాగ్యాలు శ్రీ సత్యనారాయణ స్వామి కటాక్షంగా లభిస్తాయని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఆంధ్ర ప్రాంతీయులకంటే తెలంగాణా ప్రాంతాలలో ఈ వ్రతాచరణ ఒక విధి విధానమవ్వడం, ఆచరించే విధానంలో వుండే పద్ధతులు ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని ప్రాంతాలలో శ్రీ కేదారశ్వరస్వామి వారి వ్రతాన్ని ఈ మాసంలోనే జరపడం మరో విశేషం.ఉత్తర భారతదేశంలో ఈ మాసంలో బిల్వపత్ర వ్రతాన్ని జరిపిస్తారు. ఇంటింటా లక్షలాది మారేడు దళాలతో ఈ మాసం పవిత్రమౌతుంది. శక్తి ఉన్నవారు స్వర్ణ బిల్వపత్రాలను చేయించి తొమ్మిది రోజులు శివసన్నిధిలో ఉంచి బ్రాహ్మణోత్తములకు లేదా వృద్ధ ముత్తయిదువులకు దానమిచ్చి బిల్వాష్టకమును పారాయణ చేస్తారు.
ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ దానాలు చేసినా, వ్రతాలు చేసినా కార్తీక వైభోగం కార్తీక వైభోగమే ! 'ఒక్క బిల్వాన్ని శివుడికి అర్పి స్తే చాలు!జన్మ ధన్యమౌతుంది' ఒక్క పొద్దు ఉపవాసముంటే చాలు! కైలాసవాసం ప్రాప్తిస్తుంది. ఒక్క దీపాన్ని దానమిస్తే చాలు ! జీవితం ఐశ్వర్యమయమౌతుంది'.... ఇలా అనేక నమ్మకాలతో మనస్సు పవిత్రమయంగా పరమేశ్వ్ర సేవలో లగ్నమౌతుంది.
కొరతలేని జీవనానికి కార్తీక మాసంలో మహేశ్వరుణ్ణి మనసారా ఆరాధించండి. కార్తీకమాస పుణ్యవ్రతాలను మంగళప్రదంగా ఆచరించండి. శివతత్త్వాన్ని గృహంలో ప్రతిష్టించండి. కార్తీక పురాణ కధలను పదిమంది ముందు పఠించండి. భక్తికి ప్రాధాన్యత ఇస్తూ అర్ధనారీశ్వర చైతనాన్ని హృదయంలో నింపుకోండి. ఆ ప్రార్ధనాశక్తి ఆవిర్భవింపచేసే మహాతేజస్సు శివం...శివం....అంటూ హృదయాన్ని ప్రకాశింపచేస్తుంది. ఆ వెలుగును వర్ణించడానికి మాటలు అందవు. అది అఖండం...అపూర్వం...అమోఘం....
ఇదే వ్రతం ఫలం....జన్మజన్మాల పుణ్యఫలం...
తులసి పూజ - తులసి ప్రాశస్త్యమ్
శ్రీ మహాలక్ష్మీ నారాయణ స్వరూపిణియైన "తులసి" యొక్క మూలంలో సర్వతీర్ధాలు, మధ్యభాగమందు సమస్త దేవతలు, తులసిమొక్క పైభాగమున సర్వవేదాలతో కొలువైవున్న తులసి మాతకు ముందుగా నమస్కరించుకుని, అంతటి పూజ్యనీయమైన ఆ తులసి ఆవిర్భావ చరిత్ర-తులసి ప్రాశస్త్యమును గూర్చి, మన పురాణములలో ఎన్నో కధలు కానవస్తున్నాయి. వాటిలో ఒకగాధను సమీక్షించుకుందాం!
"బ్రహ్మవైవర్తపురాణ"మందు గల తులసి వృత్తాంతము ఇలా ఉన్నది. ధర్మధ్వజుడు, మాధవి అను దంపతులకు అతిలోక సౌందర్యవతియైన కుమార్తై కలిగినది. వారు ఆ బిడ్డకు "బృంద" అను నామకరణము చేసుకుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగిరి. ఆమెకు వివాహవయస్సురాగనే శ్రీహరిని వివాహమాడతలచి బదరికాశ్రమము జేరి బ్రహ్మనుగూర్చి ఘోరముగ తపమాచరించినది. బ్రహ్మదర్శన మిచ్చి నీ కోరిక ఏమిటో చెప్పుమనగా "నేను రాధాశాపముతో నున్న రుక్మిణిని, నాకు శ్రీకృష్ణుడే భర్తగా పొందుటకు"- వరమీయమని ప్రార్ధించినది.
అందులకు బ్రహ్మ ! నీ కోరిక తప్పక నెరవేరగలదు. కాని! ముందుగా గోలోకనివాసి సుదాముడే ముందుగా నీకుభర్త కాగలడు, అనంతరమే నీవు కోరిన వాడే నీకు పతియగును అని వరమిచ్చి అంతర్ధానమయ్యెను.
ఇలా ఉండగా బ్రహ్మదేవుడు చెప్పిన సుదాముడు పుష్కరకాలము శాపకారణముగా భూలోకమున శంఖచూడుడై జన్మించి తపమాచరించసాగెను. అతని తపస్సునకు మెచ్చి బ్రహ్మ ఏమివరము కావాలో కోరుకోమన్నాడు. అంత శంఖ చూడుచు "లక్ష్మీభూలోకమున పుట్టినదట! నాకామెతో వివాహాము చేయించమని వేడుకొనెను" బ్రహ్మ 'తధాస్తు' అని పలికి ఆమె బదరికాశ్రమమున నున్నది. ఆమె నీకు తప్పక లభ్యముకాగలదు అని యంతర్ధానమందెను. అనంతరము శంఖ చూడుడు బృందవాద ప్రతి వాదములను గమనించి అప్పుడు వార్కి మరల బ్రహ్మ ప్రత్యక్షమై వారి వారి అభీష్టములు నెరవేరుటకు వార్కి వైభవముగా వివాహము గావించెను.
ఇక శంఖచూడునకు లక్ష్మీయంశతో నున్న భార్య లభ్యమగుసరికి! అష్ట్తెశ్వర్యము లతో తులతూగుచూ అతిసమయము పెంచుకుని స్వర్గాధిపత్యము పొందగోరి దేవరాజ్యమును కొల్లగొట్టి; దేవతలను పలు ఇక్కట్లు పాలు చేయుటయే కాకుండా; పరమేశ్వరుని చెంతకేగి, శివా! నీ భార్య సుందరాంగి. అమెను నాకు వశ్యురాలును చేయుము లేనిచో యుద్ధమునకు తలపడమని ఘోరముగా శివునితో యుద్ధము చేయసాగెను. వెంటనే శ్రీహరి వారిని సమీపించి "శివా! వీడు అజేయుడు అగుటకు కారణం! ఈతని భార్య మహాపతివ్రత. ఆమె పాతివ్రత్య భంగము నేనాచరించదను. నీవు వీనిని వధించుము." యని యుక్తి చెప్పెను.
అనంతరము మాయా శంఖచూడుని వేషము ధరించి యున్న శ్రీహరిని చూచి బృంద తన భర్తే వచ్చినాడని భ్రమించి! ఆతనికి సర్వోపచారములుచేసి శ్రీహరి చెంతకు చేరగానే! ఆమె పాతివ్రత్యము భగ్నమగుట గ్రహించి శివుడు శంఖచూడుని సంహరించగా! నాతడు దేహమును విడచి "సుదాముడై" గోలోకమునకు పోయెను. బృంద తన ఎదుట ఉన్నది మాయా శంఖచూడుడని గ్రహించి శ్రీహరిని "శిలారూప మందుదువుగాక" యని శపించగా! తిరిగి ఆమెను నీవు "వృక్షమగుదువుగాక" యని శపించెను. ఆవిధంగా శ్రీహరి గండకీనదిలో సాలగ్రామ శిలగాపుట్టి; బృంద తులసీ వృక్షమై పోయి ఇద్దరూ ప్రపంచముచే పూజనీయస్వరూపములు పొందినట్లుగా బ్రహ్మవైవర్త పురాణగాధ ద్వార విదతమగుచున్నది.
ఒకసారి పరమేశ్వరుడు కుమారుడైన కుమారస్వామిని చెంతకుం చేర్చుకుని; పుత్రా!
"బ్రహ్మవైవర్తపురాణ"మందు గల తులసి వృత్తాంతము ఇలా ఉన్నది. ధర్మధ్వజుడు, మాధవి అను దంపతులకు అతిలోక సౌందర్యవతియైన కుమార్తై కలిగినది. వారు ఆ బిడ్డకు "బృంద" అను నామకరణము చేసుకుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగిరి. ఆమెకు వివాహవయస్సురాగనే శ్రీహరిని వివాహమాడతలచి బదరికాశ్రమము జేరి బ్రహ్మనుగూర్చి ఘోరముగ తపమాచరించినది. బ్రహ్మదర్శన మిచ్చి నీ కోరిక ఏమిటో చెప్పుమనగా "నేను రాధాశాపముతో నున్న రుక్మిణిని, నాకు శ్రీకృష్ణుడే భర్తగా పొందుటకు"- వరమీయమని ప్రార్ధించినది.
అందులకు బ్రహ్మ ! నీ కోరిక తప్పక నెరవేరగలదు. కాని! ముందుగా గోలోకనివాసి సుదాముడే ముందుగా నీకుభర్త కాగలడు, అనంతరమే నీవు కోరిన వాడే నీకు పతియగును అని వరమిచ్చి అంతర్ధానమయ్యెను.
ఇలా ఉండగా బ్రహ్మదేవుడు చెప్పిన సుదాముడు పుష్కరకాలము శాపకారణముగా భూలోకమున శంఖచూడుడై జన్మించి తపమాచరించసాగెను. అతని తపస్సునకు మెచ్చి బ్రహ్మ ఏమివరము కావాలో కోరుకోమన్నాడు. అంత శంఖ చూడుచు "లక్ష్మీభూలోకమున పుట్టినదట! నాకామెతో వివాహాము చేయించమని వేడుకొనెను" బ్రహ్మ 'తధాస్తు' అని పలికి ఆమె బదరికాశ్రమమున నున్నది. ఆమె నీకు తప్పక లభ్యముకాగలదు అని యంతర్ధానమందెను. అనంతరము శంఖ చూడుడు బృందవాద ప్రతి వాదములను గమనించి అప్పుడు వార్కి మరల బ్రహ్మ ప్రత్యక్షమై వారి వారి అభీష్టములు నెరవేరుటకు వార్కి వైభవముగా వివాహము గావించెను.
ఇక శంఖచూడునకు లక్ష్మీయంశతో నున్న భార్య లభ్యమగుసరికి! అష్ట్తెశ్వర్యము లతో తులతూగుచూ అతిసమయము పెంచుకుని స్వర్గాధిపత్యము పొందగోరి దేవరాజ్యమును కొల్లగొట్టి; దేవతలను పలు ఇక్కట్లు పాలు చేయుటయే కాకుండా; పరమేశ్వరుని చెంతకేగి, శివా! నీ భార్య సుందరాంగి. అమెను నాకు వశ్యురాలును చేయుము లేనిచో యుద్ధమునకు తలపడమని ఘోరముగా శివునితో యుద్ధము చేయసాగెను. వెంటనే శ్రీహరి వారిని సమీపించి "శివా! వీడు అజేయుడు అగుటకు కారణం! ఈతని భార్య మహాపతివ్రత. ఆమె పాతివ్రత్య భంగము నేనాచరించదను. నీవు వీనిని వధించుము." యని యుక్తి చెప్పెను.
అనంతరము మాయా శంఖచూడుని వేషము ధరించి యున్న శ్రీహరిని చూచి బృంద తన భర్తే వచ్చినాడని భ్రమించి! ఆతనికి సర్వోపచారములుచేసి శ్రీహరి చెంతకు చేరగానే! ఆమె పాతివ్రత్యము భగ్నమగుట గ్రహించి శివుడు శంఖచూడుని సంహరించగా! నాతడు దేహమును విడచి "సుదాముడై" గోలోకమునకు పోయెను. బృంద తన ఎదుట ఉన్నది మాయా శంఖచూడుడని గ్రహించి శ్రీహరిని "శిలారూప మందుదువుగాక" యని శపించగా! తిరిగి ఆమెను నీవు "వృక్షమగుదువుగాక" యని శపించెను. ఆవిధంగా శ్రీహరి గండకీనదిలో సాలగ్రామ శిలగాపుట్టి; బృంద తులసీ వృక్షమై పోయి ఇద్దరూ ప్రపంచముచే పూజనీయస్వరూపములు పొందినట్లుగా బ్రహ్మవైవర్త పురాణగాధ ద్వార విదతమగుచున్నది.
ఒకసారి పరమేశ్వరుడు కుమారుడైన కుమారస్వామిని చెంతకుం చేర్చుకుని; పుత్రా!
"పుత్రా! సకల వృక్షములలోన తులసియొక్కటయే
పూజ్యమైక క్ష్మారుహంబు దాని పత్రములను దాని
పుష్పములను బ్రాణ సమములగును అచ్యుతనకు."
పూజ్యమైక క్ష్మారుహంబు దాని పత్రములను దాని
పుష్పములను బ్రాణ సమములగును అచ్యుతనకు."
మరియు వృక్షాలన్నిటియందు తులసి శ్రేష్ఠమైనది, శ్రీహరికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైనది. "తులసిపూజ" తులసీ స్త్రోత్రం చదవడం, తులసి మొక్కలో పోసిన నీటిని శిరస్సున జల్లుకోవడం, తులసీవనమును పెంచి వాటి మాలలు శ్రీహరికి సమర్పించుట ఎంతో! పుణ్యప్రదమైనవి. గోదాదేవి తులసీవనంలోనే అయోనిజగా విష్ణుచిత్తునింట వెలసి శ్రీరంగనాధుని ఇల్లాలయింది.
శ్లో|| వశిష్ఠాది ముస్తోమై: పూజితో తులసీవనే
తదా ప్రభృతి యద్విష్ణు : బ్రతిజ్ఞాం కృతవాన్ ప్రభు:
తస్మిన్ తులస్యాంతు య: పూజాంకురు తేనర:
సర్వపాప వినిర్ముక్త : మమసాయుజ్య మాప్నుయాత్.
తదా ప్రభృతి యద్విష్ణు : బ్రతిజ్ఞాం కృతవాన్ ప్రభు:
తస్మిన్ తులస్యాంతు య: పూజాంకురు తేనర:
సర్వపాప వినిర్ముక్త : మమసాయుజ్య మాప్నుయాత్.
వశిష్ఠాది మునిగణముచే ఎన్నో విధములుగా స్తోత్రపూర్వకముగా శ్రీహరి తులసీ వనమందు పూజలందుకొని నన్ను "కార్తీక శుద్ధద్వాదశి" నాడు విశేషించి ఎవరు బూజచేయుదురో! అట్టివారి సమస్తయొక్క పాపములు అగ్నిలోపడిన మిడుతలు వలె భస్మమయి వారు తప్పక నా సాన్నిధ్యమును పొందుదురని ప్రతిజ్ఞ చేసెనట!
శ్లో|| తులసీవ్రత మహాత్మ్యం శ్రోతవ్యం పుణ్యవాంచ్చిన:
యదిచ్చేద్విష్ణు సాయుజ్యం శ్రోతవ్యం బ్రాహ్మ్ణ్తణ్తెస్సహ
విష్ణో : ప్రీతిశ్చ కర్తవ్యా శ్రోత వ్యాతులసీకధా
ద్వాదశ్యాం శ్రవణాత్తస్యా: పునర్జన్మ న విద్యతే.
యదిచ్చేద్విష్ణు సాయుజ్యం శ్రోతవ్యం బ్రాహ్మ్ణ్తణ్తెస్సహ
విష్ణో : ప్రీతిశ్చ కర్తవ్యా శ్రోత వ్యాతులసీకధా
ద్వాదశ్యాం శ్రవణాత్తస్యా: పునర్జన్మ న విద్యతే.
విష్ణు సాన్నిధ్యముగోరి విష్ణుదేవునకు యేమాత్రమైన ప్రీతి జేయవలయునునని తలచేవారు తులసీ వ్రతమహాత్మ్యము తప్పక వినవలయును. అందునా! ఆ వ్రత కధను "క్షీరాబ్ధిద్వాదశి" రోజున తులసీ కధ వినువార్కి, చదువువార్కి, పూర్వజన్మ కృతమైన దు:ఖములన్నియు తొలగిపోయి విష్ణులోకమును పోందుదురు, అని శంకరునిచే "తులసి" కొనియాడబడినట్లు చెప్పబడినది. అట్టి తులసీ బృందావన మందు ఉసిరిమొక్కతో కలిపి "తులసీధాత్రీ సమేత శ్రీమన్నారాయణుని" ఈ కార్తీక ద్వాదశినాడు పూజించుట ఎంతో విశిష్టమైనదిగా పేర్కొనబడినది. మరియు అట్టి తులసీ దళములకు "నిర్మాల్యదోషం" పూజలో ఉండదని కూడా చెప్పబడినది.
కావున! మన హిందూమతంలో "తులసి" ఆధ్యాత్మిక దృష్టిలో విశిష్టమైన స్ధానాన్ని పొందింది. తులసిమొక్క హిందువులకు పూజనీయమైనది. కావున హిందువులు ప్రతిఇంటా తులసి మొక్కను కోటలో పెంచి పూజించుట మనం చూస్తూ ఉంటాము. ఇక పట్టణావాసులైతే అంతలో కొంత జాగా ఏర్పరచుకుని, చిన్నచిన్న కుండీల్లోనో, డబ్బాల్లోనో పెంచి పూజిస్తూ ఉంటారు. కావున 'తులసి' ఉన్న ఇల్లు నిత్యకళ్యాణము పచ్చతోరణంతో శోభిల్లుతూ ఉంటుంది.
ఇక ఈ తులసిని వైద్యపరంగా కూడా చూస్తే! ఆయుర్వేద శాస్త్రంలో 'సప్తతులసి-భరతవాసి' అంటూ తులసిని ఏడువిధాలుగా వివరించబడినది. అవి: 1.కృష్ణ తులసి 2. లక్ష్మీతులసి 3.రామతులసి 4. నేల తులసి 5. అడవి తులసి 6. మరువ తులసి 7.రుద్రతులసిగా వివరుస్తారు. వైద్యపరంగా వాటి అన్నిటికి ఎన్నో అమోఘమైన ఔషధగుణాలతో కూడి ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం కొనియాడుతోంది. ప్రతిరోజు ఉదయం రెండు తులసి ఆకులు (కోటలోవికాదు) విడిగా పెంచుకున్న మొక్కలనుండి నమలి మింగితే వార్కి బుద్ధిశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మరియు అనేక మానసిక రుగ్మతలు నయమవుతాయని; ఇలా ఎన్నో విశేష గుణాలను చెప్తారు.ఇక దాని కాండముతో తయారుచేయబడ (తులసిమాల)కు ఇటు ఆధ్యాతికపరంగా అటు ఆరోగ్యపరంగా ఎన్నోలాభాలు ఉన్నాయిట !
కావున ఈ "క్షీరాబ్దిద్వాదశి" వ్రతాన్ని ఆచరించి ఇటు ఆధ్యాత్మిక సంపదతో పాటు ఆరోగ్య భాగాన్ని సర్వులమూ పొందుదాం!
కావున! మన హిందూమతంలో "తులసి" ఆధ్యాత్మిక దృష్టిలో విశిష్టమైన స్ధానాన్ని పొందింది. తులసిమొక్క హిందువులకు పూజనీయమైనది. కావున హిందువులు ప్రతిఇంటా తులసి మొక్కను కోటలో పెంచి పూజించుట మనం చూస్తూ ఉంటాము. ఇక పట్టణావాసులైతే అంతలో కొంత జాగా ఏర్పరచుకుని, చిన్నచిన్న కుండీల్లోనో, డబ్బాల్లోనో పెంచి పూజిస్తూ ఉంటారు. కావున 'తులసి' ఉన్న ఇల్లు నిత్యకళ్యాణము పచ్చతోరణంతో శోభిల్లుతూ ఉంటుంది.
ఇక ఈ తులసిని వైద్యపరంగా కూడా చూస్తే! ఆయుర్వేద శాస్త్రంలో 'సప్తతులసి-భరతవాసి' అంటూ తులసిని ఏడువిధాలుగా వివరించబడినది. అవి: 1.కృష్ణ తులసి 2. లక్ష్మీతులసి 3.రామతులసి 4. నేల తులసి 5. అడవి తులసి 6. మరువ తులసి 7.రుద్రతులసిగా వివరుస్తారు. వైద్యపరంగా వాటి అన్నిటికి ఎన్నో అమోఘమైన ఔషధగుణాలతో కూడి ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం కొనియాడుతోంది. ప్రతిరోజు ఉదయం రెండు తులసి ఆకులు (కోటలోవికాదు) విడిగా పెంచుకున్న మొక్కలనుండి నమలి మింగితే వార్కి బుద్ధిశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మరియు అనేక మానసిక రుగ్మతలు నయమవుతాయని; ఇలా ఎన్నో విశేష గుణాలను చెప్తారు.ఇక దాని కాండముతో తయారుచేయబడ (తులసిమాల)కు ఇటు ఆధ్యాతికపరంగా అటు ఆరోగ్యపరంగా ఎన్నోలాభాలు ఉన్నాయిట !
కావున ఈ "క్షీరాబ్దిద్వాదశి" వ్రతాన్ని ఆచరించి ఇటు ఆధ్యాత్మిక సంపదతో పాటు ఆరోగ్య భాగాన్ని సర్వులమూ పొందుదాం!
నాగుల చవితి

భూమిని చల్లగా విషము పోవును లొంగును భక్తికిన్ మరిం
పాములు దుష్ట జంతువని భావము మాత్రమే కాని తప్పదే
కామిత సంతతిచ్చరయగా అవిదేముడే ! కొల్వుడీప్రజల్.
దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చవితిని "నాగులచవితి " పండుగ అంటారు. ఇంతకీ, ఈ విషనాగులను మనం పూజించటమేమిటి ? అన్నప్రశ్న వెంటనే తలెత్తుతుంది చాలామందిలో. ఈ పండుగలోని ఆంతర్యమేమిటో ఒక్కసారి పరిశీలిద్దాము.
ప్రకృతికి-జీవికి మధ్య మనకు ఎంతో అవినావ భావ సంబంధము కనిపిస్తూ ఉంటుంది. మనం నిశితంగా పరిశీలించ గలిగితే ప్రకృతినుండి మానవుడు తనకు కావలసింది పొందుతూ తిరిగి ఆ ప్రకృతిని సంరక్షించుకునే బాధ్యతను కూడా నాటి ఆటవిక స్ధాయినుండి, నేటి నాగరిక సమాజం వరకూ ఆ ప్రకృతిని దైవ స్వరూపంగా మానవులు భావించి సంరక్షించుకుంటూ ఉన్నంతకాలం సమస్త మానవకోటికి మరియు జీవకోటి మనుగడకు ముప్పుమాత్రం వాటిల్లదు. ఆ ప్రకృతిని మానవుడు చేజేతులారా కనుక నాశనం చేసుకుంటే ఇటు మానవకోటికి అటు జీవకోటికి తప్పక వినాశానికి దారితీస్తుందను భావముతో నేడు "ప్రకృతి పర్యావరణ రక్షణ" అంటూ పలుకార్యక్రమాలు చేబడుతోంది నేటి సమాజం.
అలా 'ప్రకృతి' మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి ఆనాటి నుండి నేటివరకూ చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ! పూజిస్తూ వస్తున్నారు. అదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా మనం పరిశీలిస్తే... అందులో భాగంగానే 'పాము'ను కూడా నాగరాజుగా, నాగదేవతగా, పూజిస్తూ వస్తున్నారు.
ఈ పాములు భూమి అంతర్భాభాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికి "నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా 'రైతులకు' పంటనష్టం కలుగకుండా చేస్తాయిట! అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
పైన చెప్పిన విధంగా సర్పం పేరు చెపితేనే బెదిరిపోతూ ఉంటాము. కాని అంతకంటే భయంకరమైన మానవులు మనలోనే ఉన్నారు.
ప్రకృతికి-జీవికి మధ్య మనకు ఎంతో అవినావ భావ సంబంధము కనిపిస్తూ ఉంటుంది. మనం నిశితంగా పరిశీలించ గలిగితే ప్రకృతినుండి మానవుడు తనకు కావలసింది పొందుతూ తిరిగి ఆ ప్రకృతిని సంరక్షించుకునే బాధ్యతను కూడా నాటి ఆటవిక స్ధాయినుండి, నేటి నాగరిక సమాజం వరకూ ఆ ప్రకృతిని దైవ స్వరూపంగా మానవులు భావించి సంరక్షించుకుంటూ ఉన్నంతకాలం సమస్త మానవకోటికి మరియు జీవకోటి మనుగడకు ముప్పుమాత్రం వాటిల్లదు. ఆ ప్రకృతిని మానవుడు చేజేతులారా కనుక నాశనం చేసుకుంటే ఇటు మానవకోటికి అటు జీవకోటికి తప్పక వినాశానికి దారితీస్తుందను భావముతో నేడు "ప్రకృతి పర్యావరణ రక్షణ" అంటూ పలుకార్యక్రమాలు చేబడుతోంది నేటి సమాజం.
అలా 'ప్రకృతి' మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి ఆనాటి నుండి నేటివరకూ చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ! పూజిస్తూ వస్తున్నారు. అదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా మనం పరిశీలిస్తే... అందులో భాగంగానే 'పాము'ను కూడా నాగరాజుగా, నాగదేవతగా, పూజిస్తూ వస్తున్నారు.
ఈ పాములు భూమి అంతర్భాభాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికి "నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా 'రైతులకు' పంటనష్టం కలుగకుండా చేస్తాయిట! అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
పైన చెప్పిన విధంగా సర్పం పేరు చెపితేనే బెదిరిపోతూ ఉంటాము. కాని అంతకంటే భయంకరమైన మానవులు మనలోనే ఉన్నారు.
తలనుండు విషము ఫణికిని, వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తలతోకయనక యుండు ఖలునకు నిలువెల్ల విషము గదరాసుమతీ! అని చెప్పినట్లు...!
తలతోకయనక యుండు ఖలునకు నిలువెల్ల విషము గదరాసుమతీ! అని చెప్పినట్లు...!
అలా! మనచుట్టూ మానవరూపంలో ఉండే మానవులు; సర్పజాతి మనసుకంటే; నికృష్టమైన (అంటే! అవి మనంవాటి జోలికి వెళితేనే ప్రమాదకరమవుతాయి.), వాటికంటే భయంకరమైన మానవ సర్పాలు మనచుట్టూ తిరుగుతున్నా గమనించలేక పోతున్నాం! అని గ్రహించుకోవలసి ఉంది.
అలా మనకంటికి కనబడే విషనాగుపాముకంటే మానవ శరీరమనేపుట్టలో నిదురిస్తున్న నాగుపాము మరింత ప్రమాదకరమని చెప్తారు. ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే (నవరంధ్రాలు) అంటూ ఉంటారు. మానవశరీరంలో నాడులతో నిండివున్న "వెన్నుబాము" అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో 'పాము' ఆకారమువలెనే వుంటుందని 'యోగశాస్త్రం' చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది. అలా 'నాగులచవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న "విషసర్పం" కూడా శ్వేతత్వం పొంది, మన అందరి హృదయాలలో నివశించే "శ్రీమహావిష్ణువు"నకు తెల్లని ఆదిశేషువుగా మారి "శేషపాన్పుగా" మారాలనే కోరిక తో చేసేదే ! ఈ నాగుపాముపుట్టలో పాలుపోయుటలోగల ఆంతర్యమని చెప్తారు.
దీనినే జ్యోతిష్య పరంగా చూస్తే! కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు, ఈ కార్తీకమాసంలో వచ్చే షష్టీ, చతుర్దశిలలో మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం కలసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ!
అలా మనకంటికి కనబడే విషనాగుపాముకంటే మానవ శరీరమనేపుట్టలో నిదురిస్తున్న నాగుపాము మరింత ప్రమాదకరమని చెప్తారు. ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే (నవరంధ్రాలు) అంటూ ఉంటారు. మానవశరీరంలో నాడులతో నిండివున్న "వెన్నుబాము" అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో 'పాము' ఆకారమువలెనే వుంటుందని 'యోగశాస్త్రం' చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది. అలా 'నాగులచవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న "విషసర్పం" కూడా శ్వేతత్వం పొంది, మన అందరి హృదయాలలో నివశించే "శ్రీమహావిష్ణువు"నకు తెల్లని ఆదిశేషువుగా మారి "శేషపాన్పుగా" మారాలనే కోరిక తో చేసేదే ! ఈ నాగుపాముపుట్టలో పాలుపోయుటలోగల ఆంతర్యమని చెప్తారు.
దీనినే జ్యోతిష్య పరంగా చూస్తే! కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు, ఈ కార్తీకమాసంలో వచ్చే షష్టీ, చతుర్దశిలలో మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం కలసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ!
పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ!
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా !
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ!
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా !
అలా! ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు మున్నగునవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్టవద్ద 'దీపావళి నాటి మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు టపాసులు చిన్నారులు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖసంతానము; అదే కన్నె పిల్లలు ఆరాధిస్తే! మంచి భర్త లభించునని పలువురి విశ్వాసము.
ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిదికాదు. యుగాలనాటిది. సౌభాగ్యానికి, సంతానప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల శరత్తులనాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాధలు కానవస్తున్నాయి. దేశమంతట పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ "నాగులచవితి" నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం.
నాగేంద్రా! మేము మా వంశములోవారము నిన్ను ఆరాధిస్తున్నాము. పొరపాటున"తోకతొక్కితే తొలగిపో. నడుంతొక్కితే నా వాడనుకో! పడగ త్రొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రీ! అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కరాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు.
ఈ నాగులచవితిరోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిదికాదు. యుగాలనాటిది. సౌభాగ్యానికి, సంతానప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల శరత్తులనాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాధలు కానవస్తున్నాయి. దేశమంతట పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ "నాగులచవితి" నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం.
నాగేంద్రా! మేము మా వంశములోవారము నిన్ను ఆరాధిస్తున్నాము. పొరపాటున"తోకతొక్కితే తొలగిపో. నడుంతొక్కితే నా వాడనుకో! పడగ త్రొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రీ! అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కరాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు.
ఈ నాగులచవితిరోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
"కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్ ||
ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్ ||
ఈ సర్పారాధనకు తామరపూలు, కర్పూరంపూలు, లడ్డు మున్నగునవి ప్రీతికరమని చెప్తారు. సర్పారాధనచేసే వారి వంశం 'తామరతంపరంగా' వర్ధిల్లు తుందని భవిష్య పురాణం చెప్తోంది. మన భారతీయుల ఇళ్లల్లో ఇలవేల్పు సుబ్రహ్మణేశ్వరుడే! ఆయన అందరికీ ఆరాధ్య దైవంకాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు, ఫణి, సుబ్బారావు వగైరా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు.
నాగర్కోయిల అనే ఊరిలో నాగుపాము విగ్రహం ఉందిట! దాని సమీపంలో 6నెలలు తెల్లని ఇసుక, 6నెలలు నల్లని ఇసుక భూమిలో నుండి ఉబికి ప్తెకివస్తుందని భక్తులు చెప్తూ ఉంటారు. నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులలో ఉపయోగిస్తారని ఆయుర్వేదశాస్త్రం చెబుతుంది. ఇలా ప్రకృతిలో "నాగు పాములకు, మానవ మనుగడలకు అవినాభావ సంబంధం కలదని విదితమవుతుంది.
ఇట్టి ఈ "నాగులచవితి" పండుగను విశేషంగా జరుపుకుని పునీతులమవుదాము.
నాగర్కోయిల అనే ఊరిలో నాగుపాము విగ్రహం ఉందిట! దాని సమీపంలో 6నెలలు తెల్లని ఇసుక, 6నెలలు నల్లని ఇసుక భూమిలో నుండి ఉబికి ప్తెకివస్తుందని భక్తులు చెప్తూ ఉంటారు. నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులలో ఉపయోగిస్తారని ఆయుర్వేదశాస్త్రం చెబుతుంది. ఇలా ప్రకృతిలో "నాగు పాములకు, మానవ మనుగడలకు అవినాభావ సంబంధం కలదని విదితమవుతుంది.
ఇట్టి ఈ "నాగులచవితి" పండుగను విశేషంగా జరుపుకుని పునీతులమవుదాము.
కార్తీక మాసం
భగవంతునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం శివ నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం మహిళలు ఈ మాసంలో విశేష పూజలు జరుపుకుంటారు.
ఉత్థాన ఏకాదశి
ఉత్థాన ఏకాదశి
ఈ మాసంలో వచ్చే కార్తీకశుద్ధ ఏకాదశి ఎంతో వైశిష్ట్యం వుంది.ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా భావిస్తారు.దీన్నే కొన్ని ప్రాంతాల్లో ఉత్థాన ఏకాదశిగా పిలుస్తుంటారు. ఉత్థాన ఏకాదశినాడే దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినట్టు పురాణాలు పేర్కొన్నాయి. ఈరోజు ఉపవాసం వుండి మరుసటిరోజు ద్వాదశి పారయణం చేస్తే ఎంతో మంచిది మంచిది.ఈ కార్తీకమాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వున్న శివుడు అత్యంత వైబోవోపేతంగా పూజలందుకుంటారు ప్రధానంగా భక్తులు కార్తీకమాసంలో శివాలయానికి వెళ్ళి పార్వతీసమేత పరమేశ్వరునికి భస్మలేపనం, బిల్వపత్రాలు, అవిసే పూలతో పూలతో పూజలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మిక.
కేదారేశ్వర వ్రతం
చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లి పాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. నోములు నోచు కుంటారు. ఈ నోము నోచుకున్నవారికి సిరిసంపదలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.
కోరికలను తీర్చే దీపపు కాంతులు
పౌర్ణమిరోజు వేకువజామున గ్రామాల్లో చెరువులు లేదా నదుల్లో మహిళలు అరటిదొప్పలతో దీపాలను పెట్టి నీటిలోకి వదులుతుంటారు. ఈ సమయంలో కోరుకున్న కోర్కెలు నెరవేరతాయనే సంకల్పంతో వివాహం కాని యువతులు భక్తిశ్రద్ధలతో కార్తీకదీపాలను నదుల్లో వదులుతారు.
పూర్వం శౌనకాది మహర్షులతో కలిసి ఆశ్రమం నిర్మించుకుని నైమి శారణ్యంలో నివసిస్తున్న అదిగురువు సూత మహర్షి కార్తీకవ్రత మహత్మ్యం, దానిని ఆచరించే విధానం గురించి ఋషులకు బోధించాడు. ఇలాంటి వ్రతమే కావాలని పార్వతీదేవి కుడా ఈశ్వరుని ప్రార్థించినట్టు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు నారదనికి, మహావిష్ణువు లక్ష్మిదేవికి ఈ వ్రతవిధానం చెప్పారు. దీని గురించి స్కందపురాణంలో కూడా వివరించడం విశేషం.కార్తీక పౌర్ణమిరోజు రాత్రి 12 గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను తాగితే ఎంతో ఆరోగ్యమని పండితులు చెబుతుంటారు. ఈ రోజు బ్రాహ్మీ సమయంలోనే తులసిని పూజిస్తారు. పౌర్ణమిరోజు ఆవు నెయ్యితో తడిపిన దారపువత్తుల దీపాలు వెలిగించి తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టి 365 వత్తులతో హారతి ఇవాలి. నక్షత్రాలు కనుమరుగు కాకముందే ఈ పూజ చేస్తే చాలా మంచిది.

కార్తీక సోమవారాలు - నదీస్నానాలు
కార్తీకమాసం వచ్చిన వెంటనే నదీస్నానం అత్యంత ప్రధాన మైనదని భక్తులు నమ్ముతుంటారు. లోకరక్షకుడైన సూర్యభగవానుడు కార్తీకమాసంలో వేకువవేళల్లో తులారాశిలో సంచరిస్తున్నప్పుడు నదీ స్నానం చాలా మంచిదని ఋషులు పేర్కొన్నారు. మనఃకారకుడైన చంద్రుని ప్రభావం దేహంపైన, మనస్సుపైనా వుంటుంది. మానసిక దేహారోగ్యానికి కార్తీక మాసంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రతి సోమవారం లయకారకుడైన శివుడుని ధ్యానించాలనే ఉద్దేశంతో పూర్వం నుంచి ఈ అనవాయితీ కొనసాగుతోంది. ముఖ్యంగా కార్తీకమాసంలో శివభక్తితో శీతల స్నానమాచరించడం ఆరోగ్యనికి మంచిదని చెబుతారు. దీంతోపాటు ఈ నెలరోజులు భక్తులు సాత్వికాహారం పరి మితంగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. ఈ మాసంలో ముక్ష్యంగా సోమవారాల్లో లక్షతులసి దళాలు లేదా బిల్వపత్రాలు, మారేడు దళాలతో గాని శివపూజ చేసిన భక్తులకు మహత్తరశక్తి కలుగుతుందని చెబుతారు.
కార్తీక పౌర్ణమి
కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఎక్కువ. కార్తీక పౌర్ణమినాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకపౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ(కాయలతో) పెట్టి తులసి చెట్టుపక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. ఈ కార్తీకపౌర్ణమి రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్యం తొలగిపోతుంది. ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీకపౌర్ణమి రోజున దీపారాధన చేయడంవల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెబుతుంటారు.
దీపావళి

దక్షిణ భారతదేశమంతా మూడు రోజులపాటు జరుపుకునే దీపావళి ఎంతో ఉత్తేజకరమైన పండుగ. ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ధ పాఢ్యమి మూడు రోజులనూ కలిసి సమగ్రమైన దీపావళి. ఈ మూడు రోజుల్లో మొదటిది నరక చతుర్దశి. రెండవది దీపావళి. మూడవది బలిపాడ్యమి.


శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై లోకకంటకుడైన నరకాసురుని వధించినందుకు సంబరంగా జరుపుకొనే ఈ దీపావళి పండుగను దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చిన దివ్యజ్యోతి ఈ జీవకోటికి వెలుగును ప్రసాదించిన విశిష్టమైన రోజుగా మరియు శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించి సీతాదేవితో అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడైన శుభసందర్భంగా కూడా చెప్పుకుంటారు.
దీపావళికి దేదీప్యమైన దివ్యకాంతుల దీపాలను అలంకరించి, బాణాసంచా కాలుస్తూ, అందరూ వారి వారి ఆనందాలను వ్యక్త పరుస్తూ ఉంటారు. ఇక ప్రకృతి పరంగా ఆలోచిస్తే, ఈ కాలమందు సర్వజీవులను వ్యాధిగ్రస్తులను చేసే కీటకాలు, పంటలను నాశనము చేసే క్రిమికీటకాలు అధికంగా ఉధ్బవిస్తాయి. కనుక ఈ బాణాసంచా కాల్పుల వల్ల కీటకసంహారం కలిగి ప్రజలకు అన్నివిధాల మేలు జరుగుటకే ఈఆచారం పెట్టి ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు.

అట్లతద్ది
ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ బహుళ తదియనాడు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ "చంద్రోదయ ఉమావ్రతం - అట్లతద్ది" స్త్రీలకు చక్కని ఆనందాన్ని జీవితంలో చక్కని విచిత్రానుభూతులను కలిగిస్తూ ఉంటుంది. ఈ పండుగలో ఒక విశేషం ఉన్నది. కొన్ని వ్రతాలైతే వివాహితులైన స్త్రీలు మాత్రమే నిర్వహిస్తారు. కానీ, ఈ పండుగ పిన్నలు, పెద్దలు కూడా కలిసి వయోభేదం లేకుండా ఆచరిస్తారు. పిల్లలతోబాటు తల్లులు కూడా 20 సం|| వెనకకి పోయి బాల్యజీవితంలోకి వెళ్ళి ఆనందం పొందుతారు. ఇక మూడుకాళ్ల ముదుసలి అయిన బామ్మగారు కూడా! వారి ఆటలాడుకుంటున్న వారినందరని తన దగ్గరకు రప్పించుకుని అమ్మాయిలూ... చూచారా... నా చిన్నప్పుడూ! అంటూ, వారి చిన్ననాటి జ్ఞాపకాలు, అనుభవాలు ..చూచారా... నా చిన్నప్పుడూ! అంటూ ఉంటారు. అటువంటి వృద్ధులలో నవయవ్వనం తొణికిసలాడేది ఈ పండుగలోనే. ఇట్టి ఆటపాటలు కనువిందుచెయ్యాలి అంటే పల్లెసీమలే పట్టుకొమ్మలు.
ఈపండుగను పల్లెలలో అయితే ఊయల పండుగ అంటూ, మరికొందరు గోరింటాకు పండుగ అంటూ, ఇలా ఈ "చంద్రోదయ ఉమావ్రతం - అట్లతద్ది" పండుగను వివిధ నామాలతో పిలుచుకుంటూ ఉంటారు. స్త్రీలకు ఇటు చక్కని ఆనందాన్ని అటు సకల సౌభాగ్యాలను ఒసగే ఈ పండూగలోని ఆ "ఉమాదేవిని" ఒక్కసారి ఇలా ప్రార్థించి మరలా ముచ్చటించుకుందాం!
ఈపండుగను పల్లెలలో అయితే ఊయల పండుగ అంటూ, మరికొందరు గోరింటాకు పండుగ అంటూ, ఇలా ఈ "చంద్రోదయ ఉమావ్రతం - అట్లతద్ది" పండుగను వివిధ నామాలతో పిలుచుకుంటూ ఉంటారు. స్త్రీలకు ఇటు చక్కని ఆనందాన్ని అటు సకల సౌభాగ్యాలను ఒసగే ఈ పండూగలోని ఆ "ఉమాదేవిని" ఒక్కసారి ఇలా ప్రార్థించి మరలా ముచ్చటించుకుందాం!

శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాం భాం కటాక్షై రశికుల
భయదాం మౌలిబద్దేందురేఖాం
శంఖచక్రం కృపాణం త్రిశిఖమపి
కర్తైరుద్వహంతీ త్రినేత్రామ్
సింహస్కంధాదిరూఢాం త్రిభువన మఖిలం
తేజసా పూరయంతీం
భయదాం మౌలిబద్దేందురేఖాం
శంఖచక్రం కృపాణం త్రిశిఖమపి
కర్తైరుద్వహంతీ త్రినేత్రామ్
సింహస్కంధాదిరూఢాం త్రిభువన మఖిలం
తేజసా పూరయంతీం
ధ్యాయేత్ దుర్గాం జయాఖ్యాం
త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ||
త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ||
ఇక ఈ పండుగ ముందు రోజు భోగి అంటారు. ఈ రోజు స్త్రీలు, పిన్నలు, పెద్దలు చేతులకు పాదాలకు గోరింటాకు పెట్టుకొని, ఎవరిచేయి బాగా పండితే వారు అంత అదృష్టవంతులై వారి అభీష్టాలు అన్ని నెరవేరుతాయని విశ్వసిస్తూ ఉంటారు. తరువాత ఒకరిచేతులు ఒకరికి చూపించుకుంటూ నాచేయి బాగా పండింది అంటే! నా చేయి బాగా పండింది అంటూ సంబరపడిపోతూ ఉంటారు. ఈ పండుగ కోసం ప్రతి ఇంటా వారి పెరిటిలో ఊయల కట్టుకుంటారు. మరుసటి రోజు ఆశ్వీయుజ బహుళ తదియనాడు (అట్లతద్ది) తెల్లవారు ఝామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, "చద్దీన్నం గోంగూరపచ్చడి పెరుగు అన్నం" తో కడుపార భుజించి, ఇరుగు పొగురువారినందరిని లేపుతూ.... అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్...అంటూ! పాటలు పాడుతూ ఇరుగు పొరుగువారిని లేపి వారికి తోడ్కొనివచ్చి వివిధరీతుల ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, ఊయల ఊగుటలో ఒకరిపై ఒకరు పోటీపడుచూ పల్లెవాసులందరికీ మరింతగా కనువిందు చేస్తారు.
ఇక ఆరోజు "చంద్రోదయము" అయ్యేవరకు భక్తి శ్రద్ధలతో ఉపవాసముండి, చంద్రోదయముకాగానే స్నానమాచరించి మడిగా అట్లు వేసుకొని నివేదనకు సిద్ధం చేసుకుంటారు. అనంతరం షోడశోపచారములతో 'ఉమాశంకరులను పూజించి అట్లతద్ది వ్రత కథను చెప్పుకుని, ఆ కథాక్షతలను శిరస్సులపై ఉంచుకొని ముత్తైదువులతో కలిసి భుజిస్తారు. ఇలా ఆచరిస్తే, కన్నెపిల్లలకు నవయవ్వనవంతుడైన అందమైన భర్త లభిస్తాడని, వివాహితులకైతే ఆ ఉమాదేవి అనుగ్రహముతో మంచి సౌభాగ్యము కలిగి సర్వసౌఖ్యములను అనుభవిస్తూ పిల్లపాపలతో సుఖమైన ఆనందమైన జీవితం అనుభవిస్తారని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం పై కూడా, ఒక గాధ ఉన్నది.
పూర్వం ఒక మహారాజుకు రూప లావణ్యవతి అయిన కూతురు ఉండేది ఆమె పేరు "కావేరి". ఆమె తల్లి వలన ఈ వ్రతమహత్మ్యమును తెలుసుకుని తన రాజ్యమందుగల ఆమె స్నేహితురాళ్ళు మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురుతో కలిసి " ఈ చంద్రోదయ ఉమావ్రతాన్ని" అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించింది. కాని తోటి మంత్రికూతురికి, సేనాపతి కూతురికి, పురోహితుని కూతురుకి వివాహ వయస్సు రాగానే నవయవ్వనవంతులైన అందమైన భర్తలతో వివాహము జరిగింది. అంత మహారాజు! అమ్మాయి స్నేహితురాండ్రకు వివాహములు జరిగిపోవుచున్నవి అని తలచి తన కుమార్తెకు వివాహ ప్రయత్నములు చేయనారంభించగా కురూపులు, వృద్ధులైన పెండ్లికుమారులే తారసపడసాగిరి. మహారాజు ప్రయత్నములన్నీ విఫలములగుట చూచిన రాకుమార్తె చివరకు తన తండ్రి వివాహము చేయునేమో అని భయముచెంది, ఆ రాజ్యమునకు సమీప అరణ్యమునకు పోయి ఘోరమైన తపస్సు చేయసాగింది.
ఒకరోజు పార్వతీ పరమేశ్వరులులోక సంచారముచేస్తూ ఘోరమైన తపమాచరిస్తున్న ఆ ముక్కు పచ్చలారని రాకుమారైపై అనుగ్రహము కలిగి ప్రత్యక్షమై ఓ కన్యాకుమారీ! ఎందులకై ఈ ఘోరమైన తపమాచరించుచున్నావు? నీకు ఏ వరం కావాలో కోరుకోమనగా 'ఓ ఆది దంపతులారా! నేను నా స్నేహితురాండ్రముకలిసి నా తల్లి ద్వారా తెలుసుకున్న "చంద్రోదయ ఉమావ్రతం అట్లతద్ది వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించగా వార్కి మంచి భర్తలు లభించుట ఏమిటి? నా తండ్రిగారు చేయు ప్రయత్నములు ఫలించక కురూపులు, వృద్ధులు అయినవారు లభించుట ఏమిటి? ఇందులో నాదోషమేమిటి?' అని దుఃఖించసాగెను.
ఓ సౌభాగ్యవతి! ఇందులో నీ దోషము ఏ మాత్రము లేదు. నీవు ఆ నోము నోచుసమయాన నీవు ఉపవాస దీక్షను తాళలేక సొమ్మసిల్లి పడిపోగా; విషయమంతా నీతల్లి ద్వారా నీ సోదరులు తెలుసుకుని ఒక ఇంద్రజాల విద్యను ప్రదర్శించి అద్దముగుండా నీకు చంద్రుని చూపించినారు. దానితో నీవు ఉపవాస దీక్ష విరమించినావు. ఆ వ్రత భంగమే ఇది. నీ సోదరులకు నీపైగల వాత్సల్యముతో అలా చేసినారు. అయినా! ఇందులో నీవు దుఃఖించవలసిన పనిలేదు, రేపువచ్చే ఆశ్వీయుజ బహుళ తదియనాడు విధివిధానంగా వ్రతమాచరంచు. నీ మనోభీష్టము తప్పక నెరవేరుతుంది అని "కావేరి"ని ఆశీర్వదించి అంతర్థానమైనారు.
అలా ఆ రాకుమారై తిరిగి శ్రద్ధాభక్తులతో వ్రతమాచరించి మంచి అందమైనవాడు, తనమనసెరిగినవాడు, చక్కని శౌర్యపరాక్రమములు కలిగిన నవయవ్వన రాకుమారునితో వివాహమై నిరంతరము ఉమాశంకరులను సేవిస్తూ సమస్త సుఖభోగములను అనుభవించసాగినది. అట్టి పుణ్య ప్రదమైన "ఈ చంద్రోదయ ఉమావ్రతం "అట్లతద్ది" భక్తిశ్రద్దలతో ఈ వ్రతమాచరించి ఉమాశంకరుల అనుగ్రహపాత్రులౌదురుగాక.
ఇక ఆరోజు "చంద్రోదయము" అయ్యేవరకు భక్తి శ్రద్ధలతో ఉపవాసముండి, చంద్రోదయముకాగానే స్నానమాచరించి మడిగా అట్లు వేసుకొని నివేదనకు సిద్ధం చేసుకుంటారు. అనంతరం షోడశోపచారములతో 'ఉమాశంకరులను పూజించి అట్లతద్ది వ్రత కథను చెప్పుకుని, ఆ కథాక్షతలను శిరస్సులపై ఉంచుకొని ముత్తైదువులతో కలిసి భుజిస్తారు. ఇలా ఆచరిస్తే, కన్నెపిల్లలకు నవయవ్వనవంతుడైన అందమైన భర్త లభిస్తాడని, వివాహితులకైతే ఆ ఉమాదేవి అనుగ్రహముతో మంచి సౌభాగ్యము కలిగి సర్వసౌఖ్యములను అనుభవిస్తూ పిల్లపాపలతో సుఖమైన ఆనందమైన జీవితం అనుభవిస్తారని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం పై కూడా, ఒక గాధ ఉన్నది.
పూర్వం ఒక మహారాజుకు రూప లావణ్యవతి అయిన కూతురు ఉండేది ఆమె పేరు "కావేరి". ఆమె తల్లి వలన ఈ వ్రతమహత్మ్యమును తెలుసుకుని తన రాజ్యమందుగల ఆమె స్నేహితురాళ్ళు మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురుతో కలిసి " ఈ చంద్రోదయ ఉమావ్రతాన్ని" అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించింది. కాని తోటి మంత్రికూతురికి, సేనాపతి కూతురికి, పురోహితుని కూతురుకి వివాహ వయస్సు రాగానే నవయవ్వనవంతులైన అందమైన భర్తలతో వివాహము జరిగింది. అంత మహారాజు! అమ్మాయి స్నేహితురాండ్రకు వివాహములు జరిగిపోవుచున్నవి అని తలచి తన కుమార్తెకు వివాహ ప్రయత్నములు చేయనారంభించగా కురూపులు, వృద్ధులైన పెండ్లికుమారులే తారసపడసాగిరి. మహారాజు ప్రయత్నములన్నీ విఫలములగుట చూచిన రాకుమార్తె చివరకు తన తండ్రి వివాహము చేయునేమో అని భయముచెంది, ఆ రాజ్యమునకు సమీప అరణ్యమునకు పోయి ఘోరమైన తపస్సు చేయసాగింది.
ఒకరోజు పార్వతీ పరమేశ్వరులులోక సంచారముచేస్తూ ఘోరమైన తపమాచరిస్తున్న ఆ ముక్కు పచ్చలారని రాకుమారైపై అనుగ్రహము కలిగి ప్రత్యక్షమై ఓ కన్యాకుమారీ! ఎందులకై ఈ ఘోరమైన తపమాచరించుచున్నావు? నీకు ఏ వరం కావాలో కోరుకోమనగా 'ఓ ఆది దంపతులారా! నేను నా స్నేహితురాండ్రముకలిసి నా తల్లి ద్వారా తెలుసుకున్న "చంద్రోదయ ఉమావ్రతం అట్లతద్ది వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించగా వార్కి మంచి భర్తలు లభించుట ఏమిటి? నా తండ్రిగారు చేయు ప్రయత్నములు ఫలించక కురూపులు, వృద్ధులు అయినవారు లభించుట ఏమిటి? ఇందులో నాదోషమేమిటి?' అని దుఃఖించసాగెను.
ఓ సౌభాగ్యవతి! ఇందులో నీ దోషము ఏ మాత్రము లేదు. నీవు ఆ నోము నోచుసమయాన నీవు ఉపవాస దీక్షను తాళలేక సొమ్మసిల్లి పడిపోగా; విషయమంతా నీతల్లి ద్వారా నీ సోదరులు తెలుసుకుని ఒక ఇంద్రజాల విద్యను ప్రదర్శించి అద్దముగుండా నీకు చంద్రుని చూపించినారు. దానితో నీవు ఉపవాస దీక్ష విరమించినావు. ఆ వ్రత భంగమే ఇది. నీ సోదరులకు నీపైగల వాత్సల్యముతో అలా చేసినారు. అయినా! ఇందులో నీవు దుఃఖించవలసిన పనిలేదు, రేపువచ్చే ఆశ్వీయుజ బహుళ తదియనాడు విధివిధానంగా వ్రతమాచరంచు. నీ మనోభీష్టము తప్పక నెరవేరుతుంది అని "కావేరి"ని ఆశీర్వదించి అంతర్థానమైనారు.
అలా ఆ రాకుమారై తిరిగి శ్రద్ధాభక్తులతో వ్రతమాచరించి మంచి అందమైనవాడు, తనమనసెరిగినవాడు, చక్కని శౌర్యపరాక్రమములు కలిగిన నవయవ్వన రాకుమారునితో వివాహమై నిరంతరము ఉమాశంకరులను సేవిస్తూ సమస్త సుఖభోగములను అనుభవించసాగినది. అట్టి పుణ్య ప్రదమైన "ఈ చంద్రోదయ ఉమావ్రతం "అట్లతద్ది" భక్తిశ్రద్దలతో ఈ వ్రతమాచరించి ఉమాశంకరుల అనుగ్రహపాత్రులౌదురుగాక.
విజయ దశమి (దసరా)
దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది. 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది. ఏపనైనా తిధి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే 'విజయం' అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము.
'శమీపూజ' చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది, శమీవృక్ష రుపమున ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయము సాధించినారు.
శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి, రావణుని సహరించి, విజయము పొందినాడు.
తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది.
ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.
'శమీపూజ' చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది, శమీవృక్ష రుపమున ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయము సాధించినారు.
శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి, రావణుని సహరించి, విజయము పొందినాడు.
తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది.
ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.
శ్లో" శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||
పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.
మహర్నవమి
మానవకోటిని పునీతులను చేయుటకు భగీరదుడు గంగను భువినుండి దివికి తెచ్చినది ఈనాడే. ఇక ఈనవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈనవమి తిధిని గూర్చి చెప్పుటలో ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్ర సిద్ది కలుగును. కావున 'సిద్ధదా' అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలుచేస్తూ ఉంటారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగును. ఇక క్షత్రియులు, కార్మికులు, వాహన యజమానులు, ఇతర కులవృత్తులవారు అందరూ ఆయుధపూజ నిర్వహిస్తారు.
దుర్గాష్టమి
దుర్గాదేవి "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయతి వచ్చింది అని చెప్తారు. ఇక దుర్గ అంటే? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. "దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం మొదలైనవి. 'గ' అంటే నశింపచేసేది", అని దైవజ్ఞులు వివరణ చెప్తూ ఉంటారు. ఈమె ఆరాధనవల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు దరిచేరవు, చేరలేవు. అందువల్లనే మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడురోజులు లక్ష్మిరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడురోజులు సరస్వతిరూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని, ఆక్రమంలో ఈ నవరాత్రులలో ఆతల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు. ఈరోజు దుర్గసహస్రనామ పారాయణము, 'దుం' అను బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. "ఈదుర్గాష్టమి మంగళవారంతో కలిసిన మరింత శ్రేష్టము", అని అంటారు.
దేవీ నవరాత్రులు
ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ 'దసరా' లేక 'దేవీ నవరాత్రులు' అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో, పూర్వం రాజులు ఈశుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది.
దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది. 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది. ఏపనైనా తిధి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే 'విజయం' అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము.
'శమీపూజ' చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది, శమీవృక్ష రుపమున ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయము సాధించినారు.
శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి, రావణుని సహరించి, విజయము పొందినాడు.
తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది.
ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.
'శమీపూజ' చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది, శమీవృక్ష రుపమున ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయము సాధించినారు.
శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి, రావణుని సహరించి, విజయము పొందినాడు.
తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది.
ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.
శ్లో" శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||
పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.
మహాలయ పక్షము
భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం అని ప్రతీతి. అందుకే దీనిని పితృపక్షంగా వ్యవహరిస్తారు. పూర్వం దేవదానవులకు భాద్రపద పాడ్యమి నుంచి అమావాస్య దాకా యుద్ధం జరిగింది. ఆ నెలరోజుల్లోని రెండో సగంలో ఎంతో మంది దేవతలూ మునులూ మరణించారు. కాబట్టి దాన్ని 'మహాలయం' అనారు. అదే 'మహాలయ పక్షం' అయింది. అందుకే ఈ పదిహేనురోజులూ శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షమంతటా నిత్యం తర్పణాలు వదలడం, శ్రాద్ధ విధులు నిర్వహించడం, పిండప్రదానం చేయడం ద్వారా పితృదేవతలను ఆరాధించాలని పురాణప్రవచనం. అలా పక్షమంతా చేయడం కుదరని వారు మహాలయ అమావాస్య నాడైనా అన్నశ్రాద్ధం పెట్టాలనీ అదీ కుదరనివారు హిరణ్యశ్రాద్ధం చేయవచ్చనీ... అది కూడా చేసే తాహతులేనివారు పితృదేవతలను తలచుకుని కన్నీరైనా కార్చాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
భాద్రపద బహుళంలో వచ్చే మరో పండుగ ఉండ్రాళ్ల తదియ ప్రత్యేకించి కన్నెపిల్లలు... ఈ రోజున గౌరీదేవిని పూజించి ఉండ్రాళ్లు నైవేద్యం పెడతారు. అలాగే ఈ పక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అంటారు. పూర్వం భార్యాబిడ్డల్నీ రాజ్యాన్నీ పోగొట్టుకున్న సత్యహరిశ్చంద్రుడు అజైకాదశీ వ్రతాన్ని ఆచరించే పూర్వపు వైభవాన్ని పొందాడని నమ్మిక.
భాద్రపద బహుళంలో వచ్చే మరో పండుగ ఉండ్రాళ్ల తదియ ప్రత్యేకించి కన్నెపిల్లలు... ఈ రోజున గౌరీదేవిని పూజించి ఉండ్రాళ్లు నైవేద్యం పెడతారు. అలాగే ఈ పక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అంటారు. పూర్వం భార్యాబిడ్డల్నీ రాజ్యాన్నీ పోగొట్టుకున్న సత్యహరిశ్చంద్రుడు అజైకాదశీ వ్రతాన్ని ఆచరించే పూర్వపు వైభవాన్ని పొందాడని నమ్మిక.
ఉండ్రాళ్ళ తద్దె
పౌర్ణమినాటికి చంద్రుడు పూర్వాభాద్ర/ఉత్తరాభాద్ర నక్షత్రానికి సమీపాన ఉంటాడు కాబట్టి ఈ మాసాన్ని భాద్రపదం అన్నారు పెద్దలు. ఈ నెలలో శుక్లపక్షం దేవతా పూజలకూ... కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకూ ఉత్కృష్టం అని పురాణప్రవచనం.
ఈ నెలలో వినాయక చవితి కన్నా ముందు వచ్చే పర్వదినం వరాహజయంతి హిరణ్యాక్షుని చెర నుంచి భూమిని కాపాడేందుకు విష్ణువు శ్వేతవరాహ రూపుడై అవతరించిన దినమిది. ఈ రోజున వరాహమూర్తిని పూజిస్తే విశేషఫలం లభిస్తుందని నమ్మిక. వరాహస్వామి ఆలయం లేని చోట వైష్ణవాలయాలకు వెళ్లి స్వామిని దర్శించుకున్నా అదే ఫలితం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఈరోజున చాలామంది మహిళలు సిరిసంపదలు కోరి 'పదహారు కుడుముల తద్దె' నోము నోచుకుంటారు. ఇక భాద్రపద శుద్ధ చవితి... అందరికీ తెలిసిన పర్వదినమే. విద్యల ఒజ్జ వినాయకుడు పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన దినం. ఈ చవితి ఆదివారం లేదా మంగళవారం వస్తే మరింత ప్రశస్తమని పురాణాలు చెబుతున్నాయి. గణపతి పూజ, ఉపాసనల్లాంటివి ఈరోజున మొదలు పెడితే విశేషఫలాలనిస్తాయని విశ్వాసం.
ఈ నెలలో వినాయక చవితి కన్నా ముందు వచ్చే పర్వదినం వరాహజయంతి హిరణ్యాక్షుని చెర నుంచి భూమిని కాపాడేందుకు విష్ణువు శ్వేతవరాహ రూపుడై అవతరించిన దినమిది. ఈ రోజున వరాహమూర్తిని పూజిస్తే విశేషఫలం లభిస్తుందని నమ్మిక. వరాహస్వామి ఆలయం లేని చోట వైష్ణవాలయాలకు వెళ్లి స్వామిని దర్శించుకున్నా అదే ఫలితం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఈరోజున చాలామంది మహిళలు సిరిసంపదలు కోరి 'పదహారు కుడుముల తద్దె' నోము నోచుకుంటారు. ఇక భాద్రపద శుద్ధ చవితి... అందరికీ తెలిసిన పర్వదినమే. విద్యల ఒజ్జ వినాయకుడు పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన దినం. ఈ చవితి ఆదివారం లేదా మంగళవారం వస్తే మరింత ప్రశస్తమని పురాణాలు చెబుతున్నాయి. గణపతి పూజ, ఉపాసనల్లాంటివి ఈరోజున మొదలు పెడితే విశేషఫలాలనిస్తాయని విశ్వాసం.
సకల శుభములు చేకూర్చే అనంతపద్మనాభ చతుర్దశి
ప్రతీ సంవత్సరము భాద్రపద మాసమందు పూర్ణిమతో కూడియున్న చతుర్దశినాడు ఈ "అనంత పద్మనాభవ్రతము" ను చేయుట ఎంతో మంచిది అని మనకు భవిష్య పురాణము నిర్దేశించి చెప్పుచున్నది. కావున ఈ చతుర్దశి అనంతపద్మనాభ చతుర్దశి అయినది. ఇంతకీ అసలు ఈ అనంతుడు ఎవరు? ఎందులకు ఈవ్రతమాచరించాలి? లోగడ ఈవ్రతమాచరించి సత్ఫలితములు పొందినవారు ఎవరైనా ఉన్నరా? అని వెంటనే మనకు కలిగే సందేహాలను నివృత్తిచేసుకునే ప్రయత్నం ఒక్కసారి చేద్దాం....!
పూర్వం జూదంలో ఓడిపోయి వనవాసము చేస్తూ ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తూ దిక్కుతోచని స్ధితిలో ఉన్న పాండవ అగ్రజుడు ధర్మరాజు శ్రీకృష్ణుని చూచి "ఓ జగద్రక్షకా! మేము అనుభవించుచున్న ఈ మన:క్లేశములనుండి దూరమై సుఖానందములు పొందుటకు ఏదైనా మార్గము సెలవీయ"మని ప్రార్ధించగా! అందులకు కృష్ణుడు భాద్రపద శుక్ల చతుర్దశినాడు అనుష్టించదగిన "అనంత పద్మనాభ వ్రతము అనునది ఒకటి కలదు. ఆ వ్రతము శ్రద్ధాభక్తులతో ఆచరించిన యెడల మీరు కష్టదూరులై సుఖభోగములను తిరిగి తప్పక పొందగలరు, అని కృష్ణుడు తెలిపెను. అందులకు ధర్మరాజుకు వెంటనే ముందుగా మనకు కలిగిన సందేహాలలో....ఇంతకీ ఈ అనంతుడు ఎవరు? బ్రహ్మయా? తక్షుడా? శేషుడా? పరమాత్మయా? అని వరుసగా ప్రశ్నించసాగెను.
పూర్వం జూదంలో ఓడిపోయి వనవాసము చేస్తూ ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తూ దిక్కుతోచని స్ధితిలో ఉన్న పాండవ అగ్రజుడు ధర్మరాజు శ్రీకృష్ణుని చూచి "ఓ జగద్రక్షకా! మేము అనుభవించుచున్న ఈ మన:క్లేశములనుండి దూరమై సుఖానందములు పొందుటకు ఏదైనా మార్గము సెలవీయ"మని ప్రార్ధించగా! అందులకు కృష్ణుడు భాద్రపద శుక్ల చతుర్దశినాడు అనుష్టించదగిన "అనంత పద్మనాభ వ్రతము అనునది ఒకటి కలదు. ఆ వ్రతము శ్రద్ధాభక్తులతో ఆచరించిన యెడల మీరు కష్టదూరులై సుఖభోగములను తిరిగి తప్పక పొందగలరు, అని కృష్ణుడు తెలిపెను. అందులకు ధర్మరాజుకు వెంటనే ముందుగా మనకు కలిగిన సందేహాలలో....ఇంతకీ ఈ అనంతుడు ఎవరు? బ్రహ్మయా? తక్షుడా? శేషుడా? పరమాత్మయా? అని వరుసగా ప్రశ్నించసాగెను.
"అనంత ఇత్యహం పార్ధ మమ రూపం నిబోధత,
ఆదిత్యాదిగ్రహాత్మాసౌయ : కాల ఇతి కధ్యతే
కాలా కాష్టా ముహూర్తాది దివారాత్ర శరీరవాన్,
పక్షమాసర్తు వర్షాదియుగకాల వ్యవస్ధయా,
యోయం కాలో మహాన్ ఖ్యాత: సో నంత ఇతికీర్త్యతే"
ఆదిత్యాదిగ్రహాత్మాసౌయ : కాల ఇతి కధ్యతే
కాలా కాష్టా ముహూర్తాది దివారాత్ర శరీరవాన్,
పక్షమాసర్తు వర్షాదియుగకాల వ్యవస్ధయా,
యోయం కాలో మహాన్ ఖ్యాత: సో నంత ఇతికీర్త్యతే"
ఆ అనంతుడు అంటే మరి ఎవరోకాదు... నేనే, వానిని నారూపముగానే గ్రహించుకొనుము. సకల గ్రహాత్మకుడు మరియు ఆదిత్యుడు నేనే, పక్ష, మాస, ఋతువులుగా వ్యవహరింపబడే ఆ కాలపురుషుడు నేనే, కాలమే 'అనంతుడు'. అని కృష్ణపరమాత్మ బదులుపలికినాడు. మరి మున్నెవరైనా ఈ వ్రతమాచరించినారా?సవిస్తరముగా వివరించగోరుచున్నాను, అని ధర్మరాజు కోరగా! ఈ గాధను వివరించినాడు. పూర్వం కృతయుగమందు సుమంతుడు, దీక్ష అను బ్రాహ్మణ దంపతులు కలరు. వార్కి ఈ మహావిష్ణువు అనుగ్రహముతో ఒక కుమార్తె కలుగగా ఆ బాలికకు 'శీల' యను నామకరణముచేసి అల్లారుముద్దుగా పెంచుకోసాగినారు. కొంత కాలమునకు సుమంతుని భార్య 'దీక్ష' అనారోగ్యముతో మరణించగా వేరొక స్త్రీని వివాహమాడెను.
ఇలా ఉండగా రూపలావణ్యవతియైన 'శీల'ను కౌండిన్య మహర్షి వివహమాడదలచి సుమంతుని అంగీకారముతో ఆమెను వివాహమాడెను. అనంతరం శీలతో కలసి ఎడ్లబండిపై తిరుగు ప్రయాణమగుచు, మార్గమధ్యమున ఒక చెట్టునీదయందు బండిని ఆపి విశ్రాంతి తీసుకోసాగెను. ఇంతలో 'శీల' ఆ సమీపనదీతీరమందు కొందరు సువాసినులు ఏదో పూజలు చేయుటగాంచి వారివద్దకు చేరి మీరు చేయుచున్న ఈ పూజలు ఏముటి? అని ప్రశ్నించగా! వారు ఓ పుణ్యవతీ! ఇది "అనంత పద్మనాభవ్రతం" ఈ రోజు కనుక విధి విధానంగా ఆ నారాయణుని ఆరాధించి, ఆ ఆరాధనలో ఉంచిన పదునాలుగు ముళ్ళుకలిగిన పట్టుత్రాడు తోరము భర్త భార్య ఎడమచేతికి, భార్య భర్తకుడి చేతికి కట్టుకుని ధరించిన యెడల అష్ట్తెశ్వర్యములతో సుఖభోగములొందగలరు అని ఆ వ్రతమహాత్మ్యము వివరించగా, వారు ఇచ్చిన తోరము ధరించి కౌండిన్య మహర్షి వద్దకు రాగానే, మహర్షి ఆమె చేతినిఉన్న తోరమును చూచి మిక్కిలి ఆగ్రహించి నన్ను వశీకరించు కొనుటకై ఈ తోరముకట్టు కొనియున్నావా? అని కేకలు వేయుచు ఆమెచేతిని ఉన్న తోరమును త్రెంచి నిప్పులవైపునకు విసరివేస్తూ "అమె ఇది అనంత పద్మనాభుని యొక్క వ్రతతోరము" అని బ్రతిమాలినా! పెడచెవిని పెట్టి విసవిస అచ్చట నుండి కడు ఆగ్రహంతో వెడలిపోయినాడు. శీల ఆ తోరము పాలలో వేసి భద్రపరచెను.
ఆ క్షణమునుండి కౌండిన్యుడు సకల సంపదలను కోల్పోయి నిర్ధనుడాయెను. తిరిగి పశ్చాత్తాప మనస్కుడై దీనికి మార్గమేమి? అని భార్యనడుగగా, మీరు ఒనర్చిన "అనంతవ్రతాక్షేపణ దుష్ఫలమే" యిది. తిరిగి వారి అనుగ్రహపాత్రులమవుతేగాని ఈ క్లేశములు మనలను వీడవు అని హితవు చెప్పెను.
అందులకు కౌండిన్యుడు అనంతుని సంతోష పెట్టుటకై అరణ్యమున కేగి తపమాచరిస్తూ, ఆ అనంత పద్మనాభునికై పశ్చాత్తాప్తుడై వెదకనారంభించి, చెట్టనక పుట్ట్నక, వాగనక వంకనక, పశువులనక, పక్షులనక ఆ పరమాత్మజాడ తెలుపమని ప్రశ్నిస్తూ వేయికనులతో నిరీక్షిస్తున్న ఆ కౌండిన్యుపై దయార్ద్రహృదయముకిలిగిన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవగానే!
ఇలా ఉండగా రూపలావణ్యవతియైన 'శీల'ను కౌండిన్య మహర్షి వివహమాడదలచి సుమంతుని అంగీకారముతో ఆమెను వివాహమాడెను. అనంతరం శీలతో కలసి ఎడ్లబండిపై తిరుగు ప్రయాణమగుచు, మార్గమధ్యమున ఒక చెట్టునీదయందు బండిని ఆపి విశ్రాంతి తీసుకోసాగెను. ఇంతలో 'శీల' ఆ సమీపనదీతీరమందు కొందరు సువాసినులు ఏదో పూజలు చేయుటగాంచి వారివద్దకు చేరి మీరు చేయుచున్న ఈ పూజలు ఏముటి? అని ప్రశ్నించగా! వారు ఓ పుణ్యవతీ! ఇది "అనంత పద్మనాభవ్రతం" ఈ రోజు కనుక విధి విధానంగా ఆ నారాయణుని ఆరాధించి, ఆ ఆరాధనలో ఉంచిన పదునాలుగు ముళ్ళుకలిగిన పట్టుత్రాడు తోరము భర్త భార్య ఎడమచేతికి, భార్య భర్తకుడి చేతికి కట్టుకుని ధరించిన యెడల అష్ట్తెశ్వర్యములతో సుఖభోగములొందగలరు అని ఆ వ్రతమహాత్మ్యము వివరించగా, వారు ఇచ్చిన తోరము ధరించి కౌండిన్య మహర్షి వద్దకు రాగానే, మహర్షి ఆమె చేతినిఉన్న తోరమును చూచి మిక్కిలి ఆగ్రహించి నన్ను వశీకరించు కొనుటకై ఈ తోరముకట్టు కొనియున్నావా? అని కేకలు వేయుచు ఆమెచేతిని ఉన్న తోరమును త్రెంచి నిప్పులవైపునకు విసరివేస్తూ "అమె ఇది అనంత పద్మనాభుని యొక్క వ్రతతోరము" అని బ్రతిమాలినా! పెడచెవిని పెట్టి విసవిస అచ్చట నుండి కడు ఆగ్రహంతో వెడలిపోయినాడు. శీల ఆ తోరము పాలలో వేసి భద్రపరచెను.
ఆ క్షణమునుండి కౌండిన్యుడు సకల సంపదలను కోల్పోయి నిర్ధనుడాయెను. తిరిగి పశ్చాత్తాప మనస్కుడై దీనికి మార్గమేమి? అని భార్యనడుగగా, మీరు ఒనర్చిన "అనంతవ్రతాక్షేపణ దుష్ఫలమే" యిది. తిరిగి వారి అనుగ్రహపాత్రులమవుతేగాని ఈ క్లేశములు మనలను వీడవు అని హితవు చెప్పెను.
అందులకు కౌండిన్యుడు అనంతుని సంతోష పెట్టుటకై అరణ్యమున కేగి తపమాచరిస్తూ, ఆ అనంత పద్మనాభునికై పశ్చాత్తాప్తుడై వెదకనారంభించి, చెట్టనక పుట్ట్నక, వాగనక వంకనక, పశువులనక, పక్షులనక ఆ పరమాత్మజాడ తెలుపమని ప్రశ్నిస్తూ వేయికనులతో నిరీక్షిస్తున్న ఆ కౌండిన్యుపై దయార్ద్రహృదయముకిలిగిన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవగానే!
సశంఖచక్రం సకీరీటకుణ్డలం సపీత వస్త్రం సరసీరు హేక్షణమ్,
సహారవక్షస్ధలశోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసాచతుర్బుజమ్.
సహారవక్షస్ధలశోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసాచతుర్బుజమ్.
అని శ్రీ మహావిష్ణువుని స్తోత్రముచేసి సాగిలపడి తనయపరాధములను మన్నింపమని వేడుకొనెను. అందులకు అనంతుడు అనుగ్రహించి, ఓ బ్రాహ్మణోత్తమా! నీవు చింతించవలదు. వెంటనే నీ గృహమునకేగి పిదప పదునాలుగు సంవత్సరములు అనంత చతుర్దశీ వ్రతమాచరింపుము. ఆ రోజు ధరించిన తోరము సకల శుభములను చేకూర్చుచూ అష్ట్తెశ్వర్యములు ప్రసాదించును అని అనుగ్రహించెను. అట్టి అనంతపద్మనాభ చతుర్దశి వ్రతమాచరించి సర్వులమూ పునీతుల మౌదాము.
వామన జయంతి
ఒకానొక సమయమున యుద్దమున దైత్యరాజు బలి, ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుని శరణువేడెను. కొంతకాలము గడిచిన తరువాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను. భగవానుని మహిమ విచిత్రముగ నుండును. నిన్నటి దేవరాజు ఇంద్రుడు, నేడు బికారి అయ్యెను. ఇతడు తన తల్లి అదితిని శరణు వేడెను. ఇంద్రుని దశను గాంచిన తల్లి దు:ఖించి పయోవ్రతానుస్టానమును చేసెను.
వ్రత అంతిమ దినమున భగవానుడు ప్రత్యక్షమం అదితితో "దే్వీ! చింతించకుము. నేను నీకుఇ పుత్రునిగ జన్మించి ఇంద్రునికి చిన్న తమ్మునిగ నుండి వానికి శుభము చేకూర్చెదను" అని పలికి అంతర్దానమయ్యెను.
ఆ శుభఘడియ సమీపించెను. అదితి గర్భమున భగవానుడు వామన రూపమున జన్మించెను. భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు. భగవానుని వామనుడగు బ్రహ్మచారి రుపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించిరి. భగవానునకు ఉపనయన సంస్కారములు గావించిరి.
బలి చక్రవర్తి బృగుకచ్చమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నడని వామన భగవానుడు విని అచ్చటికి వెళ్ళెను. వామన భగవానుడు నడుమునకు ఒక విధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును, యజ్ఞోపవీతమును ధరించి యుండెను. శరీరముపై మృగచర్మముండెను. శిరస్సుం జడలు ధరించి యుండెను. ఇట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున, బలి యజ్ణమంటప మందు ప్రవేశించెను.
వీనిని చూచిన బలి హృదయము గద్గద మయ్యెను. వామనుని ఉత్తమ ఆసనముపై కూర్చుండబెట్టి పూజించెను. ఆ తరువాత బలి, వామనుని "ఏదైనా కోరుకొమ్మ"నెను. వామనుడు "మూడు పాదముల భూమిని" అడిగెను.
శుక్రాచార్యుడు భగవానుని లీలనుగ్రహించెను. 'దానము వద్దని' చెప్పెను. ఐననూ బలి వినలేదు. దానమొసగుటకు సంకల్పము చేయ జలపాత్రను ఎత్తైను. శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్ర మందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. వామన భగవానుడు ఒక దర్భను తీసికొని పాత్రలో నీరు వచ్చు దారిని చేదించెను. దానితో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను.
సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదముతో పృద్విని, రెండవ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. ముడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను. బలి సమర్పణ భావమునకు భగవానుడు ప్రసన్నుడై బలికి సుతలలోక రాజ్యము నిచ్చెను. ఇంద్రునకు ఇందప్రదవి నొసగెను.
వ్రత అంతిమ దినమున భగవానుడు ప్రత్యక్షమం అదితితో "దే్వీ! చింతించకుము. నేను నీకుఇ పుత్రునిగ జన్మించి ఇంద్రునికి చిన్న తమ్మునిగ నుండి వానికి శుభము చేకూర్చెదను" అని పలికి అంతర్దానమయ్యెను.
ఆ శుభఘడియ సమీపించెను. అదితి గర్భమున భగవానుడు వామన రూపమున జన్మించెను. భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు. భగవానుని వామనుడగు బ్రహ్మచారి రుపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించిరి. భగవానునకు ఉపనయన సంస్కారములు గావించిరి.
బలి చక్రవర్తి బృగుకచ్చమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నడని వామన భగవానుడు విని అచ్చటికి వెళ్ళెను. వామన భగవానుడు నడుమునకు ఒక విధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును, యజ్ఞోపవీతమును ధరించి యుండెను. శరీరముపై మృగచర్మముండెను. శిరస్సుం జడలు ధరించి యుండెను. ఇట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున, బలి యజ్ణమంటప మందు ప్రవేశించెను.
వీనిని చూచిన బలి హృదయము గద్గద మయ్యెను. వామనుని ఉత్తమ ఆసనముపై కూర్చుండబెట్టి పూజించెను. ఆ తరువాత బలి, వామనుని "ఏదైనా కోరుకొమ్మ"నెను. వామనుడు "మూడు పాదముల భూమిని" అడిగెను.
శుక్రాచార్యుడు భగవానుని లీలనుగ్రహించెను. 'దానము వద్దని' చెప్పెను. ఐననూ బలి వినలేదు. దానమొసగుటకు సంకల్పము చేయ జలపాత్రను ఎత్తైను. శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్ర మందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. వామన భగవానుడు ఒక దర్భను తీసికొని పాత్రలో నీరు వచ్చు దారిని చేదించెను. దానితో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను.
సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదముతో పృద్విని, రెండవ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. ముడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను. బలి సమర్పణ భావమునకు భగవానుడు ప్రసన్నుడై బలికి సుతలలోక రాజ్యము నిచ్చెను. ఇంద్రునకు ఇందప్రదవి నొసగెను.
శ్రీ వినాయక వ్రతకల్పము
మన దేశంలో మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయనన్నే. పూర్ణకుంభంలాంటి ఆ దేహం, బాన వంటి కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, మేధస్సుకు సంకేతాలు. వక్రతుండము ఓంకార ప్రణవనాదానికి ప్రతీక. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్న ఎలుక. అదే ఆత్మలోని చమత్కారం. ఆ పొట్టను చుట్టి ఉండే నాగము (పాము) శక్తికి సంకేతం. నాలుగు చేతులు మానవాతీత సామర్ధ్యాలకు, తత్వానికి సంకేతం. చేతిలో ఉన్న పాశ, అంకుశములు బుద్ధి, మనసులను సన్మార్గంలో నడిపించు సాధనాలకు ప్రతీకలు. మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే.
వ్యాస భగవానుడు మహాభారతం రాయ సంకల్పించినప్పుడు తన దంతాన్నే విరిచి ఘంటంగా మార్చాడు. ఇదంతా విజ్ఞానంకోసం చేయవలసిన కృషికి, త్యాగానికి సంకేతాలు. మరొక చేతిలో కనిపించే మోదకం-ఉండ్రాయి ఉంటుంది. కొందరి ప్రకారం అది వెలగ కాయ.
భక్తులు తక్కిన దేవతల ఎదుట తప్పులు చేసివుంటే క్షమించమని చెంపలు వేసుకోవడం ఉందికానీ, వినాయకుని వినాయకుని ఎదుట గుంజీలు తీయాలి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, నిగూఢ సంకేతలు కలిగిన అధినాయకుడే మన వినాయకుడు.
వ్యాస భగవానుడు మహాభారతం రాయ సంకల్పించినప్పుడు తన దంతాన్నే విరిచి ఘంటంగా మార్చాడు. ఇదంతా విజ్ఞానంకోసం చేయవలసిన కృషికి, త్యాగానికి సంకేతాలు. మరొక చేతిలో కనిపించే మోదకం-ఉండ్రాయి ఉంటుంది. కొందరి ప్రకారం అది వెలగ కాయ.
భక్తులు తక్కిన దేవతల ఎదుట తప్పులు చేసివుంటే క్షమించమని చెంపలు వేసుకోవడం ఉందికానీ, వినాయకుని వినాయకుని ఎదుట గుంజీలు తీయాలి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, నిగూఢ సంకేతలు కలిగిన అధినాయకుడే మన వినాయకుడు.
వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడు?
కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువైన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని లోనికి వెళ్ళకుండా అడ్డగించాడు. దాంతో పరశురాముడు ధిక్కరించడంతో గణేశుడు తన తొండంతో పరశురాముణ్ణి పైకెత్తి పడేశాడు. ఆగ్రహించిన పరశురాముడు తన చేతిలోని గండ్రగొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడి పడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు బయటకు వచ్చారు. నెత్తురోడుతున్న బాల గణపతిని పార్వతి ఎత్తుకొని పరశురాముడిని తీవ్రంగా మందలించింది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నించమని పరశురాముడు వేడుకున్నాడు. ఒక దంతం పోగొట్టుకున్న ఆ నాటినుంచి గణపతి ఏకదంతుడుగా పేరు పొందాడు.
పూజకు కావలసిన సామాగ్రి
1. లేవవలసిన సమయము : ఉదయం 5 గంటలు.
2. శుభ్రపరచవలసినవి : పూజామందిరము, ఇల్లు.
3. చేయవలసిన అలంకారములు : గడపకు పసుపు, కుంకుమ; గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు.
4. చేయవలసిన స్నానము : తలస్నానము
5. ధరించవలసిన పట్టుబట్టలు : ఆకుపచ్చరంగు పట్టు వస్త్రాలు
6. పూజామందిరంలో చేయవలసినవి : పూజకు ఉపయోగపడు వస్తువులు పటములకు గంధము, కుంకుమ అలంకరించాలి.
7. కలశముపై వస్త్రము రంగు : ఆకుపచ్చ రంగు
8. పూజించవలసిన ప్రతిమ : బంకమట్టితో చేసిన గణపతి
9. తయారు చేయవలసిన అక్షతలు : పసుపు రంగు
10. పూజకు కావలిసిన పువ్వులు : కలువపువ్వులు, బంతి పువ్వులు
11. అలంకరణకు వాడవలసిన పూలమాల : చామంతిమాల
12. నివేదన చేయవలసిన నైవేద్యం : ఉండ్రాళ్ళు
13. సమర్పించవలసిన పిండివంటలు : బూరెలు, గారెలు
14. నివేదించవలసిన పండ్లు : వెలక్కాయ
15. పారాయణ చేయవలసిన అష్టోత్తరం : గణపతి అష్టోత్తరము
16. పారాయణ చేయవలసిన స్తోత్రాలు : సంకటనాశన గణేశ స్తోత్రం
17. పారాయణ చేయవలసిన ఇతర స్తోత్రాలు : ఋణవిమోచక గణపతి స్తోత్రము
18. పారాయణ చేయవలసిన సహస్రాలు : గణపతి సహస్ర నామం
19. పారాయణ చేయవలసిన గ్రంధం : శ్రీ గణేశారాధన
20. పారాయణ చేయవలసిన అధ్యాయములు : గణపతి జననం
21. దర్శించవలసిన దేవాలయాలు : గణపతి
22. దర్శించవలసిన పుణ్యక్షేత్రాలు : కాణిపాకం, అయినవిల్లి
23. చేయవలసిన ధ్యానములు : గణపతి ధ్యాన శ్లోకం
24. చేయించవలసిన పూజలు : 108 ఉండ్రాళ్ళుతో పూజ
25. దేవాలయములో చేయించవలసిన పూజా కార్యక్రమములు : గరికెతో గణపతి గకార అష్టోత్తరం
26. ఆచరించవలసిన వ్రతము : వినాయక వ్రతము
27. సేకరించవలసిన పుస్తకములు : శ్రీగణేశారాధన, శ్రీగణేశోపాసన
28. సన్నిహితులకు శుభాకాంక్షలు : కాణిపాక క్షేత్ర మహత్యం
29. స్త్రీలకు తాంబూలములో ఇవ్వవలసినవి : గరికెతో గణపతి పూజలు
30. పర్వదిన నక్షత్రము : హస్త
31. పర్వదిన తిధి : భాద్రపద శుద్ధ చవితి
32. పర్వదినమున రోజు పూజ చేయవలసిన సమయం : ఉ||9 నుండి 12 గం|| లోపుగా
33. వెలిగించవలసిన దీపారాధన కుంది : కంచుదీపారాధనలు
34. వెలిగించవలసిన దీపారాధనలు : 2
35. వెలిగించవలసిన వత్తులసంఖ్య :7
36. వెలిగించవలసిన వత్తులు : జిల్లేడు వత్తులు
37. దీపారాధనకు వాడవలసిన నూనె : కొబ్బరి నూనె
38. వెలిగించవలసిన ఆవునేతితో హారతి : పంచహారతి
39. ధరించవలిసిన తోరము : పసుపురంగు తోరములో పువ్వులు+ఆకులు
40. నుదుటన ధరించవలసినది : విభూది
41. 108 మార్లు జపించవలసిన మంత్రం : ఓం గం గణపతయే నమః
42. జపమునకు వాడవలసిన మాల : రుద్రాక్ష మాల
43. మెడలో ధరించవలసిన మాల : స్పటిక మాల
44. మెడలో ధరించవలసిన మాలకు ప్రతిమ : గణపతి
45. చేయవలసిన అభిషేకము : పంచామృతములతో
46. ఏదిక్కుకు తిరిగి పూజించాలి : ఉత్తరం
2. శుభ్రపరచవలసినవి : పూజామందిరము, ఇల్లు.
3. చేయవలసిన అలంకారములు : గడపకు పసుపు, కుంకుమ; గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు.
4. చేయవలసిన స్నానము : తలస్నానము
5. ధరించవలసిన పట్టుబట్టలు : ఆకుపచ్చరంగు పట్టు వస్త్రాలు
6. పూజామందిరంలో చేయవలసినవి : పూజకు ఉపయోగపడు వస్తువులు పటములకు గంధము, కుంకుమ అలంకరించాలి.
7. కలశముపై వస్త్రము రంగు : ఆకుపచ్చ రంగు
8. పూజించవలసిన ప్రతిమ : బంకమట్టితో చేసిన గణపతి
9. తయారు చేయవలసిన అక్షతలు : పసుపు రంగు
10. పూజకు కావలిసిన పువ్వులు : కలువపువ్వులు, బంతి పువ్వులు
11. అలంకరణకు వాడవలసిన పూలమాల : చామంతిమాల
12. నివేదన చేయవలసిన నైవేద్యం : ఉండ్రాళ్ళు
13. సమర్పించవలసిన పిండివంటలు : బూరెలు, గారెలు
14. నివేదించవలసిన పండ్లు : వెలక్కాయ
15. పారాయణ చేయవలసిన అష్టోత్తరం : గణపతి అష్టోత్తరము
16. పారాయణ చేయవలసిన స్తోత్రాలు : సంకటనాశన గణేశ స్తోత్రం
17. పారాయణ చేయవలసిన ఇతర స్తోత్రాలు : ఋణవిమోచక గణపతి స్తోత్రము
18. పారాయణ చేయవలసిన సహస్రాలు : గణపతి సహస్ర నామం
19. పారాయణ చేయవలసిన గ్రంధం : శ్రీ గణేశారాధన
20. పారాయణ చేయవలసిన అధ్యాయములు : గణపతి జననం
21. దర్శించవలసిన దేవాలయాలు : గణపతి
22. దర్శించవలసిన పుణ్యక్షేత్రాలు : కాణిపాకం, అయినవిల్లి
23. చేయవలసిన ధ్యానములు : గణపతి ధ్యాన శ్లోకం
24. చేయించవలసిన పూజలు : 108 ఉండ్రాళ్ళుతో పూజ
25. దేవాలయములో చేయించవలసిన పూజా కార్యక్రమములు : గరికెతో గణపతి గకార అష్టోత్తరం
26. ఆచరించవలసిన వ్రతము : వినాయక వ్రతము
27. సేకరించవలసిన పుస్తకములు : శ్రీగణేశారాధన, శ్రీగణేశోపాసన
28. సన్నిహితులకు శుభాకాంక్షలు : కాణిపాక క్షేత్ర మహత్యం
29. స్త్రీలకు తాంబూలములో ఇవ్వవలసినవి : గరికెతో గణపతి పూజలు
30. పర్వదిన నక్షత్రము : హస్త
31. పర్వదిన తిధి : భాద్రపద శుద్ధ చవితి
32. పర్వదినమున రోజు పూజ చేయవలసిన సమయం : ఉ||9 నుండి 12 గం|| లోపుగా
33. వెలిగించవలసిన దీపారాధన కుంది : కంచుదీపారాధనలు
34. వెలిగించవలసిన దీపారాధనలు : 2
35. వెలిగించవలసిన వత్తులసంఖ్య :7
36. వెలిగించవలసిన వత్తులు : జిల్లేడు వత్తులు
37. దీపారాధనకు వాడవలసిన నూనె : కొబ్బరి నూనె
38. వెలిగించవలసిన ఆవునేతితో హారతి : పంచహారతి
39. ధరించవలిసిన తోరము : పసుపురంగు తోరములో పువ్వులు+ఆకులు
40. నుదుటన ధరించవలసినది : విభూది
41. 108 మార్లు జపించవలసిన మంత్రం : ఓం గం గణపతయే నమః
42. జపమునకు వాడవలసిన మాల : రుద్రాక్ష మాల
43. మెడలో ధరించవలసిన మాల : స్పటిక మాల
44. మెడలో ధరించవలసిన మాలకు ప్రతిమ : గణపతి
45. చేయవలసిన అభిషేకము : పంచామృతములతో
46. ఏదిక్కుకు తిరిగి పూజించాలి : ఉత్తరం
శ్రీ వరసిద్ధి వినాయక పూజా విధానము
శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాస్తయే ||
సముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటోవిఘ్న రాజో గణాధిపః ||
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజానన |
వక్రతుండ శ్శూర్పకర్ణః హేరంబః స్కంద పూర్వజ ||
షోడశైతాని నామాని యః పఠేత్శృణుయాదపి |
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేతథా ||
సంగ్రమే సర్వ కార్యేషు విఘ్నస్తస్య నజాయతే |
అభీప్సితార్ధ సిధ్యర్ధం పూజితోయస్సురైరపి ||
సర్వవిఘ్నచ్చిదే తస్మైగణాధిపతయే నమః ||
ఓం కేశవాయ స్వాహా నారయణాస్వాహా మాధవాయ స్వాహా గోవింద విష్ణో మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషీకేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్చుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః
శో || ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓంతపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం | భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||
ఓ మాపో జ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్
మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహా విష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంభూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశెలస్య ఈశాన్య ప్రదేశే ( తాము పూజ చేయు ప్రాంతము ఏ దిక్కు న ఉన్నదో ఆ దిక్కును చెప్పుకొనవలెను ) కృష్ణా కావేర్యోః మధ్యదేశే స్వగృహే ( అద్దె ఇంటి యందున్నవారు ' వాసగృహే ' అని చెప్పవలెను) అస్మిన వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ( స్వభాను ) నామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ ( ఇందు )వాసరే ( )నక్షత్రే శుభయౌగే శుభకరణే ఏవంగుణ విషేషణ విశిష్టాయాం అస్యాం శుభ తిధౌ శ్రీ మతః ( గోత్రము చేప్పవలేను ) గోత్రస్య ( పేరు ) నామధేయస్య మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్త్థెర్య విజయ అభయ ఆయురారోగ్య ఏఆశ్వర్యాభివృద్ధ్యర్థం కామ మౌక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధయర్థం సకల విద్యా ప్రాప్త్యర్ధం సకల సమస్త దురితోపశాస్త్యర్ధం సమస్త మంగళావాప్యర్ధం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్ధం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిషే|| (కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో ముంచవలెను.) తదంగ కలశ పూజాం కరిష్యేః (కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో ముంచవలెను.)
(కలశమును గంధము, పుష్పములు, అక్షతలతో పూజించి, కలశముపై కుడిచేతిని ఉంచి, ఈ క్రింది విధంగా చెప్పవలెను.)
శ్లో|| కలశస్యముఖే విష్ణుః కఠేరుద్ర సమాశ్రితః |
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్సగణాః స్మృతాః ||
కుక్షౌతు సాగరాః సర్వే సప్త ద్వీపా వసుంధరా |
ఋగ్వేదోథ యజుర్వేద స్సామ వేదో హ్యధర్వణః ||
అంగైశ్చసహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః |
అయాంతు దేవాః పూజార్ధం దురితక్షయకారకాః ||
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతిః |
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ||
(కలశమునందలి నీటిని తలపై చల్లుకొని, పూజాద్రవ్యాలపై చల్లవలెను.)
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాస్తయే ||
సముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటోవిఘ్న రాజో గణాధిపః ||
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజానన |
వక్రతుండ శ్శూర్పకర్ణః హేరంబః స్కంద పూర్వజ ||
షోడశైతాని నామాని యః పఠేత్శృణుయాదపి |
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేతథా ||
సంగ్రమే సర్వ కార్యేషు విఘ్నస్తస్య నజాయతే |
అభీప్సితార్ధ సిధ్యర్ధం పూజితోయస్సురైరపి ||
సర్వవిఘ్నచ్చిదే తస్మైగణాధిపతయే నమః ||
ఓం కేశవాయ స్వాహా నారయణాస్వాహా మాధవాయ స్వాహా గోవింద విష్ణో మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషీకేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్చుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః
శో || ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓంతపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం | భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||
ఓ మాపో జ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్
మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహా విష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంభూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశెలస్య ఈశాన్య ప్రదేశే ( తాము పూజ చేయు ప్రాంతము ఏ దిక్కు న ఉన్నదో ఆ దిక్కును చెప్పుకొనవలెను ) కృష్ణా కావేర్యోః మధ్యదేశే స్వగృహే ( అద్దె ఇంటి యందున్నవారు ' వాసగృహే ' అని చెప్పవలెను) అస్మిన వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ( స్వభాను ) నామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ ( ఇందు )వాసరే ( )నక్షత్రే శుభయౌగే శుభకరణే ఏవంగుణ విషేషణ విశిష్టాయాం అస్యాం శుభ తిధౌ శ్రీ మతః ( గోత్రము చేప్పవలేను ) గోత్రస్య ( పేరు ) నామధేయస్య మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్త్థెర్య విజయ అభయ ఆయురారోగ్య ఏఆశ్వర్యాభివృద్ధ్యర్థం కామ మౌక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధయర్థం సకల విద్యా ప్రాప్త్యర్ధం సకల సమస్త దురితోపశాస్త్యర్ధం సమస్త మంగళావాప్యర్ధం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్ధం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిషే|| (కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో ముంచవలెను.) తదంగ కలశ పూజాం కరిష్యేః (కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో ముంచవలెను.)
(కలశమును గంధము, పుష్పములు, అక్షతలతో పూజించి, కలశముపై కుడిచేతిని ఉంచి, ఈ క్రింది విధంగా చెప్పవలెను.)
శ్లో|| కలశస్యముఖే విష్ణుః కఠేరుద్ర సమాశ్రితః |
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్సగణాః స్మృతాః ||
కుక్షౌతు సాగరాః సర్వే సప్త ద్వీపా వసుంధరా |
ఋగ్వేదోథ యజుర్వేద స్సామ వేదో హ్యధర్వణః ||
అంగైశ్చసహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః |
అయాంతు దేవాః పూజార్ధం దురితక్షయకారకాః ||
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతిః |
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ||
(కలశమునందలి నీటిని తలపై చల్లుకొని, పూజాద్రవ్యాలపై చల్లవలెను.)
పూజా ప్రారంభం :
ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్ధం గణపతి పూజాంకరిష్యే (పసుపుతో గణపతిని చేసి తమలపాకుపై నుంచవలెను)
మహా గణాధిపతయే నమః
ధ్యాయామి, ధ్యానం సమర్పయామి (నమస్కరించాలి) ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి (క్రింది భాగమున నీటిని చల్లవలెను)
హస్తయోః అర్ఫ్యం సమర్పయామి (నీటిని చల్లవలెను) పాదయోః పాద్యం సమర్పయామి (నీటిని చల్లవలెను)
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి నీటిని చల్లవలెను)
వస్త్రం సమర్పయామి (దూదితో చేసిన వస్త్రము, లేదా పుష్పము నుంచవలెను)
గంధాన్ ధారయామి (గంధమును చల్లవలెను)
గంధస్యోపరి అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)
పుష్పైః పూజయామి
(ఈ క్రింది మంత్రములు చదువుతూ పుష్పములుంచవలెను)
ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః
ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి (పుష్పములతో పత్రితో అర్చించవలెను)
ధూపం ఆఘ్రాపయామి (అగరుబత్తి వెలిగించవలెను)
దీపం దర్శయాని (దీపమును చూపవలెను)
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి| ధియోయోనః ప్రచోదయాత్|| సత్యం స్వర్తేన పరిషించామి, అమృతమస్తు! అమృతోపస్తరణమసి. ఓప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా, మహాగణాధిపతయేనమః యధాభాగం గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించవలెను) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను) తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను)
ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)
ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరం వెలిగించాలి)
శ్లో|| వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ |
అవిఘ్నంకురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ||
మహాగణాధిపతే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్ధ ఫలసిధ్యర్ధం గణాధిపతి ప్రసాదం శిరసాగృష్ణామి (గణపతి వద్ద నుండి అక్షతలు తీసి తలపై ఉంచుకోవలెను)
వరసిద్ధి వినాయక పూజా ప్రారంభః
శ్లో|| ఏకదంతం శూర్పకర్ణం గజవక్ర్తం చతుర్భుజం
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ||
ఉత్తమం గణనాధస్య వ్రతం సంపత్కరం శుభం
భక్తాభిష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ||
ధ్యాయేద్గజాననం దేవం తప్త కాంచన సన్నిభం |
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ||
శ్రీ వరసిద్ధి వినాయకం ధ్యాయామి (నమస్కరించవలెను)
అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వరః |
అనాధ నాధ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ ||
శ్రీ వరసిద్ధి వినాయకం ఆవాహయామి (విగ్రహమునకు క్రింది భాగమున తమలపాకుతో నీటిని చల్లవలెను)
మౌక్తికైః పుష్పరాగైశ్చ నానా రత్నైర్విరాజితం
రత్న సింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం ||
శ్రీవరసిద్ధి వినాయక ఆసనం సమర్పయామి (పుష్పములుంచాలి)
గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన |
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ అర్ఘ్యం సమర్పయామి (విగ్రహము యొక్క చేతులపై నీటిని చల్లవలెను)
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ఠ ప్రదాయక |
భక్త్యా పాద్యం మయాదత్తం గృహోణ ద్విరదానన ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ పాద్యం సమర్పయామి (పాదముల వద్ద నీటిని చల్లవలెను)
అనాధ నాధ సర్వజ్ఞ గీర్వాణ గణపూజితః గృహోణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)
దధిక్షీర సమాయుక్తం మధ్యాజ్యేన సమన్వితం |
మధుపర్కం గృహణేదం గజవక్త్ర నమోస్తుతే ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ మధుపర్కం సమర్పయామి (ఆవుపాలు పెరుగు, నెయ్యిలతో కూడిన మధుపర్కము నుంచవలెను)
స్నానం పంచామృతైర్దేవ గృహోన గణనాయక |
అనాధనాధ సర్వజ్ఞా గీర్వాణ గణపూజిత ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ పంచామృత స్నానం సమర్పయామి (పంచామృతాలనగా - 1. ఆవుపాలు 2. ఆవుపెరుగు 3. ఆవునెయ్యి 4. తేనే, లేక చెరకు రసము, లేదా పంచదార 5. ఫలోదకము, లేక పండ్ల రసము - వీటన్నిటితో వేరువేరుగా కాని, ఒకేసారిగా కాని స్నానము చేయించవలెను)
శో|| రక్తవస్త్ర ద్వయం చారు దేవయోగ్యంచ మంగళం |
శుభప్రద గృహోణ త్వం లంబోదర హరాత్మజ ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ వస్త్రయుగ్మం సమర్పయామి (ఎర్రని పుష్పము, లేదా ఎర్రని అంచు గల రెండు వస్త్రములను సమర్పించవలెను)
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనంచోత్తరీయకం |
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ యజ్ఞోపవీతం సమర్పయామి (వెండి తీగతో చేసిన యజ్ఞోపవీతము, బంగారు తీగతో చేసిన ఉత్తరీయము సమర్పించవలెను. లేదా రెండు పుష్పములుంచవలెను)
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం |
విలేపనం సురశ్రేష్ఠ త్వదర్ధం ప్రతిగృహ్యతాం ||
శ్రీ వరసిద్ధి వినాయకం గంధాన్ ధారయామి (చందనము పూయాలి)
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్
గృహొణ పరమానంధ శంభుపుత్ర సమోస్తుతే ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)
శ్లో|| సుగందీని చ పుష్పాణి వాతకుంద ముఖానిచ |
ఏక వింశతి పత్రాణి గృహొన్ గణనాయక ||
మహా గణాధిపతయే నమః
ధ్యాయామి, ధ్యానం సమర్పయామి (నమస్కరించాలి) ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి (క్రింది భాగమున నీటిని చల్లవలెను)
హస్తయోః అర్ఫ్యం సమర్పయామి (నీటిని చల్లవలెను) పాదయోః పాద్యం సమర్పయామి (నీటిని చల్లవలెను)
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి నీటిని చల్లవలెను)
వస్త్రం సమర్పయామి (దూదితో చేసిన వస్త్రము, లేదా పుష్పము నుంచవలెను)
గంధాన్ ధారయామి (గంధమును చల్లవలెను)
గంధస్యోపరి అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)
పుష్పైః పూజయామి
(ఈ క్రింది మంత్రములు చదువుతూ పుష్పములుంచవలెను)
ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః
ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి (పుష్పములతో పత్రితో అర్చించవలెను)
ధూపం ఆఘ్రాపయామి (అగరుబత్తి వెలిగించవలెను)
దీపం దర్శయాని (దీపమును చూపవలెను)
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి| ధియోయోనః ప్రచోదయాత్|| సత్యం స్వర్తేన పరిషించామి, అమృతమస్తు! అమృతోపస్తరణమసి. ఓప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా, మహాగణాధిపతయేనమః యధాభాగం గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించవలెను) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను) తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను)
ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)
ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరం వెలిగించాలి)
శ్లో|| వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ |
అవిఘ్నంకురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ||
మహాగణాధిపతే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్ధ ఫలసిధ్యర్ధం గణాధిపతి ప్రసాదం శిరసాగృష్ణామి (గణపతి వద్ద నుండి అక్షతలు తీసి తలపై ఉంచుకోవలెను)
వరసిద్ధి వినాయక పూజా ప్రారంభః
శ్లో|| ఏకదంతం శూర్పకర్ణం గజవక్ర్తం చతుర్భుజం
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ||
ఉత్తమం గణనాధస్య వ్రతం సంపత్కరం శుభం
భక్తాభిష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ||
ధ్యాయేద్గజాననం దేవం తప్త కాంచన సన్నిభం |
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ||
శ్రీ వరసిద్ధి వినాయకం ధ్యాయామి (నమస్కరించవలెను)
అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వరః |
అనాధ నాధ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ ||
శ్రీ వరసిద్ధి వినాయకం ఆవాహయామి (విగ్రహమునకు క్రింది భాగమున తమలపాకుతో నీటిని చల్లవలెను)
మౌక్తికైః పుష్పరాగైశ్చ నానా రత్నైర్విరాజితం
రత్న సింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం ||
శ్రీవరసిద్ధి వినాయక ఆసనం సమర్పయామి (పుష్పములుంచాలి)
గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన |
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ అర్ఘ్యం సమర్పయామి (విగ్రహము యొక్క చేతులపై నీటిని చల్లవలెను)
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ఠ ప్రదాయక |
భక్త్యా పాద్యం మయాదత్తం గృహోణ ద్విరదానన ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ పాద్యం సమర్పయామి (పాదముల వద్ద నీటిని చల్లవలెను)
అనాధ నాధ సర్వజ్ఞ గీర్వాణ గణపూజితః గృహోణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)
దధిక్షీర సమాయుక్తం మధ్యాజ్యేన సమన్వితం |
మధుపర్కం గృహణేదం గజవక్త్ర నమోస్తుతే ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ మధుపర్కం సమర్పయామి (ఆవుపాలు పెరుగు, నెయ్యిలతో కూడిన మధుపర్కము నుంచవలెను)
స్నానం పంచామృతైర్దేవ గృహోన గణనాయక |
అనాధనాధ సర్వజ్ఞా గీర్వాణ గణపూజిత ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ పంచామృత స్నానం సమర్పయామి (పంచామృతాలనగా - 1. ఆవుపాలు 2. ఆవుపెరుగు 3. ఆవునెయ్యి 4. తేనే, లేక చెరకు రసము, లేదా పంచదార 5. ఫలోదకము, లేక పండ్ల రసము - వీటన్నిటితో వేరువేరుగా కాని, ఒకేసారిగా కాని స్నానము చేయించవలెను)
శో|| రక్తవస్త్ర ద్వయం చారు దేవయోగ్యంచ మంగళం |
శుభప్రద గృహోణ త్వం లంబోదర హరాత్మజ ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ వస్త్రయుగ్మం సమర్పయామి (ఎర్రని పుష్పము, లేదా ఎర్రని అంచు గల రెండు వస్త్రములను సమర్పించవలెను)
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనంచోత్తరీయకం |
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ యజ్ఞోపవీతం సమర్పయామి (వెండి తీగతో చేసిన యజ్ఞోపవీతము, బంగారు తీగతో చేసిన ఉత్తరీయము సమర్పించవలెను. లేదా రెండు పుష్పములుంచవలెను)
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం |
విలేపనం సురశ్రేష్ఠ త్వదర్ధం ప్రతిగృహ్యతాం ||
శ్రీ వరసిద్ధి వినాయకం గంధాన్ ధారయామి (చందనము పూయాలి)
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్
గృహొణ పరమానంధ శంభుపుత్ర సమోస్తుతే ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)
శ్లో|| సుగందీని చ పుష్పాణి వాతకుంద ముఖానిచ |
ఏక వింశతి పత్రాణి గృహొన్ గణనాయక ||
అథాంగ పూజా
ఓం ఏకదంతాయ నమః గుల్భౌ పూజయామి (మడిమలు)
ఓం (మంత్రమును చదువుతూ దాని కెదురుగా తెల్పిన చోట పూజింపవలెను)
ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి (పాదములు)
శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి (మోకాళ్లు)
ఓం విఘ్న రాజాయ నమః జంఘే పూజయామి (పిక్కలు)
ఓం అఖువాహనాయ నమః ఊరూ పూజయామి (తొడలు)
ఓం హేరంభాయ నమః కటిం పూజయామి (పిరుదు)
ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి (బొజ్జ)
ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి (బొడ్డు)
ఓం గణేశాయ నమః హృదయం పూజయామి (రొమ్ము)
ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి (కంఠం)
ఓం స్కందాగ్రజాయ నమః స్కంథౌ పూజయామి (భుజములు)
ఓం పాషస్తాయ నమః హస్తౌ పూజయామి (చేతులు)
ఓం గజ వక్త్రాయ నమః వక్త్రం పూజయామి (ముఖము)
ఓం విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి (కన్నులు)
ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి (చెవులు)
ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి (నుదురు)
ఓం సర్వేశ్వరాయ నమః (తల)
ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి (శరీరం)
అథ ఏకవింశతి పత్ర పూజా
(21 ఆకులతో పూజ చేయవలెను. పూజించవలసిన ఆకులు బ్రకెట్లలో తెలియజేయబడునవి)
ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి (వాకుడాకు)
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి (మారేడు)
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మమ పూజయామి (గరిక)
ఓం హరసూనవే నమః డత్తూర పత్రం పూజయామి (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి (రేగు ఆకు)
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి (ఉత్తరేణి)
ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి (తులసి దళములు)
ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి (మామిడి ఆకు)
ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి (గన్నేరు)
ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి (విష్ణుక్రాంత)
ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి (దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి (మరువం)
ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి (జాజి ఆకు)
ఓం సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి (గండకి ఆకు)
ఓం ఇభవక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి (జమ్మి ఆకు)
ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి (రావి ఆకు)
ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి (మద్ది ఆకు)
ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి (జిల్లేడు)
శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి సమర్పయామి (పూజచేయగా మిగిలిన ఆకులన్నియు
ఓం (మంత్రమును చదువుతూ దాని కెదురుగా తెల్పిన చోట పూజింపవలెను)
ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి (పాదములు)
శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి (మోకాళ్లు)
ఓం విఘ్న రాజాయ నమః జంఘే పూజయామి (పిక్కలు)
ఓం అఖువాహనాయ నమః ఊరూ పూజయామి (తొడలు)
ఓం హేరంభాయ నమః కటిం పూజయామి (పిరుదు)
ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి (బొజ్జ)
ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి (బొడ్డు)
ఓం గణేశాయ నమః హృదయం పూజయామి (రొమ్ము)
ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి (కంఠం)
ఓం స్కందాగ్రజాయ నమః స్కంథౌ పూజయామి (భుజములు)
ఓం పాషస్తాయ నమః హస్తౌ పూజయామి (చేతులు)
ఓం గజ వక్త్రాయ నమః వక్త్రం పూజయామి (ముఖము)
ఓం విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి (కన్నులు)
ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి (చెవులు)
ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి (నుదురు)
ఓం సర్వేశ్వరాయ నమః (తల)
ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి (శరీరం)
అథ ఏకవింశతి పత్ర పూజా
(21 ఆకులతో పూజ చేయవలెను. పూజించవలసిన ఆకులు బ్రకెట్లలో తెలియజేయబడునవి)
ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి (వాకుడాకు)
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి (మారేడు)
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మమ పూజయామి (గరిక)
ఓం హరసూనవే నమః డత్తూర పత్రం పూజయామి (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి (రేగు ఆకు)
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి (ఉత్తరేణి)
ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి (తులసి దళములు)
ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి (మామిడి ఆకు)
ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి (గన్నేరు)
ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి (విష్ణుక్రాంత)
ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి (దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి (మరువం)
ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి (జాజి ఆకు)
ఓం సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి (గండకి ఆకు)
ఓం ఇభవక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి (జమ్మి ఆకు)
ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి (రావి ఆకు)
ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి (మద్ది ఆకు)
ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి (జిల్లేడు)
శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి సమర్పయామి (పూజచేయగా మిగిలిన ఆకులన్నియు
అథాష్టోత్తర శతనామ పూజా
(ప్రతి మంత్రమును చదువుతూ ఒక్కొక్క పూవు, లేదా అక్షతలు వేయవలెను)
1. ఓం వినాయకాయ నమ:
2. ఓం విఘ్నురాజాయ నమ:
3. ఓం గౌరీపుత్రాయ నమ:
4. ఓం గణేశ్వరాయ నమ:
5. ఓం స్కందాగ్రజాయ నమ:
6. ఓం అవ్యయాయ నమ:
7. ఓం పూషాయ నమ:
8. ఓం దక్షాయ నమ:
9. ఓం అధ్యక్షాయ నమ:
10. ఓం ద్విజప్రియాయ నమ:
11. ఓం అగ్నిగర్భచ్ఛిదే నమ:
12. ఓం ఇంద్ర శ్రీప్రదాయ నమ:
13. ఓం వాణీ ప్రదాయ నమ:
14. ఓం అవ్యయాయ నమ:
15. ఓం సర్వసిద్ధిప్రదాయ నమ:
16. ఓం శర్వతనయాయ నమ:
17. ఓం శర్వరీ ప్రియాయ నమ:
18. ఓం సర్వాత్మకాయ నమ:
19. ఓం సృష్టికర్తాయ నమ:
20. ఓం దేవానేకార్చితాయ నమ:
21. ఓం శివాయ నమ:
22. ఓం శుద్ధాయ నమ:
23. ఓం బుద్ధి ప్రదాయ నమ:
27. ఓం ద్వైమాతురాయ నమ:
28. ఓం మునిస్యుత్త్యాయ నమ:
29. ఓం భక్తవిఘ్నువినాశయ నమ:
30. ఓం ఏకదంతాయ నమ:
31. ఓం చతుర్బాహవే నమ:
32. ఓం చతురాయ నమ:
33. ఓం శక్తిసంయుతాయ నమ:
34. ఓం లంబోదరాయ నమ:
35. ఓం శూర్పకర్ణాయ నమ:
36. ఓం హరిర్ర్బహ్మవిదే నమ:
37. ఓం ఉత్తమాయ నమ:
38. ఓం కాలాయ నమ:
39. ఓం గ్రహపతయే నమ:
40. ఓం కామినే నమ:
41. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమ:
42. ఓం పాశాంకుశధరాయ నమ:
43. ఓం చండాయ నమ:
44. ఓం గుణాతీతాయ నమ:
45. ఓం నిరంజనాయ నమ:
46. ఓం అకల్మషాయ నమ:
47. ఓం స్వయంసద్ధాయ నమ:
48. ఓం సిద్ధార్చిత పదాంబుజాయ నమ:
49. ఓం బీజాపూర ఫలాసక్తాయ నమ:
50. ఓం వరదాయ నమ:
51. ఓం శాశ్వతాయ నమ:
52. ఓం కృతినే నమ:
53. ఓం ద్విజప్రియాయ నమ:
54. ఓం వీతభయాయ నమ:
55. ఓం గదినే నమ:
56. ఓం చక్రినే నమ:
57. ఓం ఇక్షుచాపధృతే నమ:
58. ఓం శ్రీదాయినే నమ:
59. ఓం అజాయ నమ:
60. ఓం ఉత్పలకరాయ నమ:
61. ఓం శ్రీపతయే నమ:
62. ఓం స్తుతిహర్షితాయ నమ:
63. ఓం కులాద్రిభేదినే నమ:
64. ఓం జటిలాయ నమ:
65. ఓం కలికల్మషనాశనాయ నమ:
66. ఓం చంద్రచూడామణయే నమ:
67. ఓం కాంతాయ నమ:
68. ఓం పాపహారిణే నమ:
69. ఓం సమాహితాయ నమ:
70. ఓం ఆశ్రితశ్శ్రీకరాయ నమ:
71. ఓం సౌమ్యాయ నమ:
72. ఓం భక్తవాంఛితదాయకాయ నమ:
73. ఓం శాంతాయ నమ:
74. ఓం కైవల్యసుఖదాయ నమ:
75. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమ:
76. ఓం జ్ఞానినే నమ:
77. ఓం దయాయుతాయ నమ:
78. ఓం దాంతాయ నమ:
79. ఓం బ్రహ్మణ్యే నమ:
80. ఓం ద్వేషవివర్జితాయ నమ:
81. ఓం ప్రమత్తదైత్యభయదాయ నమ:
82. ఓం శ్రీకంఠాయ నమ:
14. ఓం అవ్యయాయ నమ:
15. ఓం సర్వసిద్ధిప్రదాయ నమ:
16. ఓం శర్వతనయాయ నమ:
17. ఓం శర్వరీ ప్రియాయ నమ:
18. ఓం సర్వాత్మకాయ నమ:
19. ఓం సృష్టికర్తాయ నమ:
20. ఓం దేవానేకార్చితాయ నమ:
21. ఓం శివాయ నమ:
22. ఓం శుద్ధాయ నమ:
23. ఓం బుద్ధి ప్రదాయ నమ:
24. ఓం శంతాయ నమ:
25. ఓం బ్రహ్మచారిణే నమ:
26. ఓం గజాననాయ నమ:
25. ఓం బ్రహ్మచారిణే నమ:
27. ఓం ద్వైమాతురాయ నమ:
28. ఓం మునిస్యుత్త్యాయ నమ:
29. ఓం భక్తవిఘ్నువినాశయ నమ:
30. ఓం ఏకదంతాయ నమ:
31. ఓం చతుర్బాహవే నమ:
32. ఓం చతురాయ నమ:
33. ఓం శక్తిసంయుతాయ నమ:
34. ఓం లంబోదరాయ నమ:
35. ఓం శూర్పకర్ణాయ నమ:
36. ఓం హరిర్ర్బహ్మవిదే నమ:
37. ఓం ఉత్తమాయ నమ:
38. ఓం కాలాయ నమ:
39. ఓం గ్రహపతయే నమ:
40. ఓం కామినే నమ:
41. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమ:
42. ఓం పాశాంకుశధరాయ నమ:
43. ఓం చండాయ నమ:
44. ఓం గుణాతీతాయ నమ:
45. ఓం నిరంజనాయ నమ:
46. ఓం అకల్మషాయ నమ:
47. ఓం స్వయంసద్ధాయ నమ:
48. ఓం సిద్ధార్చిత పదాంబుజాయ నమ:
49. ఓం బీజాపూర ఫలాసక్తాయ నమ:
50. ఓం వరదాయ నమ:
51. ఓం శాశ్వతాయ నమ:
52. ఓం కృతినే నమ:
53. ఓం ద్విజప్రియాయ నమ:
54. ఓం వీతభయాయ నమ:
55. ఓం గదినే నమ:
56. ఓం చక్రినే నమ:
57. ఓం ఇక్షుచాపధృతే నమ:
58. ఓం శ్రీదాయినే నమ:
59. ఓం అజాయ నమ:
60. ఓం ఉత్పలకరాయ నమ:
61. ఓం శ్రీపతయే నమ:
62. ఓం స్తుతిహర్షితాయ నమ:
63. ఓం కులాద్రిభేదినే నమ:
64. ఓం జటిలాయ నమ:
65. ఓం కలికల్మషనాశనాయ నమ:
66. ఓం చంద్రచూడామణయే నమ:
67. ఓం కాంతాయ నమ:
68. ఓం పాపహారిణే నమ:
69. ఓం సమాహితాయ నమ:
70. ఓం ఆశ్రితశ్శ్రీకరాయ నమ:
71. ఓం సౌమ్యాయ నమ:
72. ఓం భక్తవాంఛితదాయకాయ నమ:
73. ఓం శాంతాయ నమ:
74. ఓం కైవల్యసుఖదాయ నమ:
75. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమ:
76. ఓం జ్ఞానినే నమ:
77. ఓం దయాయుతాయ నమ:
78. ఓం దాంతాయ నమ:
79. ఓం బ్రహ్మణ్యే నమ:
80. ఓం ద్వేషవివర్జితాయ నమ:
81. ఓం ప్రమత్తదైత్యభయదాయ నమ:
82. ఓం శ్రీకంఠాయ నమ:
83. ఓం విబుధేశ్వరాయ నమ:
84. ఓం రమార్చితాయ నమ:
85. ఓం విధినే నమ:
86. ఓం నాగరాజయజ్ఞోపవీతినే నమ:
87. ఓం స్థూలకంఠాయ నమ:
88. ఓం స్వయంకర్తాయ నమ:
89. ఓం సామ ఘోషప్రియాయ నమ:
91. ఓం స్థూలతుండాయ నమ:
92. ఓం అగ్రణినే నమ:
93. ఓం ధీరాయ నమ:
94. ఓం వాగీశాయ నమ:
95. ఓం సిద్ధిదాయాయ నమ:
96. ఓం దూర్వాబిల్వప్రియాయ నమ:
97. ఓం అవ్యక్తమూర్తయే నమ:
98. ఓం అద్భుతమూర్తయే నమ:
99. ఓం శైలేంద్రతనుజోత్సంగాయ నమ:
100. ఓం ఖేలనోత్సుకమానసాయ నమ:
101. ఓం స్వలావణ్య సుధాసార జితమన్మథ విగ్రహాయ నమ:
102. ఓం సంస్తజగదాధారాయ నమ:
103. ఓం మాయావినే నమ:
104. ఓం మూషకవాహనాయ నమ:
105. ఓం హృష్టాయ నమ:
106. ఓం తుష్టాయ నమ:
107. ఓం ప్రసన్నాత్మనే నమ:
108. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమ:
84. ఓం రమార్చితాయ నమ:
85. ఓం విధినే నమ:
86. ఓం నాగరాజయజ్ఞోపవీతినే నమ:
87. ఓం స్థూలకంఠాయ నమ:
88. ఓం స్వయంకర్తాయ నమ:
89. ఓం సామ ఘోషప్రియాయ నమ:
91. ఓం స్థూలతుండాయ నమ:
92. ఓం అగ్రణినే నమ:
93. ఓం ధీరాయ నమ:
94. ఓం వాగీశాయ నమ:
95. ఓం సిద్ధిదాయాయ నమ:
96. ఓం దూర్వాబిల్వప్రియాయ నమ:
97. ఓం అవ్యక్తమూర్తయే నమ:
98. ఓం అద్భుతమూర్తయే నమ:
99. ఓం శైలేంద్రతనుజోత్సంగాయ నమ:
100. ఓం ఖేలనోత్సుకమానసాయ నమ:
101. ఓం స్వలావణ్య సుధాసార జితమన్మథ విగ్రహాయ నమ:
102. ఓం సంస్తజగదాధారాయ నమ:
103. ఓం మాయావినే నమ:
104. ఓం మూషకవాహనాయ నమ:
105. ఓం హృష్టాయ నమ:
106. ఓం తుష్టాయ నమ:
107. ఓం ప్రసన్నాత్మనే నమ:
108. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమ:
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ధూపమాగ్రాపయామి
(దశాంజ్గము, గుగ్గులము నిప్పులపై వేసి పొగ చూపవలెను. లేదా, అగరువత్తి వెలిగించవలెను)
శ్లో || సాజ్యం త్రివర్తి సమ్యుక్తం వహ్నినా ద్యోతితం మయా |
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే ||
శ్రీవరసిద్ధి వినాయకాయ దీపం దర్శయామి (దీపమును చూపాలి)
శ్లో || సుగంధాన్ సుకృతాన్ చైవ మోదకాన్ ఘృతపాచితాన్ |
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ ||
శ్లో || భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోప్యం పానీయమేవచ |
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ మహానైవేద్యం సమర్పయామి (పిండి వంటలు మొదలైన వానితో కూడిన మహా నివేదన చేయవలెను)
శ్లో || పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం |
కర్పూర చూర్ణ సమ్యుక్తం తాంబూరం ప్రతిగృహ్యతాం ||
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి (వక్క, పచ్చకర్పూరము ఉంచి తాంబూలం సమర్పించవలెను)
శ్లో|| సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ |
భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుప్య వినాయక ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ సువర్ణ పుష్పం సమర్పయామి (పుష్పములు సమర్పించవలెను.)
శ్లో || ఘృతవర్తిసహస్త్రైశ్చ కర్పూర శకలైస్తథా |
నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ నీరాజనం దర్శయామి (కర్పూరము వెలిగించవలెను) నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి (నీటిని సమర్పించవలెను)
శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ధూపమాగ్రాపయామి
(దశాంజ్గము, గుగ్గులము నిప్పులపై వేసి పొగ చూపవలెను. లేదా, అగరువత్తి వెలిగించవలెను)
శ్లో || సాజ్యం త్రివర్తి సమ్యుక్తం వహ్నినా ద్యోతితం మయా |
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే ||
శ్రీవరసిద్ధి వినాయకాయ దీపం దర్శయామి (దీపమును చూపాలి)
శ్లో || సుగంధాన్ సుకృతాన్ చైవ మోదకాన్ ఘృతపాచితాన్ |
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ ||
శ్లో || భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోప్యం పానీయమేవచ |
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ మహానైవేద్యం సమర్పయామి (పిండి వంటలు మొదలైన వానితో కూడిన మహా నివేదన చేయవలెను)
శ్లో || పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం |
కర్పూర చూర్ణ సమ్యుక్తం తాంబూరం ప్రతిగృహ్యతాం ||
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి (వక్క, పచ్చకర్పూరము ఉంచి తాంబూలం సమర్పించవలెను)
శ్లో|| సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ |
భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుప్య వినాయక ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ సువర్ణ పుష్పం సమర్పయామి (పుష్పములు సమర్పించవలెను.)
శ్లో || ఘృతవర్తిసహస్త్రైశ్చ కర్పూర శకలైస్తథా |
నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ నీరాజనం దర్శయామి (కర్పూరము వెలిగించవలెను) నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి (నీటిని సమర్పించవలెను)
ఆథ దూర్వాయుగ్మ పూజా
(ఒక్కొక్క మంత్రమునకు ఒక్కొక్క జత గరిక వేయవలెను)
ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం లఖు వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం కుమార గురవే నమః దూర్వాయుగ్మం పూజయామి
(దోసలియందు పుష్పమునుంచుకొని క్రింది మంత్రమును చెప్పాలి)
శ్లో|| గణాధిప నమస్త్రేస్తు ఉమాపుత్రాఘనాశన
వినాయకేశతనయ సర్వసిద్ధి ప్రదాయక |
ఏకదంతైక వదన తథా మూషిక వాహన
కుమార గురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః మంత్రపుష్పం సమర్పయామి (పుష్పములను ఉంచవలెను)
శ్లో || ప్రదిక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ |
నమస్తే విఘ్నరాజాయ నమస్త్రే విఘ్న నాశన ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి (ఆత్మ ప్రదక్షిణ చేయవలెను)
శ్లో || ఆర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక |
గందపుష్పాక్షతైర్ముక్తం పాత్రస్థం పాపనాశన ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ పునరర్ఘ్యం సమర్పయామి (పై శ్లోకము చెప్పుచూ 3 మారులు నీటిని విడువవలెను)
శ్లో || వినాయక నమస్తుభ్యం సతతం - మోదకప్రియ |
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా || (గణపతికి నమస్కరించవలెను)
(వాయన దానము)
శ్లో || గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వై దదాతి చ |
గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమో నమః ||
(ఈ శ్లోకము వాయన మిచ్చువారు చెప్పవలెను)
మంత్రము-
దేవస్యత్వాసవితుః ప్రసవేశ్వినోర్భాహుభ్యాం పూష్ణోహస్తాభ్యామా దదే
(ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను)
(పూజచేసినవారు ఈ క్రింది శ్లోకములను చెప్పుచూ ఆత్మ ప్రదక్షిణ నమస్కారములను చేయవలెను)
శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ |
తానితాని ప్రనశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
శ్లో || పాపోహం పాప కర్మాణాం పాపాత్మా పాప సంభవః |
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల ||
శ్లో || అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష వినాయక ||
ప్రార్ధన
ఉ|| తొండము నేకదంతమును దోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్ ||
చ|| తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య నిను ప్రార్ధన చేసెద నేకదంత మా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప! లోకనాయకా!
క || తలచితినే గణనాధుని తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా
దలచితినే హేరంబుని దలచిన నా విఘ్నములను తొలగుట కొఱకున్
క || అటుకులు కొబ్బరి పలుకులు చిట్టిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్రసుతునకు పటుతరముగ విందుచేతు ప్రార్ధింతు మదిన్
ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం లఖు వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం కుమార గురవే నమః దూర్వాయుగ్మం పూజయామి
(దోసలియందు పుష్పమునుంచుకొని క్రింది మంత్రమును చెప్పాలి)
శ్లో|| గణాధిప నమస్త్రేస్తు ఉమాపుత్రాఘనాశన
వినాయకేశతనయ సర్వసిద్ధి ప్రదాయక |
ఏకదంతైక వదన తథా మూషిక వాహన
కుమార గురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః మంత్రపుష్పం సమర్పయామి (పుష్పములను ఉంచవలెను)
శ్లో || ప్రదిక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ |
నమస్తే విఘ్నరాజాయ నమస్త్రే విఘ్న నాశన ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి (ఆత్మ ప్రదక్షిణ చేయవలెను)
శ్లో || ఆర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక |
గందపుష్పాక్షతైర్ముక్తం పాత్రస్థం పాపనాశన ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ పునరర్ఘ్యం సమర్పయామి (పై శ్లోకము చెప్పుచూ 3 మారులు నీటిని విడువవలెను)
శ్లో || వినాయక నమస్తుభ్యం సతతం - మోదకప్రియ |
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా || (గణపతికి నమస్కరించవలెను)
(వాయన దానము)
శ్లో || గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వై దదాతి చ |
గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమో నమః ||
(ఈ శ్లోకము వాయన మిచ్చువారు చెప్పవలెను)
మంత్రము-
దేవస్యత్వాసవితుః ప్రసవేశ్వినోర్భాహుభ్యాం పూష్ణోహస్తాభ్యామా దదే
(ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను)
(పూజచేసినవారు ఈ క్రింది శ్లోకములను చెప్పుచూ ఆత్మ ప్రదక్షిణ నమస్కారములను చేయవలెను)
శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ |
తానితాని ప్రనశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
శ్లో || పాపోహం పాప కర్మాణాం పాపాత్మా పాప సంభవః |
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల ||
శ్లో || అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష వినాయక ||
ప్రార్ధన
ఉ|| తొండము నేకదంతమును దోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్ ||
చ|| తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య నిను ప్రార్ధన చేసెద నేకదంత మా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప! లోకనాయకా!
క || తలచితినే గణనాధుని తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా
దలచితినే హేరంబుని దలచిన నా విఘ్నములను తొలగుట కొఱకున్
క || అటుకులు కొబ్బరి పలుకులు చిట్టిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్రసుతునకు పటుతరముగ విందుచేతు ప్రార్ధింతు మదిన్
వినాయకుని దండకము
శ్రీ పార్వతీపుత్ర లెకత్రయీస్తోత్ర, సత్పుణ్యచార్తిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీ నాథ సంజాత స్వామీ శివాసిద్ధివిఘ్నేశ, నీ పాద పద్మంబులన్, నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులు న్నీకరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద హస్తంబు లంబోదరంబున్ సదామూషికాశ్వంబు మందహాసంబు నీ చిన్న తొండంబు నీ గుజ్జు రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమం బఖతల్జాజులున్ పంకజంబుల్ తగన్ మల్లెలున్నొల్లలున్మంచి చేమంతులున్ దెల్లగన్నేరులున్ మకెలన్ పొన్నలున్ పువ్వులున్మంచి దూర్వంబులుందెచ్చి శాస్త్రోక్త రీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయ పొన్నంటిపండ్లున్ మరిన్మంచివౌ నిఖుఖండంబులు న్రేగుబం డ్లప్పడంబుల్ వడల్ నేతి బూరెల్ మరిన్ గోధుమప్పంబులున్ పుంగులు న్బూరెలు న్గారెలున్ చొక్కమౌ చల్మిడిని బెల్లమున్ తేనెయుం జున్నుబాలాజ్యము న్నానుబియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్ బంగరుం బళ్ళె ముందుంచి నైవేద్యముం బంచనీరాజనంబున్ నమస్కారముల్చేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్యదైవంబులం బ్రార్ధనల్ సేయుటల్ కాంచనంబొల్లకే ఇన్ముదా గోరు చందంబుగాదే మహాదేవ యోభక్తమందార యో సుందరాకారా యో భాగ్యగంభీర యో దేవచూడామణి లోకరక్షామణి బంధుచింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత నీ దాసదాసాను దాసుండ శ్రీ దాంతరాజాన్వవాయుండ రామాభి దాసుండ నన్నైప్డు చేబట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగాచూచి హృత్వద్మ సింహాసనారూఢత న్నిల్చి కాపాడుతేకాదు నింగొల్చి ప్రార్ధించు భక్తాళికిన్ కొంగుబంగారమై కంటికిన్ ఱెప్పవై బుద్ధియు న్విద్యయు న్పాడియున్ పంటయున్ బుత్రపౌత్రాది వృద్ధిన్ దగన్కల్గగాజేసి పోషింపుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మాయివే వందనంబుల్ శ్రీగణేశా నమస్తే నమస్తే నమస్తే నమః
విఘ్నేశ్వరుని మంగళహారతులు
శ్రీ శంభుతనయునకు సిద్దిగణనాధునకు వాసిగల దేవతావంద్యునకును అపరసవిద్యలకు అది గురువైనట్టి భూసురోత్తమ లోక పూజ్యునకును జయమంగళం || నేరేడు మారేడు నెలవంకమామిడి దూర్వారచెంగల్వ ఉత్తరేణు | వేఱువేఱుగదెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవగణపతికి నిపుడు ||జయ|| సురు చిరముగ భాద్రపద శుద్ధ చవితియందు పొసగ సజ్జనులచే పూజ గొల్తు | శశిచూడరాకున్న జేకొంటి నొక వ్రతము పర్వమున దేవ గణపతికి నిపుడు ||జయ|| పానకము వడపప్పు పనస మామిడిపండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు | తేనెతో మాగిన తియ్యమామిడిపండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు ||జయ|| ఓబొజ్జ గణపయ్య నీబంటు నేనయ్య ఉండ్రాళ్ళమీదికి దండుపంపు కమ్మని నెయ్యియు కడుముద్దపప్పును బొజ్జ విరుగగ దినుచు పొరలుకొనుచు ||జయ|| వెండి పళ్ళెరములో వెయివేల ముత్యాలు కొండలుగ నెలములు కలియబోసి, మెండుగను హారములు మెడనిండ వేసికొని దండిగా నీకిత్తు ధవళారతి ||జయ|| పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ ఎప్పుడూ నినిగొల్తు ఏకచిత్తంబున పర్వమున దేవగణపతికి నిపుడు ||జయ|| ఏకదంతంబును ఎల్ల గజ వనంబు బాగయిన తొండంబు వలపు కడుపు, జోకయిన మూషికముజోకయిన మూషికము సొరిది నెక్కాడుచును భవ్యుడగు దేవగణపతికి నిపుడు ||జయ|| మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞనందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవగణపతికి నిపుడు ||జయ|| సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువది యొక్క ప్రతి దానిమ్మ మరువమ్ము విష్ణుక్రాంత యుమ్మెత్త దుర్వార యుత్తరేణి కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజీబలురక్కసి జమ్మి దాసనిపువ్వు గరిక మాచిపత్రి మంచి మొలక అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబ్రాలు ఉండ్రాళ్లు పప్పు పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరి పూజింతు నిన్నైపుడు కోర్కెలలర ||జయ|| బంగురుచెంబుతో గంగోదకము తెచ్చి సంగతిగ శివునకు జలకమార్చి, మల్లెపువ్వుదెచ్చి మురహరుని పూజింతు నిన్నైపుడు కోర్కెలలర ||జయ|| బంగురుచెంబుతో గంగోదకము తెచ్చి సంగతిగ శివునకు జలకమార్చి, మల్లెపువ్వుదెచ్చి మురహరుని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు ||జయ|| పట్టుచీరలు మంచి పాడిపంటలుగల్గి ఘనముగా కనకములు కరులు హరులు యిష్టసంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ||జయ|| ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితిగూర్చి నిక్కముగ మనమును నీయందె నేనిల్చి ఎక్కుడగు పూజ లాలింపజేతు ||జయ|| మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైనా గంధసారములను ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ||జయ|| దేవాది దేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు భవ్యుడగు దేవగణపతికి నిపుడు ||జయ|| చెంగల్వ చేమంతి చేలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు, నేనెపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ||జయ|| మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు | నేరేడు నెలవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోను ||జయ|| ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి మమ్మేలు మీ కరుణతోను మాసాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందుము కోర్కెదీర ||జయ||
విఘ్నేశ్వరుని కథా ప్రారంభము
సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును తన్నివారణమును చెప్పదొడంగెను.
పూర్వము గజ రూపముగల రాక్షసేశ్వరుండు శివునిగూర్చి ఘోర తపంబొనర్చెను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమే వరంబుకోరుకోమనెను. అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీ వెల్లప్పుడు నా యుదరమందే వసించియుండుమని కోరెను. భక్తసులభుండగు నా పరమేశ్వరుండాతని కోర్కెదీర్చ గజాసురుని యుదరమందు ప్రవేశించి సుఖంబున నుండెను.
కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలుతెరంగుల నన్వేషించుచు కొంత కాలమునకు గజాసుర గర్భస్థుడగుట తెలిసికొని రప్పించుకొను మార్గము గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్ధించి తన పతి వృత్తంతము తెలిపి, 'మహాత్మా! నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి. ఇప్పుడుకూడ నుపాయాంతరముచే నా పతిని రక్షింపుము ' అని విలపింప, శ్రీహరియా పార్వతి నూరడించి పంపె. అంత నా హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి, గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే యుక్తమని నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా నలంకరించి, బ్రహ్మాది దేవతల చేతను తలకొక వాద్యమును ధరింపజేసి, తానును చిరుగంటలు, సన్నాయిలు దాల్చి గజాసుర పురంబు జొచ్చి జగన్మోహనంబుగా నాడించుచుండగా, గజాసురుండు విని, వారలను తన చెంతకు పిలిపించి తన భవనమందు నాడింప నియోగించెను. బ్రహ్మాది దేవతలు వాద్య విషేషంబుల బొరు సలుప జగన్నాటక సూత్రధారియగు నా హరి చిత్ర విచిత్ర కరంబుగ గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానందభరితుడై 'మీకేమి కావలయునో కోరుడొసంగెద ' ననిన, హరి వానిని సమీపించి, 'ఇది శివుని వాహనమును నంది ', శివుని కనుగొనుటకై వచ్చే. కావున శివునొసంగు ' మనెను. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా నెరింగి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని 'నా శిరస్సుత్రిలోక పూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు 'మని ప్రార్ధించి విష్ణుమూర్తికి అంగీకారము దెలుప నాతడు నందిని ప్రేరేపించెను. నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించెను. అంత శివుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా హరి 'దుష్టాత్ముల కిట్టి వరంబు లీయరాదు. ఇచ్చినచో పామునకు పాలు పోసి నట్లగు ' నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడ్కొలిపి తాము వైకుంఠమున కేగెను. శివుడు నంది నెక్కికైలాసంబున కతివేగంబున జనియె.
పూర్వము గజ రూపముగల రాక్షసేశ్వరుండు శివునిగూర్చి ఘోర తపంబొనర్చెను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమే వరంబుకోరుకోమనెను. అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీ వెల్లప్పుడు నా యుదరమందే వసించియుండుమని కోరెను. భక్తసులభుండగు నా పరమేశ్వరుండాతని కోర్కెదీర్చ గజాసురుని యుదరమందు ప్రవేశించి సుఖంబున నుండెను.
కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలుతెరంగుల నన్వేషించుచు కొంత కాలమునకు గజాసుర గర్భస్థుడగుట తెలిసికొని రప్పించుకొను మార్గము గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్ధించి తన పతి వృత్తంతము తెలిపి, 'మహాత్మా! నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి. ఇప్పుడుకూడ నుపాయాంతరముచే నా పతిని రక్షింపుము ' అని విలపింప, శ్రీహరియా పార్వతి నూరడించి పంపె. అంత నా హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి, గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే యుక్తమని నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా నలంకరించి, బ్రహ్మాది దేవతల చేతను తలకొక వాద్యమును ధరింపజేసి, తానును చిరుగంటలు, సన్నాయిలు దాల్చి గజాసుర పురంబు జొచ్చి జగన్మోహనంబుగా నాడించుచుండగా, గజాసురుండు విని, వారలను తన చెంతకు పిలిపించి తన భవనమందు నాడింప నియోగించెను. బ్రహ్మాది దేవతలు వాద్య విషేషంబుల బొరు సలుప జగన్నాటక సూత్రధారియగు నా హరి చిత్ర విచిత్ర కరంబుగ గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానందభరితుడై 'మీకేమి కావలయునో కోరుడొసంగెద ' ననిన, హరి వానిని సమీపించి, 'ఇది శివుని వాహనమును నంది ', శివుని కనుగొనుటకై వచ్చే. కావున శివునొసంగు ' మనెను. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా నెరింగి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని 'నా శిరస్సుత్రిలోక పూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు 'మని ప్రార్ధించి విష్ణుమూర్తికి అంగీకారము దెలుప నాతడు నందిని ప్రేరేపించెను. నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించెను. అంత శివుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా హరి 'దుష్టాత్ముల కిట్టి వరంబు లీయరాదు. ఇచ్చినచో పామునకు పాలు పోసి నట్లగు ' నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడ్కొలిపి తాము వైకుంఠమున కేగెను. శివుడు నంది నెక్కికైలాసంబున కతివేగంబున జనియె.
వినాయకోత్పత్తి
కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని ముదమంది అభ్యంగన స్నానమాచరించును నలుగుబిండి నొక బాలునిగ జేసి, ప్రాణం బొసగి, వాకిలి ద్వారమున కాపుగా ఉంచెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణముల నలంకరించుకొనుచు పత్యాగమనమును నిరీక్షించుచుండె. అపుడు పరమేశ్వరుడు నందినారోహించి వచ్చి లోపలికి పోబోవ వాకిలి ద్వారముననున్న బాలుడడ్డగించెను. శివుడు కోపించి త్రిశూలముతో బాలుని కంఠంబు దునిమిలోని కేగెను.
అంత పార్వతీదేవి భర్తంగాంచి, ఎదురేగి, అర్ఘ్య పాద్యాదులచే పూజించె. వా రిరువురును పరమానందమున ప్రియభాషణములు ముచ్చటించుచుండు తానొనరించిన పనికి చింతించి, తాను తెచ్చిన గజాసుర శిరంబు నా బాలుని కతికించి ప్రాణంబు నొసంగి 'గజాననుడు ' అని నామం బొసగె. అతనిని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమ భక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనముగా జేసికొనియెను.
కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనియించెను. అతడు మహా బలశాలి. అతని వాహనరాజము నెమలి. అతడు దేవతల సేనా నాయకుడై ప్రఖ్యాతిగాంచియుండెను.
అంత పార్వతీదేవి భర్తంగాంచి, ఎదురేగి, అర్ఘ్య పాద్యాదులచే పూజించె. వా రిరువురును పరమానందమున ప్రియభాషణములు ముచ్చటించుచుండు తానొనరించిన పనికి చింతించి, తాను తెచ్చిన గజాసుర శిరంబు నా బాలుని కతికించి ప్రాణంబు నొసంగి 'గజాననుడు ' అని నామం బొసగె. అతనిని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమ భక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనముగా జేసికొనియెను.
కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనియించెను. అతడు మహా బలశాలి. అతని వాహనరాజము నెమలి. అతడు దేవతల సేనా నాయకుడై ప్రఖ్యాతిగాంచియుండెను.
విఘ్నేశాధిపత్యము
ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని సేవించుచు విఘ్నముల కొక్కని అధిపతిగా తమ కొసంగుమని కోరిరి. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆ యాధిపత్యము తన కొసంగుమనియు, 'గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్ధుడు గనుక ఇయ్యాధిపత్యము తన కొసంగు 'మని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి.
శివుడక్కుమారులను జూచి, 'మీలో నెవ్వరు ముల్లోకములందలి పుణ్య నదులలో స్నానమాడి ముందుగా నా యొద్దకు వచ్చెదరో, వారికీ యాధిపత్యం బొసంగుదు 'నని మహేశ్వరుండు పలుక, వల్లె యని సమ్మతించి కుమారస్వామి నెమలి వాహహనంబు నెక్కి వాయు వెగంబున నేగె. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి, ప్రణమిల్లి 'అయ్యా! నా అసమర్ధత తామెరింగియు నిట్లానతీయదగునే! మీ పాద సేవకుడను. నా యందు కటాక్ష ముంచి తగునుపాయంబు దెల్పి రక్షింపవే ' యని ప్రార్ధింప, మహేశ్వరుడు దయాళుడై, 'సకృత్ నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్ప శతత్రయం గంగాది సర్వ తీర్దేషు స్నాతో భవతి పుత్రక ' - కుమారా! ఒకసారి 'నారాయణ మంత్రంబు పటించు ' మనగా, గజాననుడు సంతసించి, అత్యంతభక్తితో నమ్మంత్రంబు జపించుచు కైలాసంబున నుండె.
అమ్మంత్ర ప్రభావంబున అంతకు పూర్వము గంగానదికి స్నానమాడ నేగిన కుమారస్వామికి గజాననుండా నదిలో స్నానమాడి తన కెదురుగా వచ్చుచున్నట్లు గాంపింగ, నతండును మూడుకోట్ల ఏబదిలక్షల నదులలోకూడ అటులనే చూచి ఆశ్చర్యపడుచు, కైలాసంబున కేగి తండ్రి సమీపమందున్న గజాననుని గాంచి, నమస్కరించి, తన బలమును నిందించుకుని, 'తండ్రీ! అన్నగారి మహిమ తెలియక నట్లంటిని, క్షమింపుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే యొసంగు ' మని ప్రార్ధించెను.
అంత నప్పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్ధినాడు గజాననునికి విఘ్నాధిపత్యం బొసంగబడియె. ఆనాడు సర్వ దేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, అపూపములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప, విఘ్నేశ్వరుండు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భక్షించియు, కొన్ని వాహనమున కొసంగియు, కొన్ని చేత ధరించియు మంద గమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబున కరిగి తల్లిదండ్రులకు ప్రణామంబు సేయబోవ ఉదరము భూమికానిన చేతులు భూమి కందవయ్యె. బలవంతంబుగ చేతు లాలిన చరణంబు లాకాశంబు జూచె. ఇట్లు దండ ప్రణామంబు సేయ గడు శ్రమనొందు చుండ, శివుని శిరంబున వెలయు చంద్రుడు జూచి వికటంబుగ నవ్వె, అంత రాజ దృష్టి సోకి రాలు కుడ నుగ్గగునను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి, అందున్న కుడుములు తత్ర్పదేశం బెల్లడల దొర్లెను. అతండును మృతుండయ్యె. పార్వతి శోకించుచు చంద్రుని జూచి, 'పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను గాన, నిన్ను జూచిన వారు పాపాత్ములై నీలాపనిందల నొందుదురుగాక ' అని శపించెను.
శివుడక్కుమారులను జూచి, 'మీలో నెవ్వరు ముల్లోకములందలి పుణ్య నదులలో స్నానమాడి ముందుగా నా యొద్దకు వచ్చెదరో, వారికీ యాధిపత్యం బొసంగుదు 'నని మహేశ్వరుండు పలుక, వల్లె యని సమ్మతించి కుమారస్వామి నెమలి వాహహనంబు నెక్కి వాయు వెగంబున నేగె. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి, ప్రణమిల్లి 'అయ్యా! నా అసమర్ధత తామెరింగియు నిట్లానతీయదగునే! మీ పాద సేవకుడను. నా యందు కటాక్ష ముంచి తగునుపాయంబు దెల్పి రక్షింపవే ' యని ప్రార్ధింప, మహేశ్వరుడు దయాళుడై, 'సకృత్ నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్ప శతత్రయం గంగాది సర్వ తీర్దేషు స్నాతో భవతి పుత్రక ' - కుమారా! ఒకసారి 'నారాయణ మంత్రంబు పటించు ' మనగా, గజాననుడు సంతసించి, అత్యంతభక్తితో నమ్మంత్రంబు జపించుచు కైలాసంబున నుండె.
అమ్మంత్ర ప్రభావంబున అంతకు పూర్వము గంగానదికి స్నానమాడ నేగిన కుమారస్వామికి గజాననుండా నదిలో స్నానమాడి తన కెదురుగా వచ్చుచున్నట్లు గాంపింగ, నతండును మూడుకోట్ల ఏబదిలక్షల నదులలోకూడ అటులనే చూచి ఆశ్చర్యపడుచు, కైలాసంబున కేగి తండ్రి సమీపమందున్న గజాననుని గాంచి, నమస్కరించి, తన బలమును నిందించుకుని, 'తండ్రీ! అన్నగారి మహిమ తెలియక నట్లంటిని, క్షమింపుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే యొసంగు ' మని ప్రార్ధించెను.
అంత నప్పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్ధినాడు గజాననునికి విఘ్నాధిపత్యం బొసంగబడియె. ఆనాడు సర్వ దేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, అపూపములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప, విఘ్నేశ్వరుండు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భక్షించియు, కొన్ని వాహనమున కొసంగియు, కొన్ని చేత ధరించియు మంద గమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబున కరిగి తల్లిదండ్రులకు ప్రణామంబు సేయబోవ ఉదరము భూమికానిన చేతులు భూమి కందవయ్యె. బలవంతంబుగ చేతు లాలిన చరణంబు లాకాశంబు జూచె. ఇట్లు దండ ప్రణామంబు సేయ గడు శ్రమనొందు చుండ, శివుని శిరంబున వెలయు చంద్రుడు జూచి వికటంబుగ నవ్వె, అంత రాజ దృష్టి సోకి రాలు కుడ నుగ్గగునను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి, అందున్న కుడుములు తత్ర్పదేశం బెల్లడల దొర్లెను. అతండును మృతుండయ్యె. పార్వతి శోకించుచు చంద్రుని జూచి, 'పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను గాన, నిన్ను జూచిన వారు పాపాత్ములై నీలాపనిందల నొందుదురుగాక ' అని శపించెను.
ఋషిపత్నులకు నీలాపనిందలు
ఆ సమయంబున సప్త మహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూచి మోహించి, శాప భయంబున అశక్తుడై క్షీణించుచుండగా, నయ్యది అగ్ని భార్య యగు స్వాహాదేవి గ్రహించి, అరుంధతీ రూపము దక్క తక్కిన ఋషిపత్నుల రూపంబు తానే దాల్చి పతికి ప్రియంబు చేసె. ఋషు లద్దానింగనుగొని అగ్నిదేవునితోనున్న వారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వారి కట్టి నీలాప నింద కలిగినది.
దేవతలును, మునులును ఋషిపత్నుల యాపద పరమేష్ఠికి దెల్ప నాతండు సర్వజ్ఞుండగుటచే అగ్నిహొత్రుని భార్యయే ఋషి పత్నుల రూపంబు దాల్చి వచ్చుటం దెల్పి సప్తఋషులను సమాధానపరచె. వారితో కూడ బ్రహ్మకైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబు గూర్చె.
అంత దేవాదులు, 'ఓ పార్వతీ దేవీ! నీ శాపంబున లోకంబులకేల్ల కీడు వాటిల్లుచున్నది. దాని నుపసంహరింపు 'మని ప్రార్ధింప, పార్వతి సంతసించి, 'ఏ దినంబున ' విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో నా దినంబున చంద్రుని జూడరాదాని శాపావ కాశంబు నొసగె అంత బ్రహ్మాదులు సంతసించి తమ గృహంబుల కేగి, భాద్ర పద శుద్ధ చతుర్ధి యందు మాత్రము చంద్రుని జూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి.
దేవతలును, మునులును ఋషిపత్నుల యాపద పరమేష్ఠికి దెల్ప నాతండు సర్వజ్ఞుండగుటచే అగ్నిహొత్రుని భార్యయే ఋషి పత్నుల రూపంబు దాల్చి వచ్చుటం దెల్పి సప్తఋషులను సమాధానపరచె. వారితో కూడ బ్రహ్మకైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబు గూర్చె.
అంత దేవాదులు, 'ఓ పార్వతీ దేవీ! నీ శాపంబున లోకంబులకేల్ల కీడు వాటిల్లుచున్నది. దాని నుపసంహరింపు 'మని ప్రార్ధింప, పార్వతి సంతసించి, 'ఏ దినంబున ' విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో నా దినంబున చంద్రుని జూడరాదాని శాపావ కాశంబు నొసగె అంత బ్రహ్మాదులు సంతసించి తమ గృహంబుల కేగి, భాద్ర పద శుద్ధ చతుర్ధి యందు మాత్రము చంద్రుని జూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి.
శమంతకోపాఖ్యానము
ద్వాపరయుగంబున ద్వారకావాసియగు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి, స్తుతించి ప్రియసంభాషణములు జరుపుచు, 'స్వామీ! సాయంసమయమయ్యె. ఈనాడు వినాయక చతుర్ధి. పార్వతీదేవి శాపంబుచే చంద్రుని జూడరాదు గాన నిజ గృహంబున కేగెద శెలవిండు!' అని పూర్వ వృత్తంత మంతయు శ్రీకృష్ణునికి తెల్పి, నారదుడు స్వర్గలోకమున కేగెను.
అంత శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని నెవ్వరూ చూడరాదని పురంబున చాటింపించెను. నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీర ప్రియుండుగాన, తాను మింటివంక చూడక గోష్టమునకు బోయి పాలు పితుకుచు, పాలలో చంద్రుని ప్రతిబింబమును జూచి, 'ఆహా! ఇక నా కెట్టి యపనింద రానున్నదో' యని సంశయమున నుండెను. కొన్నాళ్లకు సత్రాజిత్తను రాజు సూర్య వరముచే శమంతక మణిని సంపాదించి, ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణదర్శనార్ధమై వచ్చెను. శ్రీకృష్ణుడాతనిని మర్యాద చేసి, 'ఆ మణిని మన రాజునకి ' మ్మనెను. అత 'డది ఎనిమిది బారువుల బంగారము దినంబున కొసగునట్టిది. ఇట్టి మణిని ఏ మందమతియైన నివ్వ 'డనిన, పోనిమ్మని శ్రీకృష్ణుదూరకొనెను.
అంత నొకనాడు సత్తాజిత్తు తమ్ముడు ప్రసేను డా మణిని కంఠమున ధరించి వేటాడ నడవికి జనిన నొక సింహ మా మణిని మాంసఖండ మని భ్రమించి, వాని జంపి ఆ మణిని గొని పోవుచుండగా, నొక భల్లూక మా సింగమును దునిమి యా మణిని గొని తమ కుమార్తె కాటవస్తువుగ నొపంగెను. మఱునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి నాలించి, 'కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుని జంపి, రత్నమపహరించె, నని నగరము చాటె. శ్రీకృష్ణుడది విని నాడు క్షీరమున చంద్రబింబమును జూచిన దోష ఫలంబని ఎంచి దాని బాపుకొన బంధుసమేతుండై యరణ్యమునకు బోయి వెదకగా, నొక్క చోట ప్రసేన కళేబరంబును, సింగపు కాలి జాడలును పిదప భల్లూక చరణ విన్యాసంబును గాంపించెను.
ఆ దారి పట్టి బోవుచుండ నొక పర్వత గుహ ద్వారంబు జూసి, పరివారము నచట విడిచి కృష్ణుండు గుహ లోపలి కేగి అచట బాలిక ఉయ్యాలపై కట్టబడి యున్న మణిని జూచి అచ్చటికిబోయి, ఆ మణి చేతపుచ్చుకుని వచ్చుచున్నంట ఉయ్యాలలోని బాలిక యేడ్వదొడంగెను. అంత దాదియును వింత మానిసి వచ్చేననుచు కేకలు వేసెను.
అంతట జాంబవంతుడు రోషావేశుండై చనుదెంచి శ్రీకృష్ణునిపై బడి అరచుచు, నఖంబుల గ్రుచ్చుచు, కోరల గొఱకుచు, ఘోరముగా యుద్ధము చేయ శ్రీకృష్ణుడు వానింబడద్రోసి, వృక్షముల చేతను రాళ్ల చేతను, తుదకు ముష్టిఘాతముల చేతను రాత్రింబవళ్లు ఎడతెగక ఇరువదెనిమిది దినంబుల యుద్ధ మొనర్పజాంబవంతుడు క్షీణబలుండై దేహం బెల్ల నొచ్చి భీతి జెందుచు తన బలంబును హరింపజేసిన పురుషుండు రావణ సంహారి యగు శ్రీరామచంద్రునిగా తలంచి, అంజలి ఘటించి, 'దేవాది దేవా! ఆర్తజన పోషా! భక్తజన రక్షా! నిన్ను శ్రీరామచంద్రునిగా నెఱింగితి. ఆ కాలంబున నా యందలి వాత్సల్యముచే నన్ను వరంబు కొరుమని ఆజ్ఞనయెసంగ నా బుద్ధిమాంద్యంబున మీతో ద్వంద్వ యుద్ధంబు చేయవలెనని కోరు కొంటిని. కాలాంతరమున నది జరుగగలదని సెలవిచ్చితురి.
ఇప్పుడు నా కోరిక నెరవేర్చితిరి. నాశరీరమంతయు శిథిలమయ్యెను. ప్రాణములు కడబట్టె, జీవితేచ్చ నశించె. నా అపరాధములు క్షమించి కాపాడుమని ప్రార్ధింప, శ్రీకృష్ణుడు దయాళుడై, జాంబవంతుని శరీర మంతయు తన హస్తంబున నిమిరి భయంబు బాపి, 'భల్లూకేశ్వరా! శమంతకమణి నపహరించినట్లు నాపై నారోపించిన అపనింద బాపుగొన నిటువచ్చితిని గాన మణి నొసంగుము. నే నెగెదా ననిన జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణిసహితముగా తమ కుమార్తెయగు జాంబవతిని కానుకగా నొసంగెను. అంత తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యముల కానందంబు కలిగించి, కన్యారత్నముతోను, మణితోను శ్రీకృష్ణుడు పురంబుచేరి సత్రాజిత్తును రావించి, పిన్న పెద్దలను జేర్చి యావ ద్వఋత్తంతమును చెప్పి శమంతకమణి నొసంగిన నా సత్రాజిత్తు 'అయ్యో! లేనిపోని నింద మోపి దోషంబునకు పాల్పడితి ' నని విచారించి మణిసహహితముగా తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి, తప్పు క్షమింపు మని వేడుకొనెను. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని మరల నొసంగెను. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతీ సత్యభామలను పరిణయంబాడ నచటికి వచ్చిన దేవాదులు, మునులు స్తుతించి, 'మీరు సమర్ధులు గనుక నీలాపనింద బాపుకొంటిరి. మాకేమి గతి 'యని ప్రార్ధింప శ్రీకృష్ణుడు దయాళుడై, 'భాద్రపద శుద్ధ చతుర్ధిని ప్రమాదంబున చంద్రదర్శ మయ్యెనేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి, ఈ శమంతక మణి కథను విని అక్షంతలు శిరంబున దాల్చువారు నీలాపనింద నొందకుండెదరు గాక! అని ఆనతీయ, దేవాదులు సంతసించి తమ నివాసంబుల కరిగిరి. ఇట్లు సూత మునీంద్రుడు గణాధిపతి శాపమోక్ష ప్రకారంబు శౌనకాది మునులకు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమంబున కరిగెను.
అంత శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని నెవ్వరూ చూడరాదని పురంబున చాటింపించెను. నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీర ప్రియుండుగాన, తాను మింటివంక చూడక గోష్టమునకు బోయి పాలు పితుకుచు, పాలలో చంద్రుని ప్రతిబింబమును జూచి, 'ఆహా! ఇక నా కెట్టి యపనింద రానున్నదో' యని సంశయమున నుండెను. కొన్నాళ్లకు సత్రాజిత్తను రాజు సూర్య వరముచే శమంతక మణిని సంపాదించి, ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణదర్శనార్ధమై వచ్చెను. శ్రీకృష్ణుడాతనిని మర్యాద చేసి, 'ఆ మణిని మన రాజునకి ' మ్మనెను. అత 'డది ఎనిమిది బారువుల బంగారము దినంబున కొసగునట్టిది. ఇట్టి మణిని ఏ మందమతియైన నివ్వ 'డనిన, పోనిమ్మని శ్రీకృష్ణుదూరకొనెను.
అంత నొకనాడు సత్తాజిత్తు తమ్ముడు ప్రసేను డా మణిని కంఠమున ధరించి వేటాడ నడవికి జనిన నొక సింహ మా మణిని మాంసఖండ మని భ్రమించి, వాని జంపి ఆ మణిని గొని పోవుచుండగా, నొక భల్లూక మా సింగమును దునిమి యా మణిని గొని తమ కుమార్తె కాటవస్తువుగ నొపంగెను. మఱునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి నాలించి, 'కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుని జంపి, రత్నమపహరించె, నని నగరము చాటె. శ్రీకృష్ణుడది విని నాడు క్షీరమున చంద్రబింబమును జూచిన దోష ఫలంబని ఎంచి దాని బాపుకొన బంధుసమేతుండై యరణ్యమునకు బోయి వెదకగా, నొక్క చోట ప్రసేన కళేబరంబును, సింగపు కాలి జాడలును పిదప భల్లూక చరణ విన్యాసంబును గాంపించెను.
ఆ దారి పట్టి బోవుచుండ నొక పర్వత గుహ ద్వారంబు జూసి, పరివారము నచట విడిచి కృష్ణుండు గుహ లోపలి కేగి అచట బాలిక ఉయ్యాలపై కట్టబడి యున్న మణిని జూచి అచ్చటికిబోయి, ఆ మణి చేతపుచ్చుకుని వచ్చుచున్నంట ఉయ్యాలలోని బాలిక యేడ్వదొడంగెను. అంత దాదియును వింత మానిసి వచ్చేననుచు కేకలు వేసెను.
అంతట జాంబవంతుడు రోషావేశుండై చనుదెంచి శ్రీకృష్ణునిపై బడి అరచుచు, నఖంబుల గ్రుచ్చుచు, కోరల గొఱకుచు, ఘోరముగా యుద్ధము చేయ శ్రీకృష్ణుడు వానింబడద్రోసి, వృక్షముల చేతను రాళ్ల చేతను, తుదకు ముష్టిఘాతముల చేతను రాత్రింబవళ్లు ఎడతెగక ఇరువదెనిమిది దినంబుల యుద్ధ మొనర్పజాంబవంతుడు క్షీణబలుండై దేహం బెల్ల నొచ్చి భీతి జెందుచు తన బలంబును హరింపజేసిన పురుషుండు రావణ సంహారి యగు శ్రీరామచంద్రునిగా తలంచి, అంజలి ఘటించి, 'దేవాది దేవా! ఆర్తజన పోషా! భక్తజన రక్షా! నిన్ను శ్రీరామచంద్రునిగా నెఱింగితి. ఆ కాలంబున నా యందలి వాత్సల్యముచే నన్ను వరంబు కొరుమని ఆజ్ఞనయెసంగ నా బుద్ధిమాంద్యంబున మీతో ద్వంద్వ యుద్ధంబు చేయవలెనని కోరు కొంటిని. కాలాంతరమున నది జరుగగలదని సెలవిచ్చితురి.
ఇప్పుడు నా కోరిక నెరవేర్చితిరి. నాశరీరమంతయు శిథిలమయ్యెను. ప్రాణములు కడబట్టె, జీవితేచ్చ నశించె. నా అపరాధములు క్షమించి కాపాడుమని ప్రార్ధింప, శ్రీకృష్ణుడు దయాళుడై, జాంబవంతుని శరీర మంతయు తన హస్తంబున నిమిరి భయంబు బాపి, 'భల్లూకేశ్వరా! శమంతకమణి నపహరించినట్లు నాపై నారోపించిన అపనింద బాపుగొన నిటువచ్చితిని గాన మణి నొసంగుము. నే నెగెదా ననిన జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణిసహితముగా తమ కుమార్తెయగు జాంబవతిని కానుకగా నొసంగెను. అంత తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యముల కానందంబు కలిగించి, కన్యారత్నముతోను, మణితోను శ్రీకృష్ణుడు పురంబుచేరి సత్రాజిత్తును రావించి, పిన్న పెద్దలను జేర్చి యావ ద్వఋత్తంతమును చెప్పి శమంతకమణి నొసంగిన నా సత్రాజిత్తు 'అయ్యో! లేనిపోని నింద మోపి దోషంబునకు పాల్పడితి ' నని విచారించి మణిసహహితముగా తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి, తప్పు క్షమింపు మని వేడుకొనెను. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని మరల నొసంగెను. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతీ సత్యభామలను పరిణయంబాడ నచటికి వచ్చిన దేవాదులు, మునులు స్తుతించి, 'మీరు సమర్ధులు గనుక నీలాపనింద బాపుకొంటిరి. మాకేమి గతి 'యని ప్రార్ధింప శ్రీకృష్ణుడు దయాళుడై, 'భాద్రపద శుద్ధ చతుర్ధిని ప్రమాదంబున చంద్రదర్శ మయ్యెనేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి, ఈ శమంతక మణి కథను విని అక్షంతలు శిరంబున దాల్చువారు నీలాపనింద నొందకుండెదరు గాక! అని ఆనతీయ, దేవాదులు సంతసించి తమ నివాసంబుల కరిగిరి. ఇట్లు సూత మునీంద్రుడు గణాధిపతి శాపమోక్ష ప్రకారంబు శౌనకాది మునులకు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమంబున కరిగెను.
నిమజ్జనం చేసే విధానం
దసరా పండుగలా వినాయకచవితికి కూడా నవరాత్రులు నిర్వహించడం సంప్రదాయం. తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహించి, ఆ తర్వాత దేవాతా మూర్తులను నిమజ్జనం చేయడం అనాదిగా వస్తున్నది. నిమజ్జనాన్ని పండుగ రోజుగానీ, లేదా 3, 5, 7, 9వ రోజు గానీ నిర్వహించాలి. అంటే బేసి సంఖ్య విన్న ఏ రోజైనా స్వామిని నిమజ్జనం చేయవచు. నిమజ్జనం చేసే ముందు గణపతికి భక్తితో ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. తీర్ధ ప్రసాదాలను అందరూభుజించి ఆ తరువాత సంప్రదాయబద్ధంగా నిమజ్జనం ఊరేగింపు నిర్వహించాలి. గణనాధుడిని నీటిలోకి విడిచే ముందు "శ్రీ గణేశం ఉద్వాసయామి.....శోభనార్ధం పునరాగమనాయచ"అని పఠించడం సంప్రదాయం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)